Posts

48 గంటల్లోగా లాఠీఛార్జికి పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేయాలి : VHP

Image
 48 గంటల్లోగా లాఠీఛార్జికి పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేయాలి : VHP    @ అక్రమ లాఠీచార్జిని నిరసిస్తూ రేపు గవర్నర్ ని కలవనున్న విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర బృందం @ ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి నోరు విప్పాలనీ డిమాండ్ @ డిజిపి, దేవాదాయ శాఖ మంత్రిని కలవనున్న VHP @ రెండు రోజుల్లో చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిక @ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేసిన VHP @ VHP బజరంగ్ దళ్ కార్యకర్తలపై అక్రమ కేసులను తొలగించాలని డిమాండ్. @ పోలీసుల దాడిలో గాయపడ్డ కార్యకర్తల పరిస్థితి విషమం గా ఉందని ఆవేదన సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ మందిరం దగ్గర అమానుషంగా లాఠీచార్జికి పాల్పడిన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి డిమాండ్ చేశారు. శనివారం శాంతియుతంగా నిరసన నిర్వహిస్తున్న హిందూ భక్తులు, బజరంగ్ దళ్ కార్యకర్తలపై అకారణంగా లాఠీచార్జ్ చేసిన అధికారులను విధుల నుంచి తొలగించాలన్నారు. ఆదివారం కోఠిలోని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పగుడాకుల బాలస్వామి మాట్లాడారు. అత

జర్నలిస్టుపై దాడి కేసులో ముగ్గురి రిమాండ్ - మరో ముగ్గురి మాటేమిటి?

Image
 జర్నలిస్టుపై దాడి కేసులో ముగ్గురి రిమాండ్  మరో ముగ్గురి మాటేమిటి? నిందితులందరినీ అరెస్టు చేయాలి ‌సుదర్శన్ భద్రత కై డిమాండ్. ఖమ్మంలో సుదర్శన్ ను పరామర్శించిన డబ్ల్యుజేఐ బృందం  ఖమ్మం, అక్టోబర్ 20 :- ఆరుగురు వ్యక్తులు విచక్షణారహితంగా జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడి ఖమ్మం ప్రైవేటు వైద్యశాలలో  చికిత్స పొందుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల  పత్రిక విలేఖరి సుదర్శన్ ను బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ ప్రతినిధి బృందం పరామర్శించింది. బీరుబాటిలళ్ళు, ఇనుప రాడ్లతో ఆరుగురు వ్యక్తులు జరిపిన దాడిలో ఛాతి, దవడ ఎముకలు విరిగి ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందుతున్న సుదర్శన్ ను పరామర్శించిన డబ్ల్యూజేఐ నేతలు ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుదర్శన్ పై దాడి ఘటనలో పాల్గొన్న వ్యక్తులకు సంబంధించి వీడియో ఫుటేజ్ సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం అయినప్పటికీ, ఇందులో కేవలం ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కుపంపి, మరో ముగ్గురి విషయంలో విచారణ పేరిట కాలయాపన చేస్తుండటం అనేక అనుమానాలకు తావునిస్తున్నదని యూనియన్ నాయకులు తాడూరు కరుణాకర్, న్యాలకొండ అనిల్ రావు అన్నా

అంబుజా సిమెంట్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ ర్యాలీ

Image
 అంబుజా సిమెంట్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ ర్యాలీ నల్గొండ, గూఢచారి : అంబుజా సిమెంట్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు. రామన్నపేటలో విద్యార్థి సంఘాలు, పాఠశాలల యాజమాన్యాలు, పర్యావరణ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో.. భారీ విద్యార్థి ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. స్థానిక సుభాష్ సెంటర్లో మానవహారం నిర్వహించి, భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేసే అంబుజా సిమెంట్ ప్యాక్టరీ మాకొద్దు మా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయొద్దు అంటూ.. విద్యార్థులు పిడికిలి బిగించి నినాదాలు చేశారు. పర్యావరణాన్ని ప్రజా ఆరోగ్యాన్ని విధ్వంసం చేసి దుమ్ము, దూళి ప్రమాదకర రసాయనాలతో వాయు కాలుష్యం చేసి, ప్రాణాంతక వ్యాధులకు కారణమయ్యే కాలుష్య ప్యాక్టరీ నిర్మిస్తే.. విద్యార్థులుగా ఊరుకునేది లేదని హెచ్చరించారు. 23న జరిగే ప్రజాభిప్రాయ సేకరణను విద్యార్థులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ వేదిక మండల కన్వీనర్ జల్లెల పెంటయ్య, కో-కన్వీనర్ మహమ్మద్ రెహాన్, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోచబోయిన మల్లేశం, సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ, సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మాజీ ఎం

*మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు....*

Image
 *మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు....* మెట్రో స్టేషన్ కిందనే అగ్నిప్రమాదం.... డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.... మంటాలలో పూర్తిగా దగ్ధమైన కారు.... ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది.... ముంబై, హైదరాబాద్ హైవేపై అగ్నిప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్.... మియాపూర్ నుండి కూకట్ పల్లి వరకు కిలో మీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్....

