Skip to main content


*కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఉప్పల శ్రీనివాస్ గుప్త*


*కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ రోహిత్ చౌదరి*


ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు ఘనత కాంగ్రెస్ పార్టీదే.. జాతీయ స్థాయిలో ఆర్యవైశ్యులను ఏకం చేస్తాం - *ఉప్పల*


*కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఉప్పల శ్రీనివాస్ గుప్త*


కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాథ్యమని ఆలిండియా జాతీయ కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) జనరల్ సెక్రెటరీ రోహిత్ చౌదరి తెలిపారు.


తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టీఎస్ టీడీసీ) మాజీ చైర్మన్, ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్) ఆలిండియా వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ ప్రెసిడెంట్, ఉప్పల ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా బీఆర్ఎస్ ను వీడి, కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.


బుధవారం గాంధీ భవన్ లో రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, తెలంగాణ పీసీసీ జనరల్ సెక్రెటరీ కుమార్ రావుల ఆధ్వర్యంలో *రోహిత్ చౌదరి* సమక్షంలో ఆయన కాంగ్రెస్ గూటికి చేరగ, రోహిత్ చౌదరి శ్రీనివాస్ గుప్తాకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు....

*ఈ కార్యక్రమంలో*... ఐవీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పబ్బా చంద్రశేఖర్ గుప్త, ఐవీఫ్ కల్చరల్ కమిటీ చైర్మన్ కటకం శ్రీనివాస్ గుప్త, రాష్ట్ర యూత్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు కట్టా రవికుమార్, ట్రెజర్ నరేష్ గుప్తా, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల రజనీకాంత్ గుప్త,మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సాంబు పాండు గుప్తా, వికారాబాద్ జిల్లా ప్రెసిడెంట్ రొంపల్లి సంతోష్ గుప్తా, ఐవీఫ్ రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ లోకేష్ గుప్త, ఐవీఫ్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ వాస రాజేంద్ర ప్రసాద్ గుప్తా, హైదరాబాద్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సుంకు లక్ష్మి నారాయణ, రవిప్రకాష్ గుప్తా, కాపర్తి నాగరాజు, శివ, జయకృష్ణ, ఫణి కుమార్, రాజ్ గుప్తా, సురేందర్ విశ్వనాథం, NRI-VA తాటికొండ సతీష్(చికాగో),

డివిజన్ నాయకులు, 33 జిల్లాల వైశ్య నాయకులు, ఉప్పల యువసేన నాయకులు, వెంకట్, మైనార్టీ నాయకులు మహ్మద్, బాషా, ఆసీఫ్ సహా దాదాపు మూడు వందల మందికి పైగా కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, అనంతుల శ్యామ్ మోహన్, రామ్ మోహన్ గౌడ్, అమరవాది లక్ష్మినారాయణ, ఉప్పల స్వప్న, ఉప్పల సాయికిరణ్, ఉప్పల సాయితేజ, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్