Skip to main content

Posts

*నల్గొండ జిల్లా కేంద్ర ప్రభత్వ ఆసుపత్రి ఎం.సి.హెచ్ కు జాతీయ ఆరోగ్య మిషన్ ""లక్ష్య"" సర్టిఫికెట్*

*నల్గొండ జిల్లా కేంద్ర ప్రభత్వ ఆసుపత్రి ఎం.సి.హెచ్ కు జాతీయ ఆరోగ్య మిషన్ ""లక్ష్య"" సర్టిఫికెట్* * *జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు,సిబ్బందిని అభినందించిన జిల్లా కలెక్టర్ డా.గౌరవ్ ఉప్పల్* **జాతీయ స్థాయిలో నల్గొండ జిల్లా ఆసుపత్రికి ఎం.సి.హెచ్ కు గుర్తింపు* నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానా ఎం.సి.హెచ్ కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.జాతీయ ఆరోగ్య మిషన్ జిల్లా కేంద్ర ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎం.సి.హెచ్ )కి "లక్ష్య" సర్టిఫికెట్ ను అందచేయనున్నది.లక్ష్య ప్రకారం ఆసుపత్రి ఎం.సి.హెచ్ లోని లేబర్ రూమ్,ఆపరేషన్ ధియేటర్ నిర్వహణ,చిన్న పిల్ల ల వార్డుల పరిశుభ్రత లను  పరిగణలోకి తీసుకుని లక్ష్య సర్టిఫికెట్ లను అందచేస్తారు.ఈ సర్టిఫికెట్ కొసం రాష్ట్రంలో ని పలు దవాఖానాలు పోటీ పడగా,ఇటీవల కేంద్ర,వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధులు పరిశీలించి మార్కులు వేశారు. మే 16,17 తేదీల్లో కేంద్ర ఆరోగ్య శాఖ ఇద్దరు డాక్టర్లు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఎం.సి.హెచ్ ని పరిశీలించారు.జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి  మాతా శిశు ఆరోగ్య కేంద్రం లోని లేబర్ రూం 89 శాతం,ఆపరేషన్ థియేటర్ 86 శాత

దైవానుగ్రహంతో శ్రీవారి భక్తుల విజయం - శ్రీ వారి భక్తుడు నవీనకుమార్ రెడ్డి

వీడియో చూడండి https://youtu.be/yCTzbAIIr38 దైవానుగ్రహంతో శ్రీవారి భక్తుల విజయం - శ్రీ వారి భక్తుడు నవీనకుమార్ రెడ్డి టిటిడి ఢిల్లీలోని శ్రీవారి ఆలయంలో నిధుల దుర్వినియోగానికి బాధ్యత వహిస్తూ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ శ్రీ ప్రవీణ్ ప్రకాష్  రాజీనామా చేయడం దైవానుగ్రహంతో శ్రీవారి భక్తుల విజయమని శ్రీ వారి భక్తుడు  నవీన్ కుమార్ రెడ్డి  అన్నారు. టీటీడీ ఈవో గారు ఢిల్లీ శ్రీవారి ఆలయ సంఘటనపై శ్రీవారి భక్తులకు సమాధానం చెప్పాలని, టిటిడి ప్రధాన గణాంక అధికారిగా ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్(IRS) స్థాయి అధికారిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నియమించాలిని,  శ్రీవారి సొమ్ము దుర్వినియోగం కాకుండా పరిరక్షించాలని ఆయన కోరారు.

విశాఖ జిల్లా అరకులోయ లో దారుణం.  అత్యాచారం, హత్య

విశాఖ జిల్లా అరకులోయ లో దారుణం.  అత్యాచారం, హత్య అరకువేలి మండలం శరభగూడ గ్రామ సమీపంలో సి.ఏ.హెచ్ స్కూల్ దారిలో చినలబుడు గ్రామానికి చెందిన పుష్ప అనే బాలికపై అత్యాచారం,  అనంతరం బాలిక తలపై బండారాయితో కొట్టి హత్య. ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

తిరునగరు భార్గవ్ నాగలక్ష్మి  దంపతులకు 💐25వ పెళ్లిరోజు శుభాకాంక్షలు💐

తిరునగరు భార్గవ్ నాగలక్ష్మి  దంపతులకు 💐25వ పెళ్లిరోజు శుభాకాంక్షలు💐   - భూపతి రాజు,  సీనియర్ జర్నలిస్ట్,  ఎడిటర్ : భూపతి టైమ్స్, గూఢచారి పత్రికలు, RTI Dist. కన్వీనర్, బీజేపీ నల్గొండ జిల్లా  వైస్ ప్రెసిడెంట్ నల్గొండ ప్రెస్ క్లబ్,   గౌరవ అధ్యక్షులు ఆర్యవైశ్య  సంఘం, నల్గొండ.

