Posts

దుండిగల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సస్పెన్షన్

Image
 BREAKING: దుండిగల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సస్పెన్షన్  కుత్బుల్లాపూర్ జోన్ దుంగిడల్ సర్కిల్లో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ (TPS) సంజనను అవినీతి ఆరోపణలతో సస్పెండ్ చేశారు. జోనల్ కమిషనర్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 19న ACB అధికారులు దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనధికారిక నగదు లావాదేవీలు ఆమె భర్తకు చెందిన సంస్థకు మళ్లించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో భాగంగా చర్యలు తీసుకున్నారు.

మిడిదొడ్డి శ్యాంసుందర్ని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం - తేడ్ల జవహర్ బాబు, నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షుడు

Image
 జై వాసవి జై జై వాసవి  మిడిదొడ్డి శ్యాంసుందర్ని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం - తేడ్ల జవహర్ బాబు, నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షుడి బహిరంగ ప్రకటన చదవండి.  తెలంగాణ రాష్ట్ర మహాసభ కౌన్సిల్ మెంబర్ లందరికీ నమస్కారం, ఈనెల 17వ తారీఖున రాష్ట్ర మహాసభ ఎన్నికలలో ఓటు వేసేటప్పుడు కింది విషయాలను గమనించి ఓటు వేయగలరని మనవి,  *తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నాయకత్వ మార్పు కోసం పోరాటం చేస్తున్న మిడిదొడ్డి శ్యాంసుందర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం, ఏ మంచి పని అయినా మారుపుతోనే సాధ్యం.*   ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో అమరవాది లక్ష్మీనారాయణ గారు నైతికంగా ఓడిపోయారు.  అమరవాది లక్ష్మీనారాయణ గత 13 సంవత్సరాలుగా రాష్ట్ర మహాసభ అధ్యక్షుడిగా కొనసాగారు, మళ్లీ అతనికి అధ్యక్ష పదవి కట్టబెడదామా??  తెలంగాణ రాష్ట్రంలో అమరవాది లక్ష్మీనారాయణ గారు తప్ప వైశ్య కులంలో ఎవరు తెలివిగల వాళ్ళు, సమర్ధులు, నాయకత్వ లక్షణం గల వాళ్ళు లేరు అనుకోని ఎప్పటికీ తానే శాశ్వతంగా నియంత మాదిరిగా అధ్యక్షుడిగా ఉండాలనుకుంటారు, అతనిని సమర్థిద్దామా??  రాష్ట్రంలో ఆర్యవైశ్య...

సూర్యాపేటలో మిరుదొడ్డి శ్యామ్ కి బ్రహ్మరథం

Image
 *ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అద్యక్షులు గా మిరుదొడ్డి శ్యామ్ సుందర్ ని అత్యదిక మెజారిటీతో గెలిపించాలి* *మీలా వంశి ఆద్వర్యంలో జరిగిన సమావేశంలో మద్దతు పలికిన రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు* సూర్యాపేట పట్టణం లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు శుక్రవారం సాయంత్రం ఆర్యవైశ్య యువజన సంఘం మాజీ అధ్యక్షులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మీలా వంశీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ అద్యక్షులుగా పోటి చేస్తున్న మిరుదొడ్డి శ్యామ్ సుందర్ కు మద్దతుగా జరిగిన సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బచ్చు రామకృష్ణ మాట్లాడుతూ అమరావది లక్ష్మి నారాయణ గత 12 సంవత్సరాల నుంచి ఎన్నికలు లేకుండా తానే చైర్మన్ గా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతిస్తున్నారని అన్నారు. రాష్ట్ర మహాసభకు ఎన్నికలు నిర్వహించాలని మిరుదొడ్డి శ్యామ్ సుందర్ పోరాటం చేసి ఎన్నికలు తీసుకుని రావడం జరిగిందని అన్నారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందరూమిరుదొడ్డి శ్యాంసుందర్ కు అత్యదికంగా ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. శ్యామ్ సుందర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్యవైశ్య భవన్ నిర్మాణం చేయడంతో పాటు, కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు...

