ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షం లో కాంగ్రెస్స్ లో చేరనున్న ఉప్పల శ్రీనివాస్ గుప్త
IVF తెలంగాణ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా రేపు 17న ఉదయం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఏఐసిసి కార్యదర్శి తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి రోహిత్ చౌదరి సమక్షంలో గాంధీ భవన్ నందు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అందువల్ల IVF సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు శీనన్న అభిమానులు రేపు ఉదయం పార్టీలో చేరే కార్యక్రమంలో సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో పాల్గొనే ప్రయత్నం చేయగలరని, దయచేసి దీనిని ఉప్పల శీను అన్న ప్రత్యేక మరియు వ్యక్తి గత ఆహ్వానంగా భావించగలరని ఐవిఎఫ్ తెలంగాణ మీడియా కమిటీ చైర్మన్ కోటగిరి దైవాదీనం తెలిపారు
Comments
Post a Comment