*బిజెపి ని ఓడించడం ద్వారానే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి*
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjr0o2yB2Mco_0za9w4nKF922Hp7Z29GuacAN-kiEo0TAUpE_kMcwdZ1N5EML9HxfgjlSs3yjntrXO1zQ2_9egRvOOUNRTa-kgSn7FYoIxP2G-CQiHZarGIX3XmuPzup4he4vm82TYc93F9_jYpIVcSw22tqkMYlHWcTQBH0QBuPRNe1AE6wQUjIkrbF9NQ/s320/SAVE_20231030_081148_copy_800x361.jpg)
*బిజెపి ని ఓడించడం ద్వారానే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి* *దళితుల సమస్యలను ఎన్నికల మ్యానిఫెస్టోలలో చేర్చాలి* *దళితుల్లో చైతన్యం కల్పించడం కోసం ప్రజా సంఘాలు, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో నల్గొండలో కోటి సంతకాల సేకరణ.* నలగొండ: భారత రాజ్యాంగ స్థానంలో మను అధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని చూస్తున్న బిజెపిని తిరిగి అధికారంలో రాకుండా ఓడించడం ద్వారానే రాజ్యాంగాన్ని కాపాడుకోగలమని అట్టడుగు వర్గాలైన దళితుల్లో చైతన్యం కల్పించడం కోసం ప్రజా సంఘాలు సమాజిక సంఘాల ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ అని దళిత్ సమ్మిట్ రాష్ట్ర నేతలు నారి ఐలయ్య పాలడుగు నాగార్జున బోల్గూరి నరసింహ ఊరు పక్క వెంకటయ్యలు పిలుపునిచ్చారు. ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రం సుభాష్ విగ్రహం వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ వారు మాట్లాడుతూ మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద పెద్ద ఎత్తున దాడులు దౌర్జన్యాలు పెరిగాయని అన్నారు బాధితులకు రక్షణగా నిలవాల్సిన ప్రభుత్వం దాడులు దౌర్జన్యాలకు తెగబడుతున్న పెత్తందారులకు కొమ్ముకాస్తున్నది భారత రాజ్యాంగ హక్కులను అమలు చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధపడటం లేదు ఎస్సీ ఎస్టీ అ