ఆర్యవైశ్యుల శక్తి అపారం - మంత్రి వాకిటి శ్రీహరి

Image
  ఆర్యవైశ్యుల శక్తి అపారం - మంత్రి వాకిటి శ్రీహరి * జయాపజయాలను ప్రభావితం చేయగలరు * వాసవీ పారాయణం ప్రపంచ రికార్డు సృష్టించాలి హైదరాబాద్:  ఆర్యవైశ్యుల శక్తి అపారం..వారు తలచుకుంటే రాజకీయాలను , జయాపజయాలను ప్రభావితం చేయగలరని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. వారు రాజకీయాల్లో ఎదగాలన్నారు.ప్రపంచ రికార్డు సృష్టించే స్థాయిలో ఆర్యవైశ్యులు వాసవి మాత పారాయణం చేయ తలపెట్టడం హర్షణీయమని అన్నారు. ఎల్బీ స్టేడియం దద్దరిల్లేలా నలభై వేల మందితో... భవిష్యత్తులో ఎవరూ చేయలేని విధంగా వాసవీమాత పారాయణం చేయాలన్నారు. ఆ రికార్డు కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటానని తెలిపారు  శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం పేరిట ఈనెల 22న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే సామూహిక పారాయణానికి సంబంధించి  గురువారం బంజారా హిల్స్ పార్క్ హోటల్ కర్టెన్ రెయిజర్ కార్యక్రమం జరిగింది.‌ తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గుప్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.‌ ఆయన మాట్లాడుతూ కల్వ సుజాత సంకల్పాన్ని కొనియాడారు. . శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం విజయవంతం కావాలని ఐ అండ్ పీ ఆర...

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవిపోటీలో ముగ్గురు అభ్యర్థులు

Image
 *రాష్ట్ర మహాసభ అధ్యక్ష పదవిపోటీలో ముగ్గురు అభ్యర్థులు.* గూఢచారి, హైదరాబాద్ మార్చి 12: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో ఉపసంహరణల అనంతరం ముగ్గురు అభ్యర్థులు పోటీలో వున్నారు.* *1.అమరవాది లక్ష్మీనారాయణ.* *2. బుస్స శ్రీనివాస్.* *3.మిడిదొడ్డి శ్యామ్ సుందర్ లు పోటీలో వున్నారు.* *ఈనెల మార్చి 17 మంగళవారం రోజున ఎన్నికలు నిర్వహించబడతాయి. మొత్తం 1109 మంది ఓటర్లు వున్నారు.*

2026-2028 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహా సభ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అభ్యర్థులు

Image
 2026-2028 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహా సభ స్క్రూటినీ తరువాత అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అభ్యర్థుల వివరాలు తేదీ: 11-03-2026 1. అమరవాది లక్ష్మీ నారాయణ 2. ఎ.వి. మల్లికార్జున్ 3. బస్సు శ్రీనివాస్ 4. DOSAPATI VENKATESHWARA RAO 5. ఎరుకుళ్ల రామకృష్ణ 6. కోలేటి రమేష్ 7. కొండేల్ మోడల్ బేర్ 8. KOTHA SRINIVASULU GUPTA 9. ఎల్.వి. కుమార్ 10. మిద్దొద్ది శ్యామ్ సుందర్ 11. NETHI RAMULU 12. పార్సీ ప్రకాష్ గుప్తా 13. రేణికుంట్ల గణేష్ గుప్తా 14. THATIPALLY RAJANNA 15. వంగేటి అశోక్ _ అడ్వకేట్ కమీషనర్

నామినేషన్ దాఖలు చేసిన మిడిదొడ్డి శ్యామ్ సుందర్

Image
 హైదరాబాదులోని చింతల బస్తి మహాసభ కార్యాలయంలో బుధవారం వివిధ జిల్లాల నాయకులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నిక ల నామినేషన్ దాఖలు చేసిన మిడిదొడ్డి శ్యామ్ సుందర్