Skip to main content

Posts

*అధికార పార్టీ చేతిలో మోసపోతున్న పేద ఆర్యవైశ్యుడు... అంటూ ట్రోల్ అవుతున్న మెసేజ్

 *అధికార పార్టీ చేతిలో మోసపోతున్న పేద ఆర్యవైశ్యుడు... అంటూ ట్రోల్ అవుతున్న మెసేజ్ _ఒక రాజకీయ పార్టీని ఓడించడానికి కాదు..._ 👉 _నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి,_ 👉 _నీ హక్కుని పొందడానికి అడుగు ముందుకేయు..._ _*ఆర్యవైశ్య కార్పోరేషన్* సాధన కోసం మునుగోడులో  TRS పార్టీని బహిష్కరిద్దాం.._ _ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం...._ _ఒకసారి వంచిస్తే తప్పు ప్రభుత్వానిదే.._ 👉 _కానీ... ప్రతీ ఎలక్షన్ లో *ఆర్యవైశ్య కార్పోరేషన్* అని బొంకుతూ నయవంచన చేస్తున్న ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ గుడ్డిగా నమ్మడం మనల్ని మనమే మోసం చేసుకోవడమే..._ _నోరు తెరవకుండా మనం ఉన్నన్ని రోజులు మన రాబోయే తరాలకు మనం అన్యాయం చేస్తున్నవాళ్ళమే అవుతం...!!_ 👉 _*మన రాబోయే తరాలు ఆత్మగౌరవంతో బతకాలన్నా,*_ 👉 _*పేద ఆర్యవైశ్యుల బతుకుల్లో మంచి జరగాలన్నా.... మనకున్న ఒకే ఒక ఆయుధం "ఓటు"*.._ _*ఆర్యవైశ్య కార్పోరేషన్ సాధించేంత వరకు నేను అధికార TRS పార్టీని బహిష్కరిస్తూ నా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటున్న....*_ 👉 _*మరి మీరు........,...???*_

26న సర్వాయి పాపన్న పోస్టల్ కవర్ విడుదల : బీజేపీ నాయకులు బూర నర్సయ్య గౌడ్

26న సర్వాయి పాపన్న పోస్టల్ కవర్ విడుదల : బీజేపీ నాయకులు బూర నర్సయ్య గౌడ్ ** ఈనెల 27 న చౌటుప్పల్ లో గౌడ సంఘాల ఆత్మీయ సమ్మేళనం  ** చౌటుప్పల్: (గూఢచారి) బహుజనులకు బీజేపీ న్యాయం చేస్తుందని నమ్మిన, అదే ఈ రోజు నిజం అయ్యిందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. సర్వాయి పాపన్నకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇవ్వాలని బీజేపీలో చేరిన వెంటనే అమిత్ షా, నడ్డాలను కోరానని గుర్తు చేస్తూ,  సర్దార్ పాపన్న పోస్టల్ కవర్ ను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఈ నెల 26న హైదరాబాద్ లో అధికారికంగా పోస్టల్ కవర్ ను విడుదల చేస్తారని చౌటుప్పల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. తన కోరిక మేరకు బీజేపీ పెద్దలు స్పందించి నిర్ణయం తీసుకుంటే.. టీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వాళ్ల వల్లే వచ్చిందని గప్పాలు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ ఎస్ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, కృష్ణ స్వామి ముదిరాజ్ లాంటి బహుజన పితామహుల విగ్రహాలను ట్యాంక్ బండ్ పై పెట్టాలని బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు, గుజరాత్ లో లాగా  తెలంగాణ లో కూడా

మునుగోడు లో ప్రస్తుత పరిస్థితి పై సోషల్ మీడియా లో ట్రోల్ అవుతున్న వీడియో

 మునుగోడు లో  ప్రస్తుత పరిస్థితి పై సోషల్ మీడియా లో ట్రోల్  అవుతున్న వీడియో

క్షుద్రపూజల కలకలం.. నరబలి

 క్షుద్రపూజల కలకలం.. నరబలి హైదరాబాద్‌: గూఢచారి,  కేపీహెచ్‌బీ హైదర్‌నగర్‌లో క్షుద్రపూజల కలకలం. యువకుడిని చంపి తగలబెట్టిన దుండగులు. రేపు అమావాస్యతో పాటు సూర్యగ్రహణం కావడంతో బలిచ్చి ఉండొచ్చని అనుమానాలు.  ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు

మునుగోడు లో వార్ వన్ సైడ్ - బండి సంజయ్

 కొండాపురంలో బండి సంజయ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.... * మునుగోడు లో వార్ వన్ సైడ్... * బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు. * యువకిశోరాల్లారా.. జీన్స్ ప్యాంట్ రబ్బరు చెప్పుల తడాఖా చూపాలి. * ప్రతిరోజు ఎవరి కొంపలు ముంచాలి, ఎంత దోచుకోవాలనే యావ తప్ప కేసీఆర్ ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. * కేసీఆర్ 8 నెలల్లో 100 గదుల  ఇల్లు కట్టుకున్న డు. పేదలకు మాత్రం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదు * గ్రామాల్లో మద్యం ఏరులై పారిస్తున్న కేసీఆర్ తాళ్ల దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి గీత కార్మికుల పొట్ట కొడుతున్నారు. * వడ్డెర, కుమ్మరి, కమ్మరి సహా కులవృత్తుల దెబ్బతీస్తున్న కేసీఆర్. * నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవ్, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నట్టేట ముంచిన కేసీఆర్. * మునుగొడులో కేసీఆర్ ను ఓడిస్తేనే రాష్ట్ర బాగుపడుతుంది. *  పోటీ చేసే అభ్యర్థుల్లో ఆదుకునే వారెవరు? దోచుకునేవారెవరో బేరీజు వేసి ఓటేయండి. * గ్రామాల అభివృద్దికి కేంద్రం ఇస్తున్న నిధులను దారిమళ్లిస్తున్న కేసీఆర్ * పువ్వు గుర్తుకు ఓటేసి కేసీఆర్ చెంప చెల్లుమన్పించాలే. * కమ్యూనిస్టు కార్యకర్తలు మంచోళ్ళు....సిద్ధాంతం కోసం పనిచేస్తుంటే ఆ పార్టీ నాయకులు కేసీఆర

బిజెపి నాయకురాలు కంకణాల నివేదిత రెడ్డి వాహనంపై పాల్వాయి స్రవంతి అనుచరుల దాడి

 బిజెపి నాయకురాలు కంకణాల నివేదిత రెడ్డి వాహనంపై  పాల్వాయి స్రవంతి అనుచరుల దాడి  నల్గొండ.... నాగార్జునసాగర్ బిజెపి నాయకురాలు కంకణాల నివేదిత రెడ్డి వాహనంపై  పాల్వాయి స్రవంతి అనుచరుల దాడి  చండూరు నుంచి నాంపల్లికి  సింగిల్ రోడ్డుపై సైడ్ ఇవ్వలేదంటూ వాహనాన్ని అడ్డుపెట్టి మహిళా అని కూడా చూడకుండా దుర్భాషలాడి దౌర్జన్యానికి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డ్రైవర్,, అనుచరులు

మునుగోడు ఎన్నికల ట్రెండ్ నా పరిశీలన లో మొత్తం కమలం జెండాల రెపరెపలే

  నా మునుగోడు ఎన్నికల ట్రెండ్ పరిశీలన లో    మొత్తం కమలం  జెండాల రెపరెపలే నేను ఈ రోజు మునుగోడు ఎన్నికల ట్రెండ్ పరిశీలన కు మునుగోడు పోయాను. రాజగోపాల్ రెడ్డి కాంప్ ఆఫీస్  జనసందోహంతో  కిట కిట లతో నిండి ఉంది. నిరంతరాయంగా చేరికలు జరుగుతూనే ఉన్నాయి.  అక్కడి నుండి చండూరు బయలు దేరాను మధ్యలో ఓ బాలుడు ఎడ్ల వెంబడి కమలం జెండాను పట్టుకొని రెపరేపలాడిస్తున్నాడు  ఇంకా  కొంత దూరం  చండూరు శివారు లోని 201 బూత్ లో  దాదాపు 50మంది  కార్యకర్త లు  సరూర్ నగర్ కార్పొరేటర్  ఆకుల శ్రీవాణి ఆధ్వర్యంలో ప్రచారం చేయడం కనిపించింది.  ఈ ప్రచారం లో  సంఘ సేవకుడు ప్రజలకు కంటి సేవలు అందిస్తున్న డాక్టర్ రవిచరన్   వారిని పరిచయం చేసుకుని స్వచ్చందగా వారి వెంట ప్రచారానికి వెళ్లడం కనిపించింది.   ఇంకా  కొంచం  దూరం  ముందుకు వచ్చి చండూరు అంగడి సెంటర్ కు  చేరుకున్న  అక్కడ ఓ వినూత్న దృశ్యం కనపడింది. కొంత మంది ఓయూ విద్యార్థులు సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో మెడలో ఉరి తాడు వేసుకుని సాలు దొర, సెలవు దొర అంటూ నినాదాలు చేస్తు కనబడ్డారు.  కేసీఆర్ కు ఓటు వేస్తే నిరుద్యోగులకు ఉరే, మునుగోడు పై చిన్న చూపు ఉన్న కేసీఆర్ కు ఓడిద్దాం అంటూ నినాదాలు చేసారు. హ్

