Posts

కోవిడ్ బులిటీన్ మే 8

Image
 కోవిడ్ బులిటీన్ మే 8

*కోవిడ్ చికిత్సకుఅందుబాటులోకి కొత్త డ్రగ్*. కీలక ప్రకటన చేసిన భారత రక్షణ శాఖ.

 *Delhi* *కోవిడ్ చికిత్సకుఅందుబాటులోకి కొత్త డ్రగ్*. కీలక ప్రకటన చేసిన భారత రక్షణ శాఖ. *DRDO మరియు Dr Reddy's  laboratories సంయుక్త ఆధ్వర్యంలో 2DG పేరుతో అందుబాటులోకి కొత్త డ్రగ్.* కోవిడ్ లక్షణాలతో హాస్పిటల్లో చికిత్సపొందుతున్న *రోగులను రెండింతల వేగంతో నయం చేస్తున్న 2-deoxy-D-glucose గా పిలువబడే కొత్త డ్రగ్.* *రోగుల ఆక్సిజన్ అవసరాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తున్న 2DG డ్రగ్.* పౌడర్ రూపంలో లభించే ఈ 2DG డ్రగ్ ను  నీళ్లలో కలుపుకుని తాగవచ్చని రక్షణ శాఖ ప్రకటన. *వైరస్ ద్వారా ప్రభావితమైన కణాల్లో ఈ కొత్త డ్రగ్ చేరి వైరస్ వృద్ధిని నిరోధిస్తుందని ప్రకటించిన కేంద్ర రక్షణ శాఖ*. *కేవలం వైరస్ సోకిన క్షణాల్లో మాత్రమె చేరడం ఈ కొత్త డ్రగ్ ప్రత్యేకత అని ప్రకటించిన కేంద్ర రక్షణ శాఖ.* *COVID వ్యతిరేక పోరాటంలో మరో హైదరాబాదీ ఫార్మా కంపెనీ కీలక భాగస్వామ్యం.* DRDO తో కలిసి సంయుక్త పరిశోధన చేసి 2DG డ్రగ్ ను ఆవిష్కరించిన   హైదరాబాద్ కు చెందిన Dr. Reddy's లబోరేటరీస్.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా , జిల్లాల వారిగా , పట్టణాల వారిగా , ఆక్సిజన్ బెడ్ ,వెంటి లెటర్ బెడ్ ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయో ఈ లింకు ద్వారా తెలుసుకోవచ్చు...*

 *తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా , జిల్లాల వారిగా , పట్టణాల వారిగా , ఆక్సిజన్ బెడ్ ,వెంటి లెటర్  బెడ్ ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయో ఈ లింకు ద్వారా తెలుసుకోవచ్చు. https://covidtelangana.com

*ప్రతి ఆసుపత్రిలో చార్జీల వివరాలు ఏర్పాటు చేయాలి : డిఐజి రంగనాధ్*

Image
  *ప్రతి ఆసుపత్రిలో చార్జీల వివరాలు ఏర్పాటు చేయాలి : డిఐజి రంగనాధ్* - - విపత్కర సమయంలో ఆసుపత్రుల యజమాన్యాలు మానవత్వంతో వ్యవహరించాలి - - ధరల పట్టిక ఏర్పాటు చేయకపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం - - కష్టకాలంలో  పేదలు, సామాన్యులకు మెరుగైన వైద్యం అందించాలి - - మందులు, ఆక్సిజన్ కోసం అధిక డబ్బులు వసూలు చేస్తే కేసులు నల్లగొండ : కరోనా విపత్కర సమయంలో డాక్టర్లు అందిస్తున్న సేవలు అద్వితీయమని, అదే సమయంలో స్కానింగ్ సెంటర్లు, ఆసుపత్రుల యాజమాన్యాలు మానవతా హృదయంతో కరోనా రోగులకు సేవలందించాలని డిఐజి ఏ.వి. రంగనాధ్ కోరారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా కరోనా రెండో దశ వేగంగా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు. కరోనా సోకిన వారు ధైర్యాన్ని కోల్పోకుండా హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ ఆత్మస్థైర్యంతో సరైన రీతిలో మందులు, ఆహారం తీసుకుని కరోనాను జయించాలని సూచించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులలో కొన్ని ఆసుపత్రుల్లో అత్యధికంగా డబ్బులు వసూలు చేస్తుండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఆస్పత్రులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. తెలంగాణ ...

