Posts

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరం.. ఇది ఒక యాక్సిడెంట్. - అల్లు అర్జున్

Image
 *సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరం.. ఇది ఒక యాక్సిడెంట్.*   *ఇందులో ఎవరిది తప్పులేదు.. అంతా మంచి జరగాలనుకున్నా, అనుకోని ప్రమాదం జరిగింది.*   *ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం.. ఈ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నా :అల్లు అర్జున్‌.*  *సినిమాకు వచ్చేవారిని ఎంటర్‌టైన్‌ చేయాలనుకుంటాను.. శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా.*   *శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది..శ్రీతేజ్ కోలుకోవాలని కోరుకుంటున్నా.. నేను ఎవరిని దూషించదలుచుకోలేదు.*   *20 ఏళ్లుగా నన్ను చూస్తున్నారు కదా.. నేను ఎవరినైనా ఏమైనా అంటానా :అల్లు అర్జున్‌.* : *నాపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు బాధ కలిగిస్తున్నాయి..మూడేళ్లు కష్టపడ్డ సినిమా ఎలా ఉందో చూద్దామని థియేటర్‌కు వెళ్లాను.*   *నేను పోలీసుల డైరెక్షన్‌లో వెళ్లాను.. వాళ్లే ట్రాఫిక్‌ క్లియర్ చేశారు.*   *నేను రోడ్‌షో, ఊరేగింపు చేయలేదు.. అంత మంది ప్రేమ చూపిస్తున్నప్పుడు నేను కారులో కూర్చుంటే గర్వం ఉందని అనుకుంటారు :అల్లు అర్జున్‌.*  *థియేటర్‌లో ఏ పోలీస్ నన్ను కలవలేదు. మా వాళ్లు చెబితేనే ...

కిమ్స్ హాస్పిటల్ లో శ్రీతేజ్ ను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Image
  • ఈ రోజు కిమ్స్ హాస్పిటల్ లో శ్రీతేజ్ ను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి • శ్రీతేజ్ చెయ్యి పట్టుకొని పిలిచి భావోద్వేగానికి లోనైన మంత్రి.. • శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తో మాట్లాడి బాబు యోగక్షేమాలు తెలుసుకున్న మంత్రి • ప్రతీక్ ఫౌండేషన్ నుంచి 25 లక్షల చెక్కును అందించిన మంత్రి.. • ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ భాస్కర్ కు మంత్రి అభయం.. • భాస్కర్ భార్య రేవతి తన కాలేయాన్ని భర్తకు ఇచ్చి ప్రాణదానం చేసి.. తాను తనువు చాలించడం బాధకరమని తెలిపిన మంత్రి • యేడాది క్రితమే భర్త భాస్కర్ కు కాలేయం దానం చేసిన రేవతి • కాలేయ మార్పిడి ఖర్చులను సియంఆర్ఎఫ్ క్రింద ఇప్పించేలా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన మంత్రి • భాస్కర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి • తండ్రిగా ఇద్దరు పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత నీమీద ఉంది.. ఆరోగ్యం జాగ్రత్త అంటూ భాస్కర్ కు జాగ్రత్తలు చెప్పిన మంత్రి • అధైర్యపడొద్దు.. ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చిన మంత్రి • సినిమాల వల్ల ప్రజలు సంతోషపడాలి కానీ ప్రాణాలు పోవడం బాధకరమన్న మంత్రి • శ్రీతేజ్ అవయవాల పనితీరు, కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందని డాక్టర్లను ఆరాతీసిన మం...

*CM కప్ 2024 నీ ప్రారంభించిన ఉప్పల*

Image
  *CM కప్ 2024 నీ ప్రారంభించిన ఉప్పల* హైద్రాబాద్:  ఉప్పల్ లోని ELITE GARAGE లో నిర్వహించిన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బ్యాడ్మింటన్ సెలక్షన్స్ లో పాల్గొని పోటీలను ప్రారంభించిన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త  ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ సీఎం కప్ 2024 నీ ప్రారంభించడం సంతోషం అని గ్రామీణ క్రీడాకారులు క్రీడల్లో రాణించి సమాజానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు. మతాలకు అతీతంగా అందరూ కలిసే చోటు క్రీడామైదానం ఒక్కటే. యువత వ్యసనాల జోలికి పోకుండా క్రీడలవైపు మళ్లాలి. విశ్వ క్రీడల్లో మెడల్స్ సాధించాలి. మీకు అవసరమైన సహకారాన్ని ప్రజా ప్రభుత్వం అందిస్తుంది అని ఆయన అన్నారు. ఈ పోటీల్లో అండర్ 15 మరియు 19 విభాగాల నుండి 100 మంది క్రీడాకారులు క్రీడల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో DYSO మేడ్చల్ మల్కాజ్ గిరి గోపాల్ , బ్యాడ్మింటన్ కోశాధికారి హర్ష యాదవ్ , ELITE Gamer's Garrage Management Vikanth Coach క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

