Posts

*జన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల*

Image
 *జన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల* హైదరాబాద్: నిరంతరం ప్రజా సంక్షేమం కోసం తపించే ఆ మనసున్న హృదయం పుట్టిన రోజు పేద బడుగు బలహీన అన్నివర్గాల ఆశాజ్యోతిగా వెలుగుతున్న అభివృద్ధి ప్రధాత రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ని మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తిరుపతి వేద పండితులతో ఆశీర్వచనం

Image
 మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తిరుపతి వేద పండితులతో ఆశీర్వచనం  రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులచే ఘనంగా ఆశీర్వచనం చేశారు. అనంతరం గజమాల జ్ఞాపికలు శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో తేలుకుంట్ల శ్రీనివాస్, ఆలంపల్లి చంద్రశేఖర్,శ్రీ పాద వల్లబ్ తదితరులు పాల్గొన్నారు

ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేసే థీమ్పై TGPCB స్కిట్ ప్రోగ్రామ్

Image
 ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేసే థీమ్పై  TGPCB స్కిట్ ప్రోగ్రామ్ హైద్రాబాద్, (గూఢచారి):   తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి - టి జి పి సి బి ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేసే” థీమ్పై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి స్కిట్ ప్రోగ్రామ్ నిర్వహించింది. “ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేసే” థీమ్పై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (స్కిట్ ప్రోగ్రామ్ నిర్వహించెను. ఈ కార్యక్రమంలో పిల్లలు ప్లాస్టిక్ వాడకం గురించి మరియు దాని దుష్ప్రభావాలను వివరించి, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు పరిష్కారాలను ప్రదర్శించారు. ఈ స్కిట్లో విద్యార్థులు వివిధ పాత్రల్లో ప్రదర్శించి, ప్లాస్టిక్ కాలుష్యం మన ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో వివరించారు. విద్యార్థులు తమ థీమ్లను ఉపయోగించి ప్లాస్టిక్తో పులిసిన సముద్రాలు, నదులు, మరియు జంతువుల ఆహారంలో ప్లాస్టిక్ భాగాలు చేరడం వంటి అంశాలను చూపించారు. విద్యార్థులు ప్లాస్టిక్ను తగ్గించే మార్గాలు, పునర్వినియోగం, పద్ధతులను ప్రదర్శించారు స్కిట్ ప్రోగ్రామ్ ద్వారా, విద్యార్థులు ప్రేక్షకులకు ప్లాస్టిక్ కాలుష్యం ముఖ్యంగా, పర్యావరణ పరిరక్షణ, ప్లాస...

సికింద్రాబాద్ జోనల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ విఠల్ రావు పై ఏసీబీ అధికారుల దాడులు

Image
 సికింద్రాబాద్ జోనల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ విఠల్ రావు పై ఏసీబీ అధికారుల దాడులు 👉సికింద్రాబాద్.. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు  👉సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న విఠల్ రావు పై ఏసీబీ అధికారుల దాడులు 👉 8 లక్షల రూపాయలు లంచం అడిగిన విటల్ రావు.. ఇప్పటికే నాలుగు లక్షలు ఇచ్చిన ఫిర్యాదుదారుడు వెంకట్రావు 👉 మేడిపల్లిలోని ఆయన నివాసంలో, నాచారంలోని ప్రైవేట్ కార్యాలయంలో నగదు తీసుకున్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు

జూబ్లీహిల్ల్స్‌లో హైడ్రా కూల్చివేతలు

Image
 జూబ్లీహిల్ల్స్‌లో హైడ్రా కూల్చివేతలు పెద్దమ్మ గుడి పక్కన నిర్మాణాలు తొలగింపు 500 గజాలకు పైగా స్థలంలో నిర్మాణాల కూల్చివేత  ఇవాళ ఉదయం నుండి కొనసాగుతున్న కూల్చివేతలు....

12 ఎస్సీ గురుకుల జూనియర్ కళాశాలల మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి - పాలడుగు నాగార్జున

Image
  *12 ఎస్సీ గురుకుల జూనియర్ కళాశాలల మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి*.  పాలడుగు నాగార్జున కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి.  నల్గొండ,(గూఢచారి):    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితoగా తీసుకున్న నిర్ణయం సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల లను రాష్ట్రవ్యాప్తంగా 12 కళాశాలలను మూసివేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కే వి పి ఎస్) జిల్లాప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల జూనియర్ కళాశాలలో విద్యార్థులు లేరని సాకుతో జూనియర్ కళాశాల మూసివేయడం హేయమైన చర్య అని అన్నారు. ప్రభుత్వం అడ్మిషన్ల ప్రక్రియ జాప్యం వల్లనే గురుకుల జూనియర్ కళాశాలలో విద్యార్థులు చేరలేకపోతున్నారని అన్నారు. కళాశాలలో అడ్మిషన్లు విద్యా సంవత్సరం ప్రారంభంలో నే తక్షణ ప్రవేశాల విధానం అమలు చేయడం లేదని అన్నారు.దీని వలన ప్రైవేట్ కాలేజీలకు విద్యార్థులను దోచుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. విద్యార్థులు లేరనే సాకు అసంబడ్డమైన్నాడని అన్నారు. బహిరంగ విచారణ కు సిద్దామా అన్నారు. అడ్మిషన్లు ...

TGPCB ఆడిటోరియంలో విద్యార్థుల నృత్యం: పర్యావరణ సాంస్కృతిక కార్యక్రమం

Image
  ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా TGPCB ఆడిటోరియంలో విద్యార్థుల నృత్యం: పర్యావరణ సాంస్కృతిక కార్యక్రమం మనుషులపై ప్లాస్టిక్ ప్రభావం “విద్యార్థులు, తల్లిదండ్రులు, విస్తృత సమాజంలో అవగాహన పెంచడం ఈ కాలపు అవసరం. స్థిరమైన భవిష్యత్తును నిర్మించడంలో సమిష్టి బాధ్యత పాత్రను నేటి ప్రదర్శనలు అందంగా నొక్కిచెప్పాయి.” TGPCB ఆడిటోరియంలో గుమిగూడిన జంట నగరాల నుండి పాఠశాల విద్యార్థులు చేసిన బృంద నృత్య ప్రదర్శనల ప్రతిధ్వని ఇది. “పిల్లలు రేపటి నాయకులు మాత్రమే కాదు, నేటి మార్పును సృష్టించేవారు కూడా” అని అనేక మంది తల్లిదండ్రులు తోడుగా ఉన్నారు. సముద్ర జీవులు, మానవులు, జంతువులు, పక్షుల జీవితంపై ప్లాస్టిక్ కాలుష్యపు వినాశకరమైన ప్రభావాన్ని శాస్త్రీయ నృత్యాలతో పాటు మళ్ళీ మళ్ళీ గుర్తుకు వచ్చేలా సమకాలీన నృత్య రూపాల ద్వారా విషయం వ్యక్తం చేసారు. మరొక బృందం చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ఉత్సాహభరితమైన జానపద నృత్యాన్ని ఉపయోగించింది, చివరికి మొక్కలు నాటడంతో ఆశ, పునరుద్ధరణకు ప్రతీకను . ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని పాఠశాలల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన పెంచే లక్ష్...