Posts

ప్రైవేట్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ పై తెలంగాణ వైద్య శాఖ గైడ్ లైన్స్

 ప్రైవేట్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ పై తెలంగాణ వైద్య శాఖ గైడ్ లైన్స్  వ్యాక్సినేషన్ కు  ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి  ఇచ్చిన వైద్యశాఖ  45 ఏళ్ళ పైబడి, కోవిన్ సాఫ్ట్వేర్ లో స్లాట్ బుక్ చేసుకున్న వాళ్లకు మాత్రమే వాక్సిన్ వెయ్యాలి..  *ప్రైవేట్ సెంటర్లు  వ్యాక్సిన్ ను సొంతంగా తయారీ కంపెనీల నుంచి కొనుక్కోవాల్సి ఉంటుంది

*జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తిస్తున్నాం* కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడి

Image
  *జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తిస్తున్నాం*   కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడి న్యూడిల్లీ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఆందోళన కల్గిస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ నియంత్రణ ఛాయలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ కోరారు. జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఆయా రాష్ట్రాలు అప్రమత్తత పాటిస్తూ నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా క్రీయాశీలక కేసులు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, అసోం, బీహార్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిబెంగాల్‌లో తాజాగా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 22 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 15 శాతంగా ఉందని వెల్లడించారు. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో కరోనా మూడో విడత వ్యాక్సినేషన్‌ ప్రారంభమైందని, 18 – 44 వయస్సు ఉన్న 20 లక్షల మందికి టీకాలు అందాయని పేర్కొన్నారు.

*రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేసిన సీఎం కేసీఆర్*

Image
 *రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేసిన సీఎం కేసీఆర్*

ఇంకా లక్ష రూపాయలు కడితేనే డెడ్ బాడీ ని ఇస్తామంటున్న ఆసుపత్రి యాజమాన్యం

 For info... నల్గొండ.... నకిరేకల్ ప్రాంతానికి చెందిన కొండ శ్రీకాంత్ (29).కరోనా తో నల్గొండ పట్టణంలోని మాక్స్ వెల్త్ ఆసుపత్రిలో మృతి...ఇప్పటికే 140000  రూపాయలు ఆసుపత్రికి ఇచ్చిన పేరెంట్స్.. ఇంకా లక్ష రూపాయలు కడితేనే డెడ్ బాడీ ని ఇస్తామంటున్న ఆసుపత్రి యాజమాన్యం 50 వేలు కట్టడానికి సిద్ధంగా ఉన్న బంధువులు నకిరేకల్ ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్పినా వినని ఆసుపత్రి యాజమాన్యం ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బంధువులు మృతినికి  చిన్న బాబు ఎలాగైనా డెడ్ బాడీ ఇప్పించండి అంటూ ఆసుపత్రిని వేడుకుంటున్న వినడం లేదంటున్నారు

మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు - అద నపు కలెక్టర్ రాహుల్ శర్మ

Image
  మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు - అద నపు కలెక్టర్ రాహుల్ శర్మ నకిరేకల్ మున్సిపాలిటీ సాధారణ ఎన్నిక, నల్గొండమున్సిపాలిటీ 26 వ వార్డు కు ఆకస్మిక ఎన్నిక కౌంటింగ్ రేపు 3 న రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జారీ చేసిన కోవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.ఆదివారం అదనపు కలెక్టర్ నల్గొండ ఎం.జి.కళాశాల లో నల్గొండ 26 వ వార్డు కౌంటింగ్ నిర్వహిస్తున్న కౌంటింగ్ కేంద్రం,నకిరేకల్  లో ప్రభుత్వ జూనియర్ కళాశాల లో నకిరేకల్ మున్సిపల్ కౌంటింగ్ కేంద్రం లో ఏర్పాట్లు పరిశీలించారు.కౌంటింగ్  రూమ్ లను  పారిశుధ్య సిబ్బంది క్రిమి సంహరక ద్రావణం తో శానిటైజ్ చేశారు.కోవిడ్ నెగటివ్ పరీక్ష నెగెటివ్ రిపోర్ట్, పాస్ లు కలిగి యున్న ఉన్న అభ్యర్థులు,కౌంటింగ్ ఏజెంట్లు,కౌంటింగ్ సిబ్బంది,మీడియా, అధికారులను అనుమతించనున్నట్లు ఆయన తెలిపారు.ఆదివారం ఎన్. జి.కళాశాల నల్గొండ,నకిరేకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో అభ్యర్థులు, ఏజెంట్ లు,కౌంటింగ్ సిబ్బంది,మీడియాకు ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించారు.కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు ప్ర...