సికింద్రాబాద్ లోని గోల్డెన్ డ్రాగన్ రెస్టారెంట్, సర్వి రెస్టారెంట్, చిల్లిస్ రెస్టారెంట్ పై దాడులు

Image
హోటల్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు సికింద్రాబాద్ లోని గోల్డెన్ డ్రాగన్ రెస్టారెంట్, సర్వి రెస్టారెంట్, చిల్లిస్ రెస్టారెంట్ పై దాడులు కాచిగూడ లో ముభారక్, నారాయణగూడ లో mehfil రెస్టారెంట్ లపై దాడులు... అన్నిట్లో నిబంధనలకు విరుద్ధంగా ఆహారోత్పత్తులు, బొద్దింకలు, అపరిశుభ్రత.. అన్ని హోటళ్ళపై కేసులు నమోదు

ACB registered a case against KTR

Image
 ACB registered a case against KTR for alleged misuse of government funds under Sections 13(1)(A) and 13(2) of the Prevention of Corruption Act, along with Sections 409 and 120(B) of the IPC. It is alleged that ₹45 crore was paid by HMDA to the foreign company FEO in violation of RBI guidelines.  The payments were reportedly made without obtaining approvals from the Cabinet or the Finance Department. RBI imposed a fine of Rs. 8 crore on the then Telangana government for unauthorized transactions, which was later paid by the Congress government after coming to power.  KTR is accused of directing the misuse of authority, while IAS officer Arvind Kumar and EX HMDA Chief Engineer BLN Reddy are also implicated.  KTR has been named as A-1,  Arvind Kumar as A-2,  and  BLN Reddy as A-3 in the case.

ఏసీబీ నెట్ లో ఫారెస్ట్ అధికారి

Image
  ఏసీబీ నెట్ లో ఫారెస్ట్ అధికారి జగిత్యాల:  "కలపను తరలించడం కోసం నో ఆబ్జెక్షన్ ధృవీకరణ పత్రాన్ని జారీ చేయడానికి" ఫిర్యాదుదారుని నుండి రూ.4500/- #లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా #అనిశా అధికారులకు పట్టుబడిన జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ & కత్లాపూర్ మండలానికి ఇంచార్జి - మొహమ్మద్ హఫీజుద్దీన్. "ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి అని ఎసిబి అధికారులు కోరారు.*

మాత శిశు మరణాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి - జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Image
             మాత శిశు మరణాలు లేని జిల్లాగా నల్గొండ జిల్లాను తీర్చిదిద్దేందుకు వైద్యాధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. Nalgonda,:        బుధవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ పై నిర్వహించిన సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ ప్రసవం  సమయంలో, అలాగే ప్రసవానంతరం మాతృ మరణాలు,శిశు మరణాల వంటివి సంభవించకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్యశాఖ తోపాటు, సంబంధిత శాఖల పై ఉందని అన్నారు. వైద్య సేవలలో నిర్లక్ష్యం వంటి కారణాల  వల్ల ఏ తల్లి బాధపడకూడదని చెప్పారు.  మాత ,శిశు మరణాలు సంభవించకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు.  మహిళ  గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం అయ్యే వరకు, అలాగే ప్రసవానంతరం కూడా పూర్తిగా  వైద్య ఆరోగ్యశాఖ,ఐ సి డి ఎస్ కనుసన్నల్లో ఉండేలా  నెలనెలా పరీక్షలు,ఇమునైజెషన్ , పౌష్టికాహారం వంటివి అందించాలని ,నిర్ధారిత సమయానికి ప్రసవం జరిగేలా చూడాలని, ప్రసవం సందర్భంగా ఎలాంటి జబ్బులకు గురికాకుండా తల్లిని అలాగే ప్రసవించిన తర్...