తప్పిన పెనుప్రమాదం ,,,సకాలంలో ఆక్సిజన్ అందించి 400 మంది ప్రాణాలను కాపాడిన ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు*

Image
  *తప్పిన పెనుప్రమాదం ,,,సకాలంలో ఆక్సిజన్ అందించి  400 మంది ప్రాణాలను కాపాడిన ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు* *విజయవాడ GGHలో ఆక్సిజన్ తో చికిత్సపొందుతున్న సుమారు నాలుగు వందలకు మంది కోవిడ్ భాదితులు* *18టన్నుల తో వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రాకింగ్ వ్యవస్థ తో తెగిపోయిన సంబంధాలు* *విజయవాడ సిటీ కమిషనర్ కి సమాచారాన్ని చేరవేసిన సంబంధిత అధికారులు* *హుటాహుటిన రంగంలోకి దిగిన విజయవాడ సి.పి ఒరిస్సా నుండి విజయవాడ వరకు ఉన్న అన్ని  మార్గ మధ్యలో ఉన్న జిల్లా ఎస్పీలను అప్రమత్తం చేసిన సి‌పి* *ఈస్ట్ గోదావరి జిల్లా, ధర్మవరం వద్ద ఓ డాబా లో ఆక్సిజన్ ట్యాంకర్ ని గుర్తించిన ప్రత్తిపాడు పోలీసులు* *నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా లో నిమగ్నం అవడంతో అలసిపోయి వాహనాన్ని నిలిపి వేసినట్టుగా పత్తిపాడు సిఐ కి డ్రైవర్ వివరించాడు* *డ్రైవర్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళిన  ప్రత్తిపాడు సిఐ...అధికారుల ఆదేశాలతో ఆక్సిజన్ ట్యాంకర్ కు గ్రీన్ చానల్ ఏర్పాటు* *డ్రైవర్ కి తోడుగా అనుభవం కలిగిన హోంగార్డుతో ఆక్సిజన్ ట్యాంకర్ ను గ్రీన్ ఛానల్ ద్వారా సురక్షితంగా విజయవాడ జి.జి.హెచ్ కి  చేర్చి...

బెంగాల్ లో బిజెపి కార్యకర్తల పై జరుగుతున్న దాడులను ప్రజాస్వామ్య వాదులు ఖండించా

Image
  *బెంగాల్ లో బిజెపి కార్యకర్తల పై జరుగుతున్న దాడులను* ప్రజాస్వామ్య వాదులు అందరూ కూడా ఖండించాలని నల్గొండ బిజెపి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జి లు ధరించి నిరసన తెలపడం జరిగింది.. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ , బీజేపీ పట్టణ అధ్యక్షులు మొరిశెట్టి నాగేశ్వరరావు గారు, పోతెపాక సాంబయ్య గారు, అసెంబ్లీ కన్వీనర్ కంకణాల నాగిరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేష్, కుమ్మరికుంట్ల సాయి కుమార్, పంజాల యాదగిరి, వట్టికోటి దుర్గ, టంగుటూరి శ్యామ్, పోకల దశరథ, సాయి, నరేందర్ గార్లు  తదితరులు పాల్గొన్నారు..

Mamata Banerjee took oath as chief minister of Bengal

Image
 Trinamool Congress chief Mamata Banerjee took oath as chief minister of Bengal for the third time today. On Monday, she had met governor Jagdeep Dhankhar to stake claim to form the next government. Banerjee said the event itself would be a low-key affair, because of the pandemic.