కోదాడ గర్ల్స్ మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి లో 80 సీట్లు ఇంటర్మీడియట్ ఎంపీసీలో 40 బైపీసీ లో 40 సీట్లు

Image
  కోదాడ గర్ల్స్ మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి లో 80 సీట్లు ఇంటర్మీడియట్ ఎంపీసీలో 40 బైపీసీ లో 40 సీట్లు కోదాడ గర్ల్స్ మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి లో 80 సీట్లు ఇంటర్మీడియట్ ఎంపీసీలో 40 బైపీసీ లో 40 సీట్లు కలవని మత గురువు  మౌలానా అబ్దుల్ లతీఫ్ తెలియ చేశారు. కోదాడ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల మసీదుల 1)సదర్ 2)ఇమాములు 3)ఆఫీజ్ 4)ఆలీమ్ 5)మసీదు కమిటీలు 6)మైనార్టీ ముఖ్య నేతలను, తమ పరిధిలోని గ్రామాల్లో ప్రజలకు తెలియజెయ్యండని కోరారు. ఈ క్రింది వెబ్ సైట్ ద్వారా htty:// tmreis.telangana.gov.in తెలంగాణలోని అన్ని మైనారిటీ గురుకుల పాఠశాలలో పేద పిల్లలను జాయిన్  కావొచ్చని   ఆయన మరియు  కోదాడ గర్ల్స్ మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్, కోరారు వివరాలకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు 7331170856 9346541637 7569110928

గాంధీ ఆసుపత్రికి drdo నుంచి 100 ఆక్సిజన్ సిలెండర్లను అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Image
  కోవిడ్ రోగుల కోసం  గాంధీ ఆసుపత్రికి drdo నుంచి 100 ఆక్సిజన్ సిలెండర్లను అందజేసిన  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమానికి హాజరైన drdo మిస్సైల్  dg msr ప్రసాద్,గాంధీ సూపరిండెంట్ రాజారావు రాజారావు,గాంధీ superindent కామెంట్స్ కిషన్ రెడ్డి గారు మాకు ఏ ఇబ్బంది ఉన్న వెంటనే రెస్పాండ్ అవుతున్నారు,మాలో   నైతిక స్టైర్యం  నింపుతున్నారు Drdo నుంచి వచ్చిన సిలెండర్లతో మరి కొంతమంది ని కాపాడుకోగలుగుతాం కిషన్ రెడ్డి గారి చొరవ వల్లే అన్ని రకాలుగా గాంధీ సేవలందించగలుగుతుంది కిషన్ రెడ్డి కామెంట్స్ గాంధీ  650 icu పడకలతో దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి గా సేవలందిస్తుంది 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి రోగులు వస్తున్నారు గాంధీకి ఆక్సిజన్ సిలెండర్లను ఇవ్వాలని ఇటీవల డిఫెన్స్ మినిస్టర్ రాజనాధ్ ను కోరగా drdo సతీష్ గారు మిస్సైల్ కు వాడే నైట్రోజన్ సిలెండర్లను ఆక్సిజన్ సిలెండర్లగా కన్వర్ట్ చేసి గాంధీకి పంపారు నేడు 50 వచ్చాయి,రేపు మరో 50 సిలెండర్ల వస్తాయి తెలంగాణ ప్రజల కష్టసుఖాల్లో కేంద్రం తోడు ఎప్పుడూ ఉంటుంది గాంధీ ఆసుపత్రిలో ఆక్సిజన్  కొరత ఉ...