Posts

మారెడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వర్ రావుకు బిగుస్తున్న ఉచ్చు…!

Image
  మారెడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వర్ రావుకు బిగుస్తున్న ఉచ్చు…! నాగేశ్వర్ రావును హయత్ నగర్ కోర్టు లో హాజరు పరిచిన పోలీస్ లు.. అత్యాచారం, కిడ్నాప్  తరువాత మారేడ్ పల్లీ పీ ఎస్ లో డ్యూటీ చేసిన నాగేశ్వర్ రావు..! డ్యూటీ చేసి , జీ డీ ఎంట్రీ , వెపన్ సరెండర్  చేసింది నాగేశ్వర్ రావెనా, ఆయన చేసినట్టుగా క్రియేట్ చేశాడా  అన్నది నిర్ధారించుకుంటున్న  పోలీసులు. నాగేశ్వర్ రావు స్పెసిమెన్ సిగ్నేచర్స్   తీసుకుంటున్న కోర్టు..

వీఆర్ఏ లకు పేస్కేలు జీఓ విడుదల చేయాలి - పాలడుగు డిమాండ్

Image
  *వీఆర్ఏ లకు పేస్కేలు జీఓ విడుదల చేయాలి*   *-- పాలడుగు నాగార్జున* సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డిమాండ్  *నల్లగొండ తహసీల్దార్ ముందు దీక్ష*       నల్గొండ: ఎండా అనేక వాననకా రేయింబవళ్లు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసే వీఆర్ఏలకు ప్రభుత్వం పే స్కేలు  జీఓ ను వెంటనే విడుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు.            ఈరోజు నల్లగొండ తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ ఏ లా మూడవ రోజు దీక్షకు మద్దతుగా పాల్గొని మాట్లాడడం జరిగింది..  ఈ సందర్బంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానం  అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలు అర్హత కలిగిన వారికి ప్రమోషన్ ఇవ్వాలని  అన్నారు. 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.  కరోనా కష్టకాలంలో పనిచేసి ప్రాణాలు కోల్పోయినా వీఆర్ఏలకు ప్రభుత్వ ఉద్యోగం 5 లక్షల పరిహారం ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు వెంటనే ఇచ్చి అమలు జరిగే విధంగా ప్...

15 🧡 30 - 15 ఏళ్ల బాలుడితో శారీరక సంబంధం ఏర్పరచుకున్న 30 ఏళ్ల మహిళ,

Image
 15 🧡 30 15 ఏళ్ల బాలుడితో శారీరక సంబంధం ఏర్పరచుకున్న 30 ఏళ్ల మహిళ,  మాయమాటలతో బాలుడిని  కిడ్నాప్ చేసిన కేసును కృష్ణాజిల్లా గుడివాడ   పోలీసులు చేదించారు. గుడివాడ గుడ్ మేన్ పేటలో ఎదురెదురు ఇళ్లలో ఉంటున్న స్వప్న అనే మహిళ, బాలుడు గత 19వ తేదీ నుండి కనిపించకపోవడంతో బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో మాయమాటలతో స్వప్న బాలుడిని అపహరించినట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన పోలీసులు స్వప్న, బాలుడు హైదరాబాద్ బాలానగర్ లో ఉన్నట్లు గుర్తించారు. బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు స్వప్న పై ఫోక్సో చట్టం, కిడ్నాప్ కేసు నమోదు చేశారు. టూ టౌన్ సిఐ దుర్గారావు తెలిపిన వివరాల ప్రకారం ఫోన్లో పోర్న్ వీడియోలు చూపించి బాలుడిని ప్రలోభ పెట్టిన, స్వప్న గత నెల రోజులుగా శారీరిక సంబంధం ఏర్పరచుకుందని తెలిపారు. మాయమాటలతోనే బాలుడిని స్వప్న కిడ్నాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

క్యాసినో వ్యవహారంలో ఈడీ దాడులు

Image
   హైదరాబాద్:  క్యాసినో వ్యవహారంలో ఈడీ దాడులు  చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు  గుడివాడ క్యాసినో వ్యవహారంలో ప్రవీణ్‍పై ఆరోపణలు - మొత్తం ఎనిమిది చోట్ల ఈడీ దాడులు

కాంగ్రెస్ ఓబీసీ సెల్ రాష్ట్ర చైర్మన్ ను కలిసిన జిల్లా అధ్యక్షుడు జిల్లపల్లి పరమేష్.

Image
 కాంగ్రెస్ ఓబీసీ సెల్ రాష్ట్ర చైర్మన్ ను కలిసిన జిల్లా అధ్యక్షుడు జిల్లపల్లి పరమేష్. *********************::::************:*:**:******** కాంగ్రెస్ ఓబీసీ సెల్ నల్గొండ జిల్లా నూతన చైర్మన్ గా నియమితులైన జిల్లపల్లి పరమేష్ మంగళవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి,పున్న కైలాస్ నేతతో కలిసి హైదరాబాద్లోని గాంధీభవన్లో ఓబీసీ రాష్ట్ర చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా జిల్లపల్లి పరమేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా చైర్మన్ పదవికి న్యాయం చేస్తానని తెలిపారు.నల్లగొండ జిల్లాలో ఓబీసీ సెల్ ను మరింత పటిష్ట పరిచి కాంగ్రెస్ పార్టీ చేపట్టే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తానని పేర్కొన్నారు.త్వరలోనే జిల్లా వ్యాప్తంగా మండల కమిటీలన్నింటినీ పూర్తి చేస్తానని తెలిపారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఓబీసీ సెల్ తన వంతు క్రియాశీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో టీపీసీ...

నటి తో అసభ్యకరంగా...

Image
 *నటి  తో అసభ్యకరంగా ప్రవర్తించిన బిల్డర్ ప్రవీణ్  పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట పోలీసులు*

ఏసీబీ దాడులు

Image
 ఎల్బీనగర్ జోనల్ కార్యాలయం మొదటి అంతస్తు ఇంజనీరింగ్ విభాగంలో ఏసీబీ దాడులు