Skip to main content

Posts

Showing posts from November, 2020

ఎన్నికలకోసం డ్రామాలు సాగవ్ - ఉపేందర్

ఎన్నికలకోసం డ్రామాలు సాగవ్ - ఉపేందర్  తెలంగాణ కెసిఆర్ ప్రభుత్వం 10%  ఆర్థికంగా వెనుకబడిన వాటికి రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్రా ప్రభుత్వం అమలు చేయక ఎందరో విద్యార్థులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని ఉపేందర్ ఆరోపించారు   వైశ్య కార్పొరేషన్ అని ప్రకటించి అమలు చేయలేదు రెడ్డి  వైశ్య ఇంకా కురుమ కొన్ని b c కులాలకు స్థలాలు ప్రకటించి అమలు పరుచలేదు   బీసీ sc st కులలో ఎందరో విద్యార్థులు నిరుద్యోగులు గా మారి రోజు వారికూలీలు గా మారుతున్నారు మున్సిపల్ ఉద్యోగులకు జీతాలు పెంచడం సంతోషం కానీ వారు శుభ్రత లొ పరిశుభ్రతలో ముందు ఉండి కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను కాపాడివారికి కంటి తుడుపుగా ప్రకటించడం శోచనీయం  వరదల్లో కొట్టుకొని పోయినవారికి ఇంటికి 10వేలు ప్రకటించి తెరాస కార్యకర్తలకు ఇవ్వడం మిగతా ప్రజానీకాన్ని బాధపెట్టడం బాధాకరం   10వేలు కాకుండా 50వేలు ఇచ్చి వరదల్లో నష్ట పోయిన అన్ని కుటుంబాలను ఆదుకోవాలి  డిసెంబర్ 4 ghmc ఎన్నికలో తెరాస ఓడిపోతుందని గ్రహించి వరాలు పదవులు ప్రకటించి  ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జర్గుతున్నాయి  మేధావులు నిరుద్యోగులు వ్యాపారాలు కర్షకులు ఉద్యోగులు అందర

దుబ్బాక దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం ఆర్యవైశ్య నాయకులకేనా లబ్ది? పేద ఆర్యవైశ్యులకు లబ్ది చేకూర్చరా? కార్పొరేషన్ ఏమైంది? 10 శాతం రిజర్వేషన్ సంగతి ఏంటి??

దుబ్బాక దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం ఆర్యవైశ్య  నాయకులకేనా లబ్ది? పేద ఆర్యవైశ్యులకు  లబ్ది  చేకూర్చరా? కార్పొరేషన్ ఏమైంది? 10 శాతం రిజర్వేషన్ సంగతి ఏంటి? దుబ్బాక ఎన్నికల్లో ఆర్యవైశ్యులు తమ సత్తా  చాటడంతో   జిహెచ్ఎంసి ఎన్నికలో  ఆర్యవైశ్యులు ఎక్కడ దూరం అవుతారనో అని  ఆర్యవైశ్యు లకు  మూడు పెద్ద పెదవులే ఇచ్చారు. ఇది ఆహ్వానించ దగ్గ పరిణామమే ఆయినప్పటికి  పేద  వైశ్యులకు ఏమి దక్కిందని పలువురు ఆర్యవైశ్య నాయకులు పెదవి విరుస్తున్నారు.  ముగ్గురు నాయకులకు పదవులు లిస్తే  అది వారి ఎదుగుదలకే ఉపయోగపడుతుందని ,  పేద ఆర్యవైశ్యులు ఏమి లాభం జరగదని అంటున్నారు వైశ్యులు.  అధికార పార్టీలో చక్రం తిప్ప గలిగే అగ్రనాయకులు పదవులు ఇప్పించుకోవడంలో విజయం సాధించారని ఇది  ఆర్య వైశ్య జాతి ఎంతో సంతోషించ విషయమే అయినప్పటికీ సామాన్య తరగతి ఆర్యవైశ్యులకు లాభం జరిగే లాగా ఈ సమయంలోనే అధికార  పార్టీ ప్రకటించిన కార్పొరేషన్ కూడా సాధించి లాభం చేకూర్చాలని అభిప్రాయ పడుతున్నారు. ఇదే కాకుండా పేద  ఆర్యవైశ్యులకు  విద్య, ఉద్యోగాల్లో లాభం జరగాలంటే మోడీ ప్రకటించిన 10 శాతం అగ్రవర్ణ రిజర్వేషన్ అమలు పరిచేలా వత్తిడి తేవాలని, ఇదే మంచి సమయమని ఆ దిశగా