Skip to main content

Posts

*మాస్క్ మస్ట్*

 *మాస్కు ధరించకపోతే నేరుగా కోర్టుకే : సిఐ నిగిడాల సురేష్* - - శుక్రవారం నుండి మరింత కఠిన చర్యలు తప్పవంటున్న పోలీసులు - - కరోనా కట్టడికి మాస్కు తప్పక ధరించాలని అవగాహన - - కరోనా వ్యాప్తి నియంత్రణకు అందరూ సహకరించాలి నల్లగొండ : ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మాస్కు ధరించలేదా.... ఇక మీరు కోర్టు మెట్లు ఎక్కాల్సిందే అంటున్నారు నల్లగొండ జిల్లా పోలీసులు...... *మాస్క్ మస్ట్* అంటున్న జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ ఆదేశాల మేరకు మాస్కు ధరించకపోతే ఎఫ్.ఐ.ఆర్.నమోదు చేసి కోర్టుకు పంపిస్తామంటున్నారు నల్లగొండ వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్. ఈ మేరకు గురువారం నల్లగొండ వన్ టౌన్ పరిధిలో వాహనదారులకు మాస్కు ధరించాల్సిన ఆవశ్యకత గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్న పలువురికి మాస్కులు అందజేశారు. కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో దానిని అరికట్టడం లక్ష్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మాస్కు ధరించని వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేసి జరిమనలతో పాటు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి కోర్టుకు పంపిస్తామని హెచ్చరించారు సిఐ సురేష్.... శుక్రవారం నుండి మాస్కులు ధరించే విషయంల

CBI ARRESTS AN EXECUTIVE ENGINEER OF CPWD AND A SUPERIENTENDENT OF GST IN SEPARATE CASES OF BRIBERY

  CBI ARRESTS AN EXECUTIVE ENGINEER OF CPWD AND A SUPERIENTENDENT OF GST IN SEPARATE CASES OF BRIBERY              The Central Bureau of Investigation has arrested an Executive Engineer (Electrical) of CPWD, Hyderabad and a Superintendent of Central Excise & Central Tax (GST) Honnavar Range, Uttara Kannada  in separate cases of bribery. The first case was registered against an Executive Engineer (Electrical), CPWD, Hyderabad on the allegations that he had demanded Rs. 60,000/- (i.e.3% of final bill amount of around Rs. 20 lakh) from the complainant for clearing complainant’s pending bills for the contracts he executed for CPWD. It was further alleged that the Complainant had already paid Rs. 45,000/- to the accused. But the accused allegedly demanded remaining bribe amount of Rs. 15,000/-, CBI laid a trap and caught the accused red-handed while demanding & accepting bribe of Rs. 15,000/- as second installment from the complainant. Searches were conducted at the office &

సాగర్ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ రవి కుమార్

సాగర్ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ రవి కుమార్ గిరిజన సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ రవి కుమార్ ను నాగార్జునసాగర్ బిజెపి అభ్యర్థిగా ప్రకటించారు. రవికుమార్  బయోడేటా పూర్తి పేరు : ఫాను గోతు రవికుమార్ స్వగ్రామం: పలుగు తండ త్రిపురారం మండలం పుట్టిన తేదీ: 09-06-1985 భార్య: పానుగోతు సంతోషి తల్లిదండ్రులు: పానుగోతు హరి, పానుగోతు దస్సి పిల్లలు: మన స్వీత్, వీనస్ విద్యార్హతలు: ఎం బి బి ఎస్ వృత్తి: ప్రభుత్వ వైద్యుడు  ( ప్రస్తుతం రాజీనామా ) పలు ఆస్పత్రులలో  సివిల్ సర్జన్ గా ఉద్యోగ బాధ్యతలు. నిర్మల ఫౌండేషన్ చైర్మన్, పలు మండలాలలో సామాజిక కార్యక్రమాలు నిర్వహణ.  

