Skip to main content

Posts

ఎన్నికలకోసం డ్రామాలు సాగవ్ - ఉపేందర్

ఎన్నికలకోసం డ్రామాలు సాగవ్ - ఉపేందర్  తెలంగాణ కెసిఆర్ ప్రభుత్వం 10%  ఆర్థికంగా వెనుకబడిన వాటికి రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్రా ప్రభుత్వం అమలు చేయక ఎందరో విద్యార్థులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని ఉపేందర్ ఆరోపించారు   వైశ్య కార్పొరేషన్ అని ప్రకటించి అమలు చేయలేదు రెడ్డి  వైశ్య ఇంకా కురుమ కొన్ని b c కులాలకు స్థలాలు ప్రకటించి అమలు పరుచలేదు   బీసీ sc st కులలో ఎందరో విద్యార్థులు నిరుద్యోగులు గా మారి రోజు వారికూలీలు గా మారుతున్నారు మున్సిపల్ ఉద్యోగులకు జీతాలు పెంచడం సంతోషం కానీ వారు శుభ్రత లొ పరిశుభ్రతలో ముందు ఉండి కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను కాపాడివారికి కంటి తుడుపుగా ప్రకటించడం శోచనీయం  వరదల్లో కొట్టుకొని పోయినవారికి ఇంటికి 10వేలు ప్రకటించి తెరాస కార్యకర్తలకు ఇవ్వడం మిగతా ప్రజానీకాన్ని బాధపెట్టడం బాధాకరం   10వేలు కాకుండా 50వేలు ఇచ్చి వరదల్లో నష్ట పోయిన అన్ని కుటుంబాలను ఆదుకోవాలి  డిసెంబర్ 4 ghmc ఎన్నికలో తెరాస ఓడిపోతుందని గ్రహించి వరాలు పదవులు ప్రకటించి  ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జర్గుతున్నాయి  మేధావులు నిరుద్యోగులు వ్యాపారాలు కర్షకులు ఉద్యోగులు అందర

దుబ్బాక దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం ఆర్యవైశ్య నాయకులకేనా లబ్ది? పేద ఆర్యవైశ్యులకు లబ్ది చేకూర్చరా? కార్పొరేషన్ ఏమైంది? 10 శాతం రిజర్వేషన్ సంగతి ఏంటి??

దుబ్బాక దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం ఆర్యవైశ్య  నాయకులకేనా లబ్ది? పేద ఆర్యవైశ్యులకు  లబ్ది  చేకూర్చరా? కార్పొరేషన్ ఏమైంది? 10 శాతం రిజర్వేషన్ సంగతి ఏంటి? దుబ్బాక ఎన్నికల్లో ఆర్యవైశ్యులు తమ సత్తా  చాటడంతో   జిహెచ్ఎంసి ఎన్నికలో  ఆర్యవైశ్యులు ఎక్కడ దూరం అవుతారనో అని  ఆర్యవైశ్యు లకు  మూడు పెద్ద పెదవులే ఇచ్చారు. ఇది ఆహ్వానించ దగ్గ పరిణామమే ఆయినప్పటికి  పేద  వైశ్యులకు ఏమి దక్కిందని పలువురు ఆర్యవైశ్య నాయకులు పెదవి విరుస్తున్నారు.  ముగ్గురు నాయకులకు పదవులు లిస్తే  అది వారి ఎదుగుదలకే ఉపయోగపడుతుందని ,  పేద ఆర్యవైశ్యులు ఏమి లాభం జరగదని అంటున్నారు వైశ్యులు.  అధికార పార్టీలో చక్రం తిప్ప గలిగే అగ్రనాయకులు పదవులు ఇప్పించుకోవడంలో విజయం సాధించారని ఇది  ఆర్య వైశ్య జాతి ఎంతో సంతోషించ విషయమే అయినప్పటికీ సామాన్య తరగతి ఆర్యవైశ్యులకు లాభం జరిగే లాగా ఈ సమయంలోనే అధికార  పార్టీ ప్రకటించిన కార్పొరేషన్ కూడా సాధించి లాభం చేకూర్చాలని అభిప్రాయ పడుతున్నారు. ఇదే కాకుండా పేద  ఆర్యవైశ్యులకు  విద్య, ఉద్యోగాల్లో లాభం జరగాలంటే మోడీ ప్రకటించిన 10 శాతం అగ్రవర్ణ రిజర్వేషన్ అమలు పరిచేలా వత్తిడి తేవాలని, ఇదే మంచి సమయమని ఆ దిశగా

