Skip to main content

Posts

Showing posts with the label TELANGANA

*అక్షర స్కూల్లో ఘనంగా కల్చరల్ ఫెస్ట్ వేడుకలు*

 *అక్షర స్కూల్లో ఘనంగా కల్చరల్ ఫెస్ట్ వేడుకలు*  విద్యార్థులలో దాగివున్న సృజనాత్మక కళలను వెలికి తీసేందుకు అక్షర స్కూల్లో కల్చరల్ ఫెస్ట్ ( cultural fest ) కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. శనివారం స్థానిక రామగిరిలోని శ్రీనివాస నగర్ లో ఉన్న అక్షర ప్రైమరీ స్కూల్ లో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.... ఈ సందర్భంగా వివిధ దేశనాయకుల వేషాధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు అదేవిధంగా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే వివిధ భాషాలలోని పాటలకు నృత్త్యం చేసి అలరించారు నర్సరీకి చెందిన విద్యార్థులు తమ ఒడి- ఒడి పలుకులతో రైమ్స్, పోయమ్స్ చెప్పి అక్కడ ఉన్నవారిందని మంత్రముగ్ధులని చేశారు... ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పోలోజు అనూష మాట్లాడుతూ చదువులో పాటు వివిధ రంగాలలో విద్యార్థులను ప్రోత్సహించే క్రమంలో ఈ కల్చరల్ ఫెస్ట్ ని నిర్వహించడం జరిగింది. ఇందుకు సహకరించిన తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ కక్కిరేణి లక్ష్మీనారాయణ, అకాడమిక్ డైరెక్టర్ పోలోజు నాగేందర్ ,ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ప్రతిభ లేకుండా రాజకీయాల్లో రాణించలేం: మంత్రి కేటీఆర్‌

 ప్రతిభ లేకుండా రాజకీయాల్లో రాణించలేం: మంత్రి కేటీఆర్‌    హైదరాబాద్‌: రాజకీయాల్లో ప్రవేశాలకు మాత్రమే వారసత్వం ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రతిభ లేకుండా రాజకీయాల్లోనూ ఎవరూ రాణించలేరని, సొంతంగా నిరూపించుకోలేకపోతే ఏ వారసత్వాన్ని కూడా ప్రజలు భరించరన్నారు. ఇందిరాగాంధీ వంటి మహానేతలనే ప్రజలు ఓడించారు. మొదటి ఎన్నికల్లో తాను చాలా కష్టం గెలిచాను.. పనితీరుతోనే సిరిసిల్లలో తన మెజారిటీని క్రమంగా పెంచుకోగలిగానని చెప్పారు. సరిగా పనిచేయకపోతే సిరిసిల్ల ప్రజలు తనను కూడా పక్కన పెట్టేవారని చెప్పారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో జరిగిన మీడియా ఇన్‌ తెలంగాణ సదస్సుకు మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏది న్యూసో, ఏది వ్యూసో తెలుసుకోవడానికి అనేకసార్లు పేపర్లు చదవాల్సి వస్తుందన్నారు. ఐదు కేటగిరీల వాళ్లనే జనం చదువుతున్నారని పత్రికలు కూడా వాళ్లకే ప్రాధాన్యమిస్తున్నాయని వెల్లడించారు. స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ ఉద్యమంలో పత్రికలు కీలకపాత్ర పోషించాయని కేటీఆర్‌ అన్నారు. షోయబ్‌ ఉల్లా ఖాన్‌ తెలంగాణ జర్నలిస్టులకు ఒక స్ఫూర్తి అని, గోలకొండ పత్రికతో సురవరం పోషించ

మునుగోడులో మొదలైన యుద్ధం కేసీఆర్ ని గద్దె దింపే వరకు కొనసాగుతుంది - కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