రూ.కోట్లు కాజేసిన దంపతుల అరెస్టు

Image
 రూ.కోట్లు కాజేసిన దంపతుల అరెస్టు  -వ్యాపారంలో భాగస్వామ్యం ఇస్తామని మోసం -సిసిఎస్ పాటు పలు స్టేషన్ కేసులు హైదరాబాద్: తన పరిశ్రమలో పెట్టుబడి పెడితే పాట్ ఇస్తానని నమ్మించి పలువురి నుంచి రూ.కోట్ల రూపాయలు దండుకుని మోసగించిన దంపతులను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అరెస్టున దంపతులపై బోయిన్ తిరుమలగిరి, మహాంకాళి పోలీసు స్టేషన్ కూడా చీటింగ్ కేసులు ఉన్నాయి. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిక్కడపల్లికి చెందిన హెచ్.దినేష్ (50), జ్యోతి (47) దంపతులు. వీరికి సికింద్రాబాద్ మోండా మార్కెట్ శ్రీరామా ఇంటర్ పేరుతో హోల్ కిరాణాషాప్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు కీసరలో అభినవ్ ఇండస్ట్రీస్ పేరుతో పేపర్ తయారీ పరిశ్రమను కూడా నిర్వహిస్తున్నారు.  తమ వ్యాపార సంస్థలలో పెట్టుబడులు పెడితే మంచి కమీషన్ పాటు పార్టర్ కూడా ఇస్తామని నమ్మించి పలువరి నుంచి రూ.కోట్లు దండుకున్నారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ చెందిన వ్యాపారి పి.లక్ష్మణ్ (55)కు ఈ దంపతులు నమ్మించడంతో రూ.1.10 కోట్లు పెట్టుబడి పెట్టాడు. రెపోమాపో పాట్ ఇస్తానని దంపతులు నమ్మిస్తూ వచ్చారు. ఇలా ఆరు నెలలు గడిచినా పాట్ ఇవ్వకుండా మోసగించారు.

చలనం లేని తెలంగాణ PCB

Image
పీసీబీ వెబ్సైట్ సిటిజన్ చార్టర్ లో ఉన్న  old  సమాచారం  చలనం లేని తెలంగాణ PCB  హైద్రాబాద్, ( గూఢచారి) : తెలంగాణ PCB చలనం లేని, లక్ష్యం లేని సంస్థ గా తయారు అయ్యింది. లోపం ఎక్కడ ఉంది అనేది మంత్రులకు కూడ తెలువకుండ ఉన్నట్లు ఉంది. సాక్షాత్తూ మంత్రి వర్యులు పీసీబీ పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి ఫిర్యాదు చేయడం ఈ విషయం పై వార్తలు రావడం బహిరంగ రహస్యమే. హై కోర్టు కూడ అందరి ఆఫీసర్ల కు ఛాయిస్ కొరకు ఒక్కరూ నోటీసు ఇస్తే ఇంకొకరు యాక్షన్ తీసుకుంటారా అంటు అందరికీ ఛాయిస్ వచ్చేలా ప్రవర్తిస్తున్నారని వాఖ్యలు చేయడమే కాకుండా పీసీబీ నీ ముసివేయాలా అని గట్టిగా హెచ్చరించడం వీటి పై వార్తలు వచ్చినా వారిలో ఎలాంటి మార్పులు రాలేదన్నది, చలనం లేదన్నది నగ్న సత్యం.  ఈ సంస్థ కు చాలా వరకు ఆక్టు, నిభందనలు, రూల్స్ తెలియని వారిని, చట్టం  లో పేర్కొన్న అర్హతలు లేని వారినే ఎక్కువ సార్లు  రాష్ట్ర అధికారిగా నియమించడం ఒక్క ఎత్తయితే,   నియమింప బడిన అధికారులు కాలుష్యం ఎంత తగ్గించ కలిగామని కాకుండా,  తూ తూ మంత్రంగా మీటింగులు, రివ్యూలు, టాస్క్ ఫోర్స్ మీటింగులు, క్లోజర్ ఆర్డర్ లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వాటిలో  ఎంత వరకు అమల

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న చండూరు హెడ్మాస్టర్ ను సస్పెండ్ చేయాలి -కట్టెల శివకుమార్ డిమాండ్

Image
 మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న చండూరు హెడ్మాస్టర్ ను సస్పెండ్ చేయాలి -కట్టెల శివకుమార్ డిమాండ్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న చండూరు హెడ్మాస్టర్ లక్షల రూపాయలు మహిళా సంఘాల ఖాతాలో పడకుండా తన ఖాతాలో వేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న ఎడ్ల బిక్షం వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ డిమాండ్ చేశారు. మహిళా సమాబావణ సంఘం నుండి గత పది సంవత్సరాలుగా చండూర్ హై స్కూల్ నందు పనిచేస్తున్న మహిళల మైన మమ్ము హెడ్మాస్టర్ ఎడ్ల బిక్షం ఒక రూమ్ లోకి పిలిపిచ్చి ఒసేయ్ నేనే చెప్పిన పని చేయాలి లేకుంటే మీ సంగతి చూస్తా అని తీవ్రమైన దుర్భాష పాత జాలంతో బూతులు తిడుతూ మమ్మల్ని తొలగించి హెడ్మాస్టర్ ప్రభుత్వ నియమ నిబంధనకు విరుద్ధంగా తనకు సంబంధించిన ప్రైవేటు వ్యక్తులను పని బాధితులు పెట్టుకోవడం జరిగినదని, ఇట్టి విషయంపై అడగ్గా నాకిష్టం వచ్చిన వారిని పెట్టుకుంటా మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దుర్భాషలాడుతున్నాడు నిబంధన ప్రకారం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తన ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నాడు ఇట్టి విషయంపై సమగ్ర విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని కోరాత