Skip to main content

Posts

క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కు సన్మానం

Recent posts

నల్గొండ లోక సభ కు పోటీలో ఉన్న 22 మందికి గుర్తుల కేటాయింపు

 నల్గొండ లోక సభ లో నామినేషన్ల ఉపసంహరణ తరువాత పోటీలో ఉన్న 22 మందికి గుర్తుల కేటాయించిన ఎన్నికల అధికారులు ఈ లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు https://drive.google.com/file/d/1or_uFKXEddjRqUggn7CpC_VHRT4b6xRh/view?usp=drivesdk https://drive.google.com/file/d/1or_uFKXEddjRqUggn7CpC_VHRT4b6xRh/view?usp=drivesdk

నల్గొండ లోక సభ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ చేసుకున్న అభ్యర్థులు

  నల్గొండ లోక సభ  ఎన్నికల్లో  నామినేషన్ల ఉపసంహరణ చేసుకున్న అభ్యర్థులు THANDU UPENDAR THIRUGUDU RAVI KUMAR NUKALA NARASIMHA REDDY POTHULA PRARDHANA POTHULA YADAGIRI RAMA DEVI PALAKURI LINGALA SRINIVAS SHAIK USMAN BABA NARENDAR SOMAGANI

రూ1,96,70,324/-. పట్టుకు న్న సైబరాబాద్ SOT పోలీసులు*

  *రూ1,96,70,324/-. పట్టుకు  న్న సైబరాబాద్ SOT పోలీసులు*   *ఈరోజు సైబరాబాద్ SOT టీమ్స్ మరియు సైబరాబాద్ లోని వివిధ పోలీస్ స్టేషన్స్ సిబ్బంది తో కలిసి రూ. కింది 8 ప్రదేశాలలో 1,96,70,324/-. పట్టుకోవడం జరిగింది.* *బ్యాంకు లకు నగదు తీసుకువెళ్లే 7  వాహనాలలో రూ. 1,81,70,324/-  సరైన క్యూఆర్ కోడ్‌లు మరియు ఎన్నికల సంఘం ఇతర విధానాలు లేకుండా డబ్బు రవాణా చేస్తుండగా పట్టుకోవడం జరిగింది.* *మరియు  మోకిలా  పోలీస్  స్టేషన్ పరిధిలో ఒక ప్రైవేట్ వాహనం లో రూ. 15,00,000/-. అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకోవడం జరిగింది* *వివరాలు*  1) SOT మేడ్చల్ టీమ్ - BRINKS క్యాష్ లాజిస్టిక్స్ వాహనం TS 10 UD 1868 -  నగదు *రూ.74,07,791/-* పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ .  2) SOT శంషాబాద్ టీమ్  - CMS వాహనం సంఖ్య TS 10 UD 6979 -  నగదు *రూ. 34,00,000/-* కొత్తూరు పోలీస్ స్టేషన్ .. 3) SOT మాదాపూర్ టీమ్ - రైటర్ సేఫ్ గార్డ్ వాహనం సంఖ్య TS 09 UD 4042 - నగదు *రూ. 21,74,520/-* మాదాపూర్ పోలీస్ స్టేషన్ . 4) SOT మాదాపూర్ టీమ్ - రైటర్ సేఫ్ గార్డ్ వాహనం నెం TS09UD 4033 - నికర నగదు *రూ.19,26,405/-* చందంగార్ పోలీస్ స్టేషన్ . 5) SOT రాజేంద్రనగ

మోడీ గెలుపును కాంక్షిస్తూ OFBJPUK అధ్వర్యం లో లండన్ నగరం లో "Run for Modi"

  మోడీ గెలుపును కాంక్షిస్తూ OFBJPUK అధ్వర్యం లో  లండన్ నగరం లో "Run for Modi" నరేంద్ర మోడీ గెలుపు ను కాంక్షిస్తూ OFBJPUK అధ్వర్యం లో లండన్ నగరం లో "Run for Modi" కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. . ఈ కార్యక్రమంలో 400 కు పైగా BJP కార్యకర్తలు పాల్గొని మోడీ కి మద్దతు తెలుపారు. కార్యక్రమం అనంతరం energetic FlashMob డాన్స్ లండన్ Tower Bridge దగ్గర జరిగింది. ఈ కార్యక్రమంలో OFBJP నాయకులు సురేష్ మంగళగిరి, గుండా షణ్ముఖ, రంజిత్ తణుకు, తులసి, వివేక్ , రాజ్, అశ్విన్, అనుపిండి తదితరులు పాల్గొన్నారు.

*WAM జాతీయ సలహాదారులు కౌటికె విఠల్ ద్వారా 1000 మందికి ఉచిత భోజనాలు*

  *WAM జాతీయ సలహాదారులు కౌటికె విఠల్ ద్వారా 1000 మందికి ఉచిత భోజనాలు* హైదరాబాదులోని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ     గ్లోబల్ కన్వెన్షన్ 2024 గురించి తెలపడానికి  టంగుటూరి రామకృష్ణ   హైదరాబాద్ విచ్చేసిన సందర్భంగా  ఆర్యవైశ్య మహాసభ జాతీయ విభాగము నుండి సేవా కార్యక్రమములో భాగముగా ఈరోజు గాంధీ ఆసుపత్రి సికింద్రాబాద్ వద్ద ఒక వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. అన్నార్తులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని భోజన కార్యక్రమం ద్వారా మా సేవలను వినియోగించుకున్నారని ఈ భోజన వసతిని  స్పాన్సర్ చేసిన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ సలహాదారు కౌటికె విఠల్  తెలిపారు. ఈ కార్యక్రమానికి  టంగుటూరి రామకృష్ణ  ముఖ్య అతిథిగా పాల్గొని విచ్చేసిన అన్నార్తులకు స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారులు రాజశేఖర్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సీనియర్ సిటిజన్ ఫోరం చైర్మన్  ఊరబాబు రావు, జాతీయ న్యాయ సలహాదారులు అడ్వకేట్ శ్రీ రవి గుప్తా, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ  సీనియర్ సిటిజర్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సింగిరికొండ నరసింహ, మరియు ఇతర ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నాయకులు పాల్గొని సేవా కార్యక్రమాలలో పాల్గొ