  మునుగోడులో మొదలైన యుద్ధం కేసీఆర్ ని గద్దె దింపే వరకు కొనసాగుతుంది - కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి  నల్గొండ..... మునుగోడు లో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రెస్ మీట్.. *రాజ్ గోపాల్ రెడ్డి కామెంట్స్....* ఆయన మాటల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో నాకోసం  అహర్నిశలు కష్టపడి...  పోలీసులు ఎంత బెదిరించిన  టిఆర్ఎస్ గుండాలు ఎంత దౌర్జన్యం చేసినా... ప్రభుత్వం ప్రలోభాలు పెట్టిన...నా గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి నాయకునికి కార్యకర్తలకు ధన్యవాదాలు.... మొన్న మునుగోడు లో జరిగిన ఎన్నిక భారతదేశ చరిత్రలో కనివిని ఎరుగని ఎన్నిక యుద్ధాన్ని తలపించేలా జరిగింది నేను తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ నాతో పాటు ఎంతోమంది  నడిచారు మనం అనుకుంటున్నట్టు మునుగోడు నియోజకవర్గంలో ధర్మ యుద్ధం జరగలేదు దుర్మార్గ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ ప్రభుత్వం ఆధర్మయుద్ధంగా మార్చింది అధికార దుర్వినియోగం చేసి కొద్ది తేడా తో గెలిచింది    వాళ్లు సాంకేతికంగా గెలిచినప్పటికీ...మునుగోడు ప్రజలు నైతికంగా నన్ను గెలిపించారు 150 మంది ప్రజాప్రతినిధులు గ్రామానికి ఒకటి చొప్పున ఉండి వత్తిడి తీసుకొచ్చి   కొద్ది మెజారిటీతో గెలిచారు నిజమైన గెలుపు కాదు న్యాయంగా ధర్మ

జర్నలిస్టులందరూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగపర్చుకోవాలి - తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

 జర్నలిస్టులందరూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగపర్చుకోవాలి -  తెలంగాణ  రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్ : జర్నలిస్టులందరూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగపర్చుకోవాలని తెలంగాణ  రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ ద్వారా ఈ నెల 28, 29వ తేదీలలో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గుర్తించి వ్యాక్సినేషన్ కేంద్రాలుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్, మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, చార్మినార్ యూనాని ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ లను జర్నలిస్టులకు ప్రత్యేక కేంద్రాలుగా కేటాయించినట్లు ఆయన తెలిపారు. అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టుతోపాటు అక్రిడిటేషన్ లేని జర్నలిస్టులందరూ తమ సంస్థ యొక్క గుర్తింపు కార్డులను వ్యాక్సినేషన్ కేంద్రాలలో నమోదు చేసుకొని టీకాలు తీసుకోవాలని కోరారు.  రాష్ట్రంలో దాదాపు 20 వేల మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డులు కలిగి ఉన్నారని, వారితోపాటు అక్రిడిటేషన్ లేని జర్నలిస్టులు కూడా టీకాలు తప్పని సరిగా తీసుకోవాలని ఆయన తెలిపారు. జిల్లా, మండలస్థాయిలో కూడా జర్నలిస్టులకు టీకాలు ఇస్తున్నార

బెంగాల్ లో బిజెపి కార్యకర్తల పై జరుగుతున్న దాడులను ప్రజాస్వామ్య వాదులు ఖండించా

  *బెంగాల్ లో బిజెపి కార్యకర్తల పై జరుగుతున్న దాడులను* ప్రజాస్వామ్య వాదులు అందరూ కూడా ఖండించాలని నల్గొండ బిజెపి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జి లు ధరించి నిరసన తెలపడం జరిగింది.. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ , బీజేపీ పట్టణ అధ్యక్షులు మొరిశెట్టి నాగేశ్వరరావు గారు, పోతెపాక సాంబయ్య గారు, అసెంబ్లీ కన్వీనర్ కంకణాల నాగిరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేష్, కుమ్మరికుంట్ల సాయి కుమార్, పంజాల యాదగిరి, వట్టికోటి దుర్గ, టంగుటూరి శ్యామ్, పోకల దశరథ, సాయి, నరేందర్ గార్లు  తదితరులు పాల్గొన్నారు..

