Posts

ఆర్య వైశ్యులకు అమరవాది లక్ష్మీనారాయణ క్షమాపణ చెప్పాలి

Image
 ఆర్య వైశ్యులకు అమరవాది లక్ష్మీనారాయణ క్షమాపణ చెప్పాలి  - ఆర్య వైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సముద్రాల రమేష్ గుప్తా ధర్మపురి, (గూఢచారి), మార్చి 07 :  తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ తెలంగాణ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలని తెలంగాణ ఆర్యవైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సముద్రాల రమేష్ గుప్తా డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండల కేంద్రం లో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ సభ వేదికలో అమరవాది మాట్లాడుతూ ఆర్యవైశ్యులను ఉద్దేశించి పని పాట లేని కొంతమంది వెధవలు నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొనడం సరైంది కాదన్నారు. అయ్యా అమరవాధి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగిన మీరు, తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక కూడా మీకు మీరే అధ్యక్షుడిగా ప్రకటించుకొని 10 సంవత్సరాలు కొనసాగావు. అయ్యా మీ సేవలు మా ఆర్యవైశ్యులకు ఇక చాలు, మీకు సెలవు, అని యావత్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్యులంతా ముక్తకంఠంతో మీ...

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు-2025.

Image
                                   తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు-2025. హైద్రాబాద్, (గూఢచారి):  మార్చి 8న వచ్చే అంతర్జాతీయ మహిళా దినోత్సవం -2025లో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగుల సంఘం 7-3-2025న సనత్నగర్ బోర్డు కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. టిజిపిసిబి సభ్య కార్యదర్శి జి.రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంతో పాటు సమాజ అభ్యున్నతికి మహిళలు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. దేశాభివృద్ధిలో వారి పాత్ర యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. సమస్యలను పరిష్కరించడంలో మహిళలు చూపిన ఆవిష్కరణలు ఎంతో ప్రశంసనీయం అని కొనియాడారు. ఈ వేడుకల్లో టిజిపిసిబి యొక్క టెక్నికల్, సైంటిఫిక్, అడ్మినిస్ట్రేటివ్ మరియు అకౌంట్స్ నుండి మహిళా ఉద్యోగులు రెగ్యులర్ మరియు అవుట్ సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ విషయాన్ని తె...

ప్రతి పాఠశాల లో రామాయణం పరీక్షలు - సంస్కార శిక్షణ విభాగం రాష్ట్ర ప్రముఖ్ బొడ్ల మల్లికార్జున్

Image
  ప్రతి పాఠశాల లో రామాయణం పరీక్షలు - సంస్కార శిక్షణ విభాగం రాష్ట్ర ప్రముఖ్ బొడ్ల మల్లికార్జున్  Hydrabad:  రాష్ట్రం లో ప్రతి పాఠశాల లో రామాయణం పరీక్షలు నిర్వహించనున్నట్లు సంస్కార శిక్షణ విభాగం రాష్ట్ర ప్రముఖ్ బొడ్ల మల్లికార్జున్ తెలిపారు. ఈ రోజు శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల బడంగ్ పేట్ లో 7/3/2025 శుక్రవారంరోజున 10 గంటలకు *"జానహిత",సంస్కార శిక్షణ విభాగం* ఆధ్వర్యంలో రామాయణం పరీక్షలు నిర్వహిస్తు ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక, నైతిక విలువలు, దేశభక్తి, సంస్కారం అందించాలనే ఉద్దేశ్యం తో తెలంగాణ ప్రాంతం అంతట రామాయణం పరీక్షలు ప్రారంభం చేశామని చెప్పారు. ఈ పరీక్షలలో పాల్గొన్న 251విద్యార్థులలో ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థిని విద్యార్థులకు సంస్కార శిక్షణ ప్రాంత ప్రముఖ్ బొడ్ల మల్లికార్జున్ బహుమతి ప్రదానం చేశారు.ఈ కార్యక్రమం లో ,శేఖర్ రెడ్డి శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల ప్రధానాచార్యులు, అనిల్ కుమార్ మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేసిన అందరికి ధన్యవాదములు తెలియజేసారు.  