బిజెపి విజయానికి కృషి చేయండి-OFBJPUK జూమ్ మీటింగ్ లో రఘునందన్ రావు

 మెదక్ పార్లమెంటు కు బిజెపి అభ్యర్థిగా పోటీచేస్తున్న రఘునందన్ రావు తో (OFBJPUK) ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ వారు జూమ్ మీటింగ్ నిర్వహించారు.ఈ జూమ్ మీటింగులో ఆయన మాట్లడుతూ UKలో ఉన్న మీరు మెదక్ పార్లమెంటు లో ఉన్న మీ కాంటాక్ట్స్ కు మరియు తెలంగాణ లో ఉన్న మీ కాంటాక్ట్స్ కు రోజు కొంత సమయం కేటాయించి బిజెపి కి ఓటు వేయమని అడగాలని బిజెపి విజయానికి కృషి చేసి సహాయ, సహకారాలు అందించాలని ఆయన కోరారు. మెదక్ పార్లమెంటు నియోజవర్గ లో కొన్ని ప్రాంతాలలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందినదని అలాగే మొత్తం నియోజక వర్గం లో పెరిగేందుకు కృషి చేస్తానని అన్నారు. రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఉన్న ఎన్నారైలకు మీ సూచన ఏమిటి అన్న ప్రశ్నకు ప్రజలకు మేలు చేయాలని అనుకున్నవారు రాజకీయాల్లోకి రావచ్చని ఇది మంచి plarfarm అని అన్నారు. బిజెపి నాయకులు సురేష్ మంగళగిరి, తులసి, గుండా షణ్ముఖ, భారత్ వాసా, రంజిత్, భూపతి రాజు తదితరులు  సుమారు 80 మంది పాల్గొన్నారు. 

కోమటి రెడ్డి ఒరగబెట్టింది ఏమీలేదు - జిల్లా బిజెపి అధికార ప్రతినిధి పెరిక మునికుమార్

  నల్గొండలో  జరిగిన బీజేపీ దళిత మోర్చ విజయ సంకల్ప సభలో జిల్లా బిజెపి అధికార ప్రతినిధి పెరిక మునికుమార్ మాట్లాడుతూ కోమటి రెడ్డి ఒరగబెట్టింది ఏమీలేదని అన్నారు.  ఏమన్నారో వీడియోలో చూడండి  

TJU ఆధ్వర్యంలో విశ్వకర్మ జర్నలిస్ట్ సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణకి ఘన సన్మానం.

 తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జర్నలిస్ట్ సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణకి ఘన సన్మానం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో శనివారం రోజున విశ్వకర్మ జర్నలిస్టు సంఘం జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మా ఆత్మీయ మిత్రుడు సీనియర్ జర్నలిస్టు పి లక్ష్మీనారాయణ మరియు జిల్లా ఉపాధ్యక్షులు కూరెళ్ళ మల్లేష్ కీ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ శానూర్ బాబా  అనంతరం వారు మాట్లాడుతూ విశ్వకర్మ జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేయాలని ప్రభుత్వ నుండి రావాల్సిన పథకాల ద్వారా స్కీముల ద్వారా విశ్వకర్మ జర్నలిస్టులకు అందించే విధంగా కృషి చేయాలని కోరారు.  విశ్వకర్మ జర్నలిస్టులకు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపరాజు వెంకన్న, సీనియర్ జర్నలిస్టు దాత్రాక్ దయాకర్ , జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టిగప్పుల శ్రీనివాస్ టీ జే యూ సభ్యులు గడ్డమీ సత్యనారాయణ ,శివ తదితరులు

మేడే ను జయప్రదం చేయండి*. పల్లా దేవేందర్ రెడ్డి, ఏఐటీయూసీ కార్యదర్శి పిలుపు,

*మేడే ను జయప్రదం చేయండి*.  పల్లా దేవేందర్ రెడ్డి, ఏఐటీయూసీ కార్యదర్శి పిలుపు,  ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే ను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి కార్మిక శ్రేణులకు పిలుపునిచ్చారు. 138వ మేడే దినోత్సవం సందర్బంగా ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా కార్యలయం లో గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మిక పండుగగా మే డేని భావిస్తారని మే 1వ తేదీన అంతర్జాతీయంగా దాదాపు 180 దేశాలు మేడే దినోత్సవాన్ని జరుపుకుంటాయని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. 1886 వ సంవత్సరంలో పని గంటల కొరకు చికాగోలో మొదలైన పోరాటంలో కార్మికుల రక్తం నుండి ఉద్భవించిందే ఎర్రజెండా అన్నారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఇతర కార్మిక సంఘాలు వారి వారి జండాలను సృష్టించుకున్నారని కేవలం ఎర్రజెండా మాత్రం కార్మికుల రక్తం నుంచి ఉద్భవించిందన్నారు. భారతదేశంలోకి మొదటిసారిగా ఏఐటీయూసీ ద్వారానే ఎర్రజెండా వచ్చిందన్నారు. 104 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఏకైక సంఘం ఏఐటీయూసీ నే అని ఆయన కొనియాడారు. భారతదేశంలో మొదటిసారిగా ఏఐటీయూసీ నాయకులు, కమ్యూనిస్టు నేత సింగారవేలి శెట్టి ఆర్ 1923వ