Remdesiver ఎంపానెల్డ్ కోవిడ్ హాస్పిటల్స్‌కు అనుసంధానించబడిన అధీకృత ఫార్మసీ దుకాణాల వివరాలు వెల్లడించిన నల్గొండ జిల్లా కలెక్టర్

  ఎంపానెల్డ్ కోవిడ్ హాస్పిటల్స్‌కు అనుసంధానించబడిన అధీకృత ఫార్మసీ దుకాణాలు, ఇవి #Remdesiver ను ఆసుపత్రులలో మాత్రమే అనుమతించబడిన ఇన్‌పేషెంట్లకు విక్రయించడానికి అధికారం కలిగి ఉన్నాయని  నల్గొండ జిల్లా కలెక్టర్ ట్విట్టర్ లో వెల్లడించారు https://twitter.com/Collector_NLG/status/1388126673078419461?s=19 https://twitter.com/Collector_NLG/status/1388126673078419461?s=19

ఆన్ లైన్లో వ్యభి చార దందా

ఆన్ లైన్లో వ్యభి చార దందా చిలకలూరిపేటకు చెందిన వ్యక్తిని అరెస్టు చేసిన తెలంగాణ రాచకొండ పోలీసులు అన్ లైన్లో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠాను తెలంగాణ రాచకొండ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ బ పట్టుకున్నారు.  నిర్వాహకుల్లో ఒకరిని అరెస్ట్ చేయడమేగాక పశ్చిమ్ బంగ , కోల్‌కతాకు చెందిన నలుగురు యువతులకు విముక్తి కల్పించారు . పరారీలో ఉన్న అంజలి ( ప్రధాన నిర్వాహకురాలు ) , ఆమె సహాయ కుడు చిన్నా కోసం గాలిస్తున్నారు. *గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన వంశీరెడ్డి* తో విజయవాడకు చెందిన అంజలి , చిన్నా కలిసి ముఠాగా ఏర్పడ్డారు. అంతకుముందే వీరికి వివిధ రాష్ట్రాల్లో యువ తులను సరఫరా చేసే దళారులతో పరిచయముంది. వారి సహకారంతో కొంత డబ్బు చెల్లించి పశ్చిమ్ బంగా, కోల్‌కతాకు చెందిన నలుగురు యువతులను నగరానికి తీసు కొచ్చి బల్కంపేటలోని అద్దె ఇంట్లో ఉంచారు. సామాజిక మాధ్యమాలు , లొకాంటో తదితర వెబ్ సైట్లలో ఈ నలుగురి ఫొటోలను ఉంచి విటులను ఆకర్షిస్తున్నారు.  నమ్మకం కుదిరాకే మళ్లీ ఫోన్    ఈ వ్యవహారమంతా ఆన్ లైన్ లోనే జరుగుతోంది . విటుల నుంచి ఫోన్ రాగానే నిర్వాహ కులు అప్రమత్తమవు తారు. మీకు ఈ నంబర్ ఎక్కడి నుంచి వచ్చిందంటూ తీసి మళ్లీ ఫోన

పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..

పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.. చాంద్రాయణగుట్ట police la వేధింపులు తట్టుకోలేక చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్  పోసుకొని ఆత్మహత్య యత్నం చేసిన పాత నెరస్థుడు షబ్బీర్..... షబ్బీర్ ని కాపాడేందుకు యత్నించిన చాంద్రాయణగుట్ట అదనపు సిఐ ప్రసాద్ వర్మ తోటి సిబ్బంది.. క్రైమ్ డి ఐ ప్రసాద్ వర్మ తో పాటు మరో కానిస్టేబుల్ కి స్వల్ప గాయాలు....  కాలిన గాయాలతో నెరస్థుడు షబ్బీర్ ని ఆసుపత్రికి తరలించిన చాంద్రాయణగుట్ట పోలీసులు.... షబ్బీర్ గతం లో 4 కేసులు పై శిక్ష అనుభవించాడు.... విచారణ నిమిత్తం తాజాగా ఓ దొంగతనం కేసులో పిలిపించి చాంద్రాయణగుట్ట పోలీసులు... సెల్ ఫోన్ దొంగతనం కేసు విచారణ నిమిత్తం షబ్బీర్ ని పోలీస్ స్టేషన్ కి పిలిచిన పోలీసులు

ఎస్సారెస్పీ కాలువకు గండి

సూర్యాపేట జిల్లా..పన్ పహడ్ మండలం ధర్మాపురం గ్రామంలో  ఎస్సారెస్పీ కాలువకు గండి భారిగా వృథా అవుతున్న గోదావరి జలాలు.  ఇసుక బస్తాలతో గండి ని పూడ్చి వేస్తున్న అధికారులు.. పరిస్థితిని పరిశీలిస్తున్న పెన్ పహాడ్ ఎంపిపి.