మురుగు కాలువల్లో దోమల నివారణకు  ఏంచేసారో  చూస్తే షాక్  అవుతారు  వీడియో  చూడండి

మురుగు కాలువల్లో దోమల నివారణకు  ఏంచేసారో  చూస్తే షాక్  అవుతారు  వీడియో  చూడండి h ttps://youtu.be/OYj2emSzEyw

అనుచరుల హల్‌చల్‌!! ఓ వ్యక్తిపై మూకుమ్మడిగా దాడి

అనుచరుల హల్‌చల్‌!! ఓ వ్యక్తిపై మూకుమ్మడిగా దాడి   వరంగల్‌ : ఓ ప్రజాప్రతినిధి అనుచరులు శనివారం హల్‌చల్‌ చేశారు. చిన్న విషయానికి ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన వరంగల్‌ కమిషనరేట్‌కు కూత వేటు దూరంలో జరిగింది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం... హన్మకొండలోని ఓ ప్లాజాలో పి. సుమన్‌కు ఆర్కిటెక్చర్‌ కార్యాలయం ఉంది. ఉదయం ఆఫీస్‌కు వచ్చిన ఆయన మధ్యాహ్నం ఇంటికి వెళ్లే సమయంలో సెల్లార్‌ నుంచి కారు తీస్తుండగా గేటు ముందు ద్విచక్రవాహనం అడ్డంగా ఉంది. పలుసార్లు హారన్‌ కొట్టినా ఎవరూ రాలేదు. ఆయనే కారు దిగి వచ్ఛి. ద్విచక్రవాహనాన్ని పక్కకు జరిపారు. అదే సమయంలో ఆ వాహన యజమానురాలు వచ్ఛి.. తన బైక్‌ను ఎందుకు జరిపావు అంటూ వాదనకు దిగింది. మాటామాట పెరిగింది. ఆ తర్వాత సుమన్‌ అక్కడ నుంచి వెళ్లిపోయి తిరిగి 4.30 గంటల సమయంలో ప్లాజాకు వచ్చాడు. అప్పటికే అక్కడున్న 10 మంది వ్యక్తులు అతనిపై దాడి చేశారు. ఏం అనుకుంటున్నావ్‌.. ప్రజాప్రతినిధి అనుచరులం.. మా సోదరినే ఎదురిస్తావా.. అని ఇష్టం వచ్చినట్లు కొట్టారు. భయంతో సుమన్‌ పరిగెత్తుకుంటూ హన్మకొండ ఠాణాకు వెళ్లాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీల

నల్గొండ గౌరవ శాసన సభ్యలు  శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారికి  పుట్టిన రోజు శుభాకాంక్షలు

 నల్గొండ గౌరవ శాసన సభ్యలు  శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారికి  పుట్టిన రోజు శుభాకాంక్షలు - 💐💐💐💐                🎂🎂🎂🎂 - భూపతి రాజు,  సీనియర్ జర్నలిస్ట్,  ఎడిటర్ : భూపతి టైమ్స్, గూఢచారి పత్రికలు, వైస్ ప్రెసిడెంట్ : నల్గొండ ప్రెస్ క్లబ్,  గౌరవ అధ్యక్షులు : ఆర్యవైశ్య  సంఘం, నల్గొండ.

అరుణ్‌జైట్లీకి ఘనంగా శ్రద్ధాంజలి

అరుణ్‌జైట్లీకి ఘనంగా శ్రద్ధాంజలి న్యాయ కోవిదులు, బిజెపి సీనియర్‌ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ మృతి దిగ్ర్భాంతికరమని, పార్టీకి, దేశానికి వారు చేసిన సేవలు చిరస్మరణీయం, వారు లేని లోటు పూడ్చలేనిదని నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నూకల నరసింహ రెడ్డి అన్నారు. వారి మృతి పట్ల వారి కుటుంబసభ్యులకు  ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని నల్గొండ బీజేపీ కార్యాలయంలో శ్రద్ధాంజలి   ఘటించారు.   ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెళ్ళి చంద్ర శేఖర్ ,నూకల వెంకట నారాయణ రెడ్డి,బండారు ప్రసాద్ ,పల్లెబోయిన శ్యామ్ సుందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక సాంబయ్య ,ముత్యాల్ రావు ,మైనార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ పాషా,  శ్రీమతి రావెల కాశమ్మ ,బీజేపీ పట్టణ కార్యదర్శి గడ్డం మహేష్  మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చిత్త శుద్ది తో అమలు చేయాలి - జాతీయ ఎస్. సి.కమీషన్ సభ్యులు కె. రాములు

అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను  చిత్త శుద్ది తో  అమలు చేయాలి - జాతీయ ఎస్. సి.కమీషన్ సభ్యులు కె. రాములు  కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు,బలహీన వర్గాలకు ఎస్.సి.,ఎస్.టి.లు,బి.సి.ల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను  చిత్త శుద్ది తో  అమలు చేయాలని జాతీయ ఎస్. సి.కమీషన్ సభ్యులు కె. రాములు అన్నారు.శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో వివిధ శాఖల అధికారులతో ఎస్.సి.,ఎస్.టి.లకు సంబందించిన వివిధ అంశాలను చర్చించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్.సి.,ఎస్.టి.లకు సంబందించిన ఫిర్యాదుల విషయంలో  సంబంధిత అధికారులు సత్వరం పరిషరించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన అధికారులకు సూచించారు.జిల్లా కేంద్రములో మర్రిగూడ లో రాష్ట్ర  పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(TSIDC) అధికారులు ఎస్.సి.లకు చెందిన వ్యాపారం చేసుకుంటున్న మడి గలు కూల్చి వేశారని బాధితులు పిర్యాదు మేరకు ఆయన మర్రిగూడ లో బాధితులు,పోలీస్, రెవెన్యూ అధికారులతో చర్చించారు.అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జాయింట్ కలెక్టర్ వి.చంద్ర శేఖర్,డ్.ఆర్.ఓ.రవీంద్రనాథ్,డి. ఎస్.పి.గంగా రాం ఇతర అధికారులతో వివిధ అంశాలను చర్చించి సూచనలు చేశారు.మర్రి