గుజ్జుల ప్రేమేంధర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి - ఈటెల *ఇంత తక్కువ కాలంలో ప్రజల చేత ఛీ కోట్టించుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ :* *కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదుల మీద ఉంది:* *ప్రజలకు పాలన అందించే శక్తి, సత్తా బీజేపీ కి మాత్రమే ఉంది:* *ప్రజలు ఏ పార్టీ వైపు ఉండరు డైనమిక్ గా మారుతారు:* *గుజ్జుల ప్రేమేంధర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి : మాజీ మంత్రి, / బీజేపీ చేరికలు కమిటీ చైర్మన్/ మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్.* నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి విద్యార్థుల సమస్యల కోసం పోరాడిన వ్యక్తి ప్రేమేంధర్ రెడ్డి అన్నారు,ప్రజలకు న్యాయకత్వం వహించే వ్యక్తి ఈయన అన్నారు. 40 ఏండ్ల త్యాగానికి ఎన్ని వడుదొడుకులు వచ్చిన పార్టీని అంటి పెట్టుకొని ఉన్నారు.34 నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంచార్జి ని నియమించి పట్టభద్రులను దగ్గర అయ్యేలా చేస్తాం అన్నారు.ప్రజలకు పాలన అందించే సత్తా..శక్తి ఒక్క బీజేపీ కి మాత్రమే ఉంది,కేవలం ఒక్క ప్రాంతానికి పరిమితం అనుకున్నరు కానీ దేశం అంత బీజేపీ చాలా గట్టి పోట
నిజం - మా యిజం - Latest Telugu News updates