జూన్ 10 తెలంగాణ కరోనా సమాచారం

జూన్ 10 తెలంగాణ కరోనా సమాచారం క్రొత్త పాజిటివ్ కేసులు 191 ఈ రోజు మృతి చెందినవారు 8 మొత్తం కేసులు 4111 అక్టీవ్ కేసులు 2138 డిశ్చార్జ్ అయినవారు 1817 మృతి చెందినవారు 156

జులై 30 నాటికి నల్గొండ జిల్లాలో అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మైన త్రాగు నీరు-మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

జులై 30 నాటికి నల్గొండ జిల్లాలో అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మైన త్రాగు నీరు-మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు జులై 30 నాటికి నల్గొండ జిల్లాలో అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మైన త్రాగు నీరు అందిస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రకటించారు.రెండు నెలల వ్యవధిలో మిషన్ భగీరథ పనులు పూర్తి చేయనున్నట్లు  ఆయన వెల్లడించారు. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తి అయ్యాయని ఆయన వెల్లడించారు.ఏజెన్సీల నిర్లక్ష్యంతో మిగితా పనులలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడమే తక్షణ కర్తవ్యమని ఆయన తెలిపారు.మిషన్ భగీరథ పురోగతి పై బుధవారం మధ్యాహ్నం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్  అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షకు మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, గుంటకండ్ల జగదీష్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ 40,123 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం చరిత్రాత్మక మైనదన్నారు.ఏడు దశాబ్దాల పాలనలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అప్పటి పాలకులు  త్రాగు నీటి మీద 590 కోట్ల

జూన్ 4 తెలంగాణ కరోనా బులిటెన్

తెలంగాణా కరోనా బులిటిన్ విడుదల ఇవాళ 127 పాజిటివ్ కేసులు నమోదు ఇవాళ 6 గురు మృతి ఇప్పటి వరకు 105 మంది మృతి తెలంగాణ లో మొత్తం 3147 కేసులు నమోదు ఇవాళ జిహెచ్ఎంసీ లో 110 కేసులు రాష్ట్రంలో 1455 అక్టీవ్ కేసులు

జూన్ 3 తెలంగాణ కరోనా బులిటెన్

తెలంగాణ కరోనా బులిటిన్ విడుదల  ఇవాళ 129 పాజిటివ్ కేసులు..  ఇప్పటి వరకు రాష్ట్రంలో 3020 పాజిటివ్ ఇవాళ 7 గురు మృతి ఇప్పటి వరకు రాష్ట్రంలో 99 మంది మృతి జిహెచ్ఎంసీ లో ఇవాళ 108 కేసులు నమోదు

మెట్రో రైలు టికెట్ ధరలపై హైకోర్టులో సీపీఎం పిటిషన్

  మెట్రో రైలు టికెట్ ధరలపై హైకోర్టులో సీపీఎం పిటిషన్ దాఖలు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి రాయితీ ఒప్పందానికి విరుద్ధంగా మెట్రో టిక్కెట్ల ధరలు ఖరారు చేశారని పిల్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, హెచ్ఎంఆర్ఎల్, ఎల్అండ్ టీకి హైకోర్టు నోటీసులు. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం

ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం ఇప్పటికే కొంతమంది డాక్టర్లకు కరోనా.... దాదాపు వంద మందికి కరోనా పరీక్షలు.. ఉస్మానియా  మెడికల్ కాలేజీలో 12 మంది విద్యార్థులకు కారోనా. ఓ పిజి స్టూడెంట్ కి ఇటీవల పాజిటివ్ రావడం తో టెస్ట్ లు ప్రారంభించిన వైద్యులు. ఉస్మానియా హాస్టల్ లో ఉన్న మొత్తం 296 మందికి టెస్ట్ లు. ఇందులో 180 మంది యువతులు, 116 యువకులు. వారందరి పరీక్షల ఫలితాలు రేపు వచ్చే అవకాశం.