అధిక ఫీజులు వసూలు చేస్తున్న మాంట్ ఫోర్ట్ పాఠశాల మరియు సెయింట్ అల్ఫోన్సస్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలి-ABVP

  *అధిక ఫీజులు వసూలు చేస్తున్న  మాంట్ ఫోర్ట్ పాఠశాల మరియు సెయింట్ అల్ఫోన్సస్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలి-ABVP* నేడు నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక డి.వి.కె రోడ్ లో గల మాంట్ ఫోర్ట్ పాఠశాల మరియు   సెయింట్ అల్ఫోన్సస్ హై స్కూల్ పాఠశాలల ముందు అధిక ఫీజులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, నిరసన కార్యక్రమం చేస్తున్న ABVP  విద్యార్థి నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని *ABVP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజు* గారు అన్నారు.  ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు సేవ పేరుతో ప్రారంభమైన ఈ మిషనరీ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులను మానసికంగా వేధిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తూ నేడు వేలకోట్ల ఆస్తులు గడిచిందని ఆరోపించారు.  ఈ పాఠశాలలో ఎయిడెడ్ పాఠశాల ఉన్నప్పటికీ ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల నుండి కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాల మాదిరిగానే ఫీజులు వసూలు చేయడం సిగ్గుచేటని,  అన్నమో రామచంద్రా అంటూ కరోనా కాలంలో అతి కష్టం మీద జీవిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం నిత్యం

కార్పొరేటర్ మారిన తీరని జియగూడ ప్రజల కష్టాలు

 కార్పొరేటర్ మారిన   తీరని  జియగూడ  ప్రజల కష్టాలు   హైదరాబాద్ జి హెచ్ ఏం సి   జియగూడ డివిజన్  ప్రజల కష్టాలు తీరడం లేదనే  సిట్టింగ్  టిఆర్ఎస్ కార్పొరేటర్ ను  ఓడించి మొన్న జరిగిన  జిహెచ్ఎంసి ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్థి ని గెలిపించారు. అయినప్పటికి  మా  కష్టాలు తిరడం లేదని, మా బాధలు వినే  వారు కరువయ్యారని ఆ డివిజన్ ప్రజలు వాపోతున్నారు.  జియగూడలో ఉన్న ప్రజలను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య  డంపింగ్ యార్డ్. దానిపై  ఎన్నో సార్లు అధికారులకు విన్నవించినా, కోర్టులు చెప్పిన వీరి కష్టాలు మాత్రం తీరడం  లేదు. దీనితో టిఆర్ఎస్ కార్పొరేటర్ ను ఓడించి బీజేపీ ని గెలిపించారు.అయినప్పటికీ ఎలాంటి మార్పులేదని, ఇప్పటికైనా ఎన్నికైన కార్పొరేటర్ ప్రజా  సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఒక న్యాయ  శాస్త్ర విద్యార్థి జియగూడా డంపింగ్ యార్డు వలన ప్రజలు పడుతున్న  ఇబ్బందులు   హైకోర్టు కు  లేఖ వ్రాయడంతో  హైకోర్టు సుమోటోగా  పిల్ గా స్వీకరించి  జిహెచ్ఎంసి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు అక్కడి పరిస్థితులపై నివేదిక నాలుగు వారాల్లో సమర్పించామని ఆదేశాలు ఇచ్చింది.   ఆదేశాలు ఇచ్చి దాదాపు 70

రెండు బ్యాలెట్ పేపర్లు బయటికి వచ్చినవి మా దృష్టికి వచ్చింది, మా కస్టడీలో ఉన్నాయి.- రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్