Muncipal Commosioner in ACB Net

Image
 Muncipal Commosioner in ACB Net Kandukuri Srinivas, Muncipal Commosioner of Dharmapuri in Jagtial District was caught by Telangana ACB Officials for demanding and accepting the bribe amount of Rs.20,000/- from the complainant for showing an official favour "to send files of different Programmes pertaining to Engg.Section to the Addll.Collector for Sanction, to clear Pending Salary bills of the Complainant and also to forward MOU pertaining to the Services of the Complainant to the Director, Regional Center for Urban Environment Studies, Osmania University, Hyderabad."

21 మంది IPS ల బదిలీ @ తెలంగాణ

Image
 21 మంది IPS ల బదిలీ @ తెలంగాణ రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ ల బదిలీ. బదిలీ ఐన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలు. ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలకు సైతం స్థాన  చలనం. మిగిలిన 14 మంది ఎస్పీలకు బదిలీ. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా గౌస్ ఆలం.

ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్త అభినందన సభలో పాల్గొన్న ఉప్పల

Image
 * *IVF న్యూ ఢిల్లీ వారి ఆధ్వర్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్త గారికి జరిగిన అభినందన సభలో పాల్గొన్న ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, IVF సెంట్రల్ వర్కింగ్ ప్రెసిడెంట్, TPCC ప్రచార్ కమిటీ కో-కన్వీనర్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు..* ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో, ఈరోజు ఉదయం, కాన్స్టిట్యూషన్ క్లబ్ ఢిల్లీ లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ న్యూఢిల్లీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా కొనసాగి బిజెపి ముఖ్యమంత్రిగా ఆమె ఎంపిక కావడం ఐ వి ఎఫ్ కి ఎంతో గర్వకారణం, కావున ఇంటర్నేషనల్ ఫెడరేషన్ న్యూఢిల్లీ పక్షాన ఆమెకి *అభినందన సభ* ఏర్పాటు చేసి ఘనంగా అంగరంగ  వైభవంగా సన్మానించారు.  👉 *ఈ సందర్భంగా శ్రీ  అశోక అగర్వాల్ గారు ప్రసంగి స్తూ....* ప్రపంచ చరిత్రలో ఒక మహిళ కుల సంఘానికి అధ్యక్షురాలుగా ఉండి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం చాలా గొప్ప విషయం అని ఆయన అంటూ, వివిధ రాష్ట్రాలలో మహిళలు రాజకీయాల్లో పాల్గొని, మంచి మంచి పదవులు పొందాలని, దీనికి ఐవీఎఫ్ ఎప్పుడు  ముందుంటుందని ఆయన అన్నారు. 👉 *ఈ సందర్భంగా శ్రీఉప్పల శ్రీనివాస్ గారు ఆమెను ఘనంగా సన్...

అనిశా అధికారుల చేతికి చిక్కిన ఎ.డి.ఇ.

Image
 అనిశా అధికారుల చేతికి చిక్కిన ఎ.డి.ఇ.  "ఒక ఫార్మా కంపెనీ లో నెట్ మీటర్ ను ఏర్పాటు చేసినందుకు, డి.ఇ.ఆపరేషన్స్ చౌటుప్పల్ చేత అట్టి మీటర్ ను అనుసంధానం చేయడానికి మరియు ఇంకొక ఫార్మా కంపెనీకి సంబంధించి పెండింగులో గల ఫిర్యాదుధారునికి సంబంధించిన బిల్లులను స్వీకరించేందుకు" అధికారికంగా అనుకూలతను చూపించేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ. 70,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారుల చేతికి చిక్కిన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని టి.జి.ఎస్.పి.డి.సి.ఎల్. లో పనిచేస్తున్న ఎ.డి.ఇ. (ఆపరేషన్స్) గాజుల శ్యామ్ ప్రసాద్. “లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”