కోవిడ్19 పై ప్రజలకు అవగాహన కల్పించడం లో జర్నలిస్టుల సేవలు మారవలేమన్న హైకోర్టు

కోవిడ్19 పై ప్రజలకు అవగాహన కల్పించడం లో జర్నలిస్టుల సేవలు మారవలేమన్న హైకోర్టు కరోనా పై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాలంటూ ధాఖలైన పిల్ పై హైకోర్టు విచారణ.. పిల్ దాఖలు చేసిన న్యాయవాది రాపోలు భాస్కర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జర్నలిస్ట్ పిల్ పై విచారణ చేపట్టిన హైకోర్టు. ప్రాణాలకు తెగించి కరోనా వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయాలని కోర్టుకు తెలిపిన పిటీషనర్ పిటీషనర్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జర్నలిస్టుకు 25 వేలు ఇచ్చే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్న పిటీషనర్... కరోనా వార్తలను కవర్ చేస్తున్న ప్రతి జర్నలిస్టుకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని కోరిన పిటీషనర్... జర్నలిస్టులకు మెడికల్ కిట్లు, మాస్కులు, ఉచితంగా అందించాలని కోర్టును కోరిన పిటీషనర్.. న్యాయవాదులకు 25 కోట్ల కేటాయించిన ప్రభుత్వం జర్నలిస్టులను సైతం ఆదుకోవాలన్న పిటీషనర్.. జర్నలిస్టుల పై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్... రెండు వారాల్లో ప్రభుత్వం కు జర్నలిస్టుల సమస్యలపై  రెప్రజెంటేషన్ ఇవ్వాలని కోరిన

గన్ పార్క్ వద్ద అలజడి

గన్ పార్క్ వద్ద అలజడి అమరవీరుల స్మారకస్థూపం వద్ద నివాళులర్పించిన సిఎం కేసిఆర్... కేసిఆర్ కాన్వాయ్ పైకి దూసుకెళ్లిన  ఓ యువకుడు... అరెస్టు చేసిన పోలిసులు

ఎనిమిది రోజుల ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ పకడ్బందీగా చేపట్టాలి;జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

ఎనిమిది రోజుల ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ పకడ్బందీగా చేపట్టాలి;జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్   పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం లో బాగంగా కనగల్ మండలం చర్ల గౌరారం గ్రామంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి జూన్ ఒకటి నుండి జూన్ 8 వరకు నిర్వహిస్తున్న ప్రత్యేకk పారిశుధ్య కార్యక్రమంలో బాగంగా  పరిసరాలు,గ్రామం పరిశుభ్రతను సంతరించుకునే లా గ్రామాల్లో పారిశుధ్య చర్యలు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.సోమవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం లో బాగంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ లు కనగల్ మండలం చర్ల గౌరారం గ్రామంలో  పాల్గొన్నారు.ముందుగా గ్రామంలో వార్డుల వారీగా పర్యటించి ప్రజల నుండి సమస్యలు తెలుసుకున్నారు.గ్రామంలో ఉన్న డ్రైన్ లు మురుగు నీరు పోయేలా శుభ్రం చేయాలని ఆదేశించారు.మంచి నీటి ట్యాంకు లు దగ్గర బ్లీచింగ్ వేసి పరిశుభ్రం చేయాలని వారు ఆదేశించారు.మంచి నీటి ట్యాంకు లను నెలలో మూడు సార్లు శుభ్రపరచాలి అన్

మే 31 తెలంగాణ కరోనా బులిటెన్

తెలంగాణా లో ఇవాళ 199 కేసులు నమోదు ఇప్పటి వరకు మొత్తం 2698 కేసులు నమోదు

మే 29 తెలంగాణ కరోనా బులిటెన్

తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఈరోజు 169 కరోనా కేసులు