 *నల్లగొండ జిల్లా.....* రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ మీడియా సమావేశం. పాయింట్స్..... కౌంటింగ్ మూడో రోజు కొనసాగుతోంది. ఇప్పటికే 55 మంది ఎలిమినేషన్ పూర్తి వచ్చిన ఓట్లు 2816 . ఇంకా కౌంటింగ్ కు 24 గంటల సమయం పట్టే అవకాశం. కౌంటింగ్ తొందరగా చేసేందుకు 7 నుంచి 14 టేబుళ్ల చొప్పున పెంచుతాం. రెండు బ్యాలెట్ పేపర్లు బయటికి వచ్చినవి మా దృష్టికి వచ్చింది, మా కస్టడీలో ఉన్నాయి. ......... డీఐజీ ఏవీ రంగనాథ్ పాయింట్స్...... ఒక హోం గార్డు బ్యాలెట్ పేపర్ తీసుకుని ఎన్నికల అధికారికి అప్పగించారు. మూడు రోజులుగా సిస్టమ్ ప్రకారంగా కౌంటింగ్ జరుగుతోంది,అసత్యాలు ప్రచారం చేయొద్దు.

రెండో ప్రాధాన్యత ఓట్లు..... లెక్కింపు.... లో

 రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో   రెండో ప్రాధాన్యత ఓట్లు..... లెక్కింపు.... లో ఇప్పటి వరకు 34 మంది ఎలిమినేషన్.. అయ్యే సమయానికి.. TRS...కి 174....ఓట్లు...వచ్చాయి.... మల్లన్న.........149 ఓట్లు....వచ్చాయి.... కోదండరాం..........193. ఓట్లు.....వచ్చాయి.....

పూర్తి అయిన నల్గొండ MLC మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

  MLC కౌంటింగ్.... నల్గొండ.. పూర్తి అయిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు...... TRS పల్లా సాధించిన మొదటి ప్రాధాన్యత  ఓట్లు....1,10,840........ మల్లన్న...83,290..... కోదండరాం.....70,072... బీజేపీ....39,107..... తన సమీప అభ్యర్థి.మల్లన్న పై.... 27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్న TRS పల్లా రాజేశ్వర్ రెడ్డి....... ...... ....... మొత్తం ఓట్లు ...3,87,969.... చెల్లిన ఓట్లు....3,66,333.... మురిగిన ఓట్లు....21,636.... 7 రౌండ్స్ లాల్లో అన్ని ఓట్లను లెక్కించారు....... ...

నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ 5వ రౌండ్ అప్డేట్*

 *నల్గొండ* *18.03.21* *@9:00pm* *నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్డేట్..*   *ఐదో రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి, పలితాలు వెల్లడించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారులు.* *ఐదో రౌండ్ లలో టీఆరెస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 18549 ఓట్ల ఆధిక్యం.* *ప్రతి రౌండ్ లెక్కింపు కు సుమారు నాలుగు గంటల సమయం.* *మొత్తం ఏడు రౌండ్ ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కు తెల్లవారుజాము వరకు సమయం పట్టే అవకాశం.* *నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ వద్ద మార్కెటింగ్ గోదాంలో కొనసాగుతున్న ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు.* *నల్గొండ, ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు మొత్తం పోలైన ఓట్లు 3,86,200.* *ఐదు రౌండ్ల లలో కౌంటింగ్ పూర్తయిన మొత్తం ఓట్లు 2,79,970.* *మొదటి స్థానం లో టీఆరెస్ అభ్యర్థి "పల్లా రాజేశ్వర్ రెడ్డి"కి పోలైన ఓట్లు* *మొదటి రౌండ్ : 16130* *రెండో రౌండ్   : 15857* *మూడో రౌండ్ :15558* *నాలుగో రౌండ్ :15897* *ఐదో రౌండ్:15671* *ఐదు రౌండ్ల మొత్తం ఓట్లు 79113* *సమీప స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న(జర్నలిస్ట్ నవీన్) పై 18549 ఓట్ల ఆధిక్యం* *రెండో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి

సిద్దు అరెస్టు

  రేపు జరిగే DGP ఆఫీస్ ముట్టడికి ముందుగా నల్గొండ BJYM జిల్లా అధ్యక్షుడు  *ఐతరాజు సైదులు*(సిద్ధు) ను  నల్గొండ  2 టౌన్ పోలీసులు   అరెస్టు చేశారు.