మునుగోడ్ లో సినీనటి కవిత ప్రచారం

 మునుగోడ్ లో సినీనటి కవిత ప్రచారం మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా బొడింగ్ పర్తి గ్రామంలో బిజెపి అభ్యర్థికి  సినీ నటి కవిత ప్రచారం చేశారు.  ఈ ప్రచారంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గార్లపాటి జితేంద్రకుమార్ ,  బిజెపి ఓబిసి మోర్చ నల్గొండ జిల్లా అధ్యక్షుడు కొండ భవాని ప్రసాద్, గుండాల అంజయ్య, చండిశ్వర్,వైద్యపు నాగరాజు, మిరియాల గిరి, శశి, చిలుకరజు శ్రీను తదతరులు పాల్గొన్నారు.

మునుగోడు ప్రజలు వచ్చే 3వ తేదీన లో టిఆర్ఎస్ పార్టీకి పాతరేస్తారు - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మునుగోడు ప్రజలు వచ్చే 3వ తేదీన  లో టిఆర్ఎస్ పార్టీకి పాతరేస్తారు - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నల్లగొండ జిల్లా .. మునుగోడు మండలం చల్మేడ గ్రామంలో బీజేపీ ఎన్నిక ప్రచారం. ముఖ్య కార్యకర్తలసమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  *కిషన్ రెడ్డి కామెంట్స్....* వందల వేల కొట్ల రూపాయలు ఖర్చు పెట్టిన హుజురాబాద్, దుబ్బాకలో టిఆర్ఎస్ పార్టీ గెలవలేదు.  సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ లకు కోట్ల రూపాయలు పెట్టి ప్రజాప్రతినిధులనకొని గెలుస్తానని టిఆర్ఎస్ అనుకుంటుంది. కానీ నల్లగొండ ప్రజలు చైతన్యవంతులు. ఒక ముఖ్య మంత్రి ఒక గ్రామ స్థాయి లో భుత్ కి ఇంచార్జి గా ఉన్నదంటే నే టిఆర్ఎస్ పార్టీ ఎంత దిగజారిపోయిందో తెలుస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాలు స్తంభింపచేసి మొత్తం మునుగొడులోనే ఉన్నారు. మార్కెట్ లో గొర్రెలను కొన్న మాదిరిగా ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారు. కానీ మునుగోడు ఓటర్లు అలా అమ్ముడు పొరని ప్రజాస్వామ్యాన్ని కపడతారని ఆశిస్తున్నా. ఉద్యమ చరిత్ర ఉన్న నల్లగొండ జిల్లా అలాంటి ఉద్యమ చరిత్ర ఉన్న ప్రాంతంలో డబ్బులు పనిచెయ్యవని టిఆర్ఎస్ పార్టీకి ఓటర్లు బుద్ధి చెపుతారు. కేసీఆర్ కుటుంబానికి మంత్రులు, ఎమ్మె

ఒకే రోజు మూడు ఏసీబీ అటాక్స్

  ఒకే రోజు మూడు  ఏసీబీ అటాక్స్   *ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ADE* * సబ్ రిజిస్ట్రార్ పళని కుమారి ఇంట్లో ఎసిబి సోదాల్లో 3 కోట్ల 96 లక్షల ఆస్తులు  మరియు 14.02 నగదు* *లక్ష తీసుకుంటూ దొరికిన మండల అగ్రికల్చర్ అధికారి   ఖమ్మం నగరం లోని ఖానాపురం విద్యుత్ శాఖ డిఇ కార్యాలయంలో రైడ్ చేసిన ఎసిబి అధికారులు. పదివేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఈర్యా, అసిస్టెంట్ ఇంజనీర్ రనిల్.గుత్తేదారు సురేష్ దగ్గర నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విద్యుత్ శాఖ సిబ్బంది.. ******** మల్కాజ్ గిరి సబ్ రిజిస్ట్రార్ పళని కుమారి ఇంట్లో ఎసిబి సోదాల్లో 3 కోట్ల 96 లక్షల పై చిలుకు మరియు 14.02 నగదు  మరియు అదనపు ఆస్తుల ధృవీకరణ కొనసాగుతోంది.  సబ్ రిజిస్ట్రార్ పళని కుమారి అరెస్టు చేసి ఏసీబీ కోర్టు ముందు హాజరు పరిచారు. ***** లక్ష తీసుకుంటూ దొరికిన మండల అగ్రికల్చర్ అధికారి వెంకటేశ్వరరెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల అగ్రికల్చర్ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. అగ్రికల్చర్ అధికారి వెంకటేశ్వరరెడ్డి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబ