48 గంటల్లోగా లాఠీఛార్జికి పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేయాలి : VHP
48 గంటల్లోగా లాఠీఛార్జికి పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేయాలి : VHP @ అక్రమ లాఠీచార్జిని నిరసిస్తూ రేపు గవర్నర్ ని కలవనున్న విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర బృందం @ ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి నోరు విప్పాలనీ డిమాండ్ @ డిజిపి, దేవాదాయ శాఖ మంత్రిని కలవనున్న VHP @ రెండు రోజుల్లో చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిక @ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేసిన VHP @ VHP బజరంగ్ దళ్ కార్యకర్తలపై అక్రమ కేసులను తొలగించాలని డిమాండ్. @ పోలీసుల దాడిలో గాయపడ్డ కార్యకర్తల పరిస్థితి విషమం గా ఉందని ఆవేదన సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ మందిరం దగ్గర అమానుషంగా లాఠీచార్జికి పాల్పడిన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి డిమాండ్ చేశారు. శనివారం శాంతియుతంగా నిరసన నిర్వహిస్తున్న హిందూ భక్తులు, బజరంగ్ దళ్ కార్యకర్తలపై అకారణంగా లాఠీచార్జ్ చేసిన అధికారులను విధుల నుంచి తొలగించాలన్నారు. ఆదివారం కోఠిలోని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పగుడాకుల బాలస్వామి మాట్లాడారు. అత