కొండ వెంకట ప్రసాద్ కు వింజమూర్ ఆర్యవైశ్య సంఘం వైశ్య సంఘం మరియు నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం తరపున తెలిపిన అభినందనలు

  కొండ వెంకట ప్రసాద్ కు వింజమూర్ ఆర్యవైశ్య సంఘం వైశ్య సంఘం మరియు నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం తరపున తెలిపిన  అభినందనలు కరోనా కష్టకాలంలో మార్చి నుంచి ఆరు నెలలుగా వింజమూరు మండలం లో లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న కొన్ని వందల మంది పేదల కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్కులు పంపిణీ చేస్తున్నారు. ఈ కరోనా కష్టకాలంలో ఆర్యవైశ్యుల  ఆరోగ్యం బాగుండాలని , ' ఆరోగ్యమే మహాభాగ్యం ' గా ఉండాలని  వారికి ఉన్నటువంటి పరిచయాలతో కరోనా పరీక్షలు ప్రతి ఒక్కరిని  చేయించుకోమని చెబుతూ, కరోనా వచ్చిన వ్యక్తులు యొక్క ఆరోగ్య మరియు యోగక్షేమములు కనుక్కుంటూ విశిష్ట సేవలు అందిస్తున్నటు  వంటి కొండా గరుడయ్యా రామచంద్రయ్య వెంకటసుబ్బయ్య చారిటబుల్ ట్రస్ట్ , వింజమూర్, ఫౌండర్  కొండా వెంకట ప్రసాద్ గారికి వింజమూర్ ఆర్యవైశ్య సంఘం వైశ్య సంఘం మరియు నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం తరపున ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. కొండా బ్రదర్స్ హైదరాబాదులో ఉన్నప్పటికీ వారికి మన వింజమూరు మీద ఎనలేని ప్రేమ అభిమానం కలిగి ఉండడం మన అదృష్టం. చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ అభినందనలు..

ఆన్ లైన్లో వ్యభి చార దందా

ఆన్ లైన్లో వ్యభి చార దందా చిలకలూరిపేటకు చెందిన వ్యక్తిని అరెస్టు చేసిన తెలంగాణ రాచకొండ పోలీసులు అన్ లైన్లో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠాను తెలంగాణ రాచకొండ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ బ పట్టుకున్నారు.  నిర్వాహకుల్లో ఒకరిని అరెస్ట్ చేయడమేగాక పశ్చిమ్ బంగ , కోల్‌కతాకు చెందిన నలుగురు యువతులకు విముక్తి కల్పించారు . పరారీలో ఉన్న అంజలి ( ప్రధాన నిర్వాహకురాలు ) , ఆమె సహాయ కుడు చిన్నా కోసం గాలిస్తున్నారు. *గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన వంశీరెడ్డి* తో విజయవాడకు చెందిన అంజలి , చిన్నా కలిసి ముఠాగా ఏర్పడ్డారు. అంతకుముందే వీరికి వివిధ రాష్ట్రాల్లో యువ తులను సరఫరా చేసే దళారులతో పరిచయముంది. వారి సహకారంతో కొంత డబ్బు చెల్లించి పశ్చిమ్ బంగా, కోల్‌కతాకు చెందిన నలుగురు యువతులను నగరానికి తీసు కొచ్చి బల్కంపేటలోని అద్దె ఇంట్లో ఉంచారు. సామాజిక మాధ్యమాలు , లొకాంటో తదితర వెబ్ సైట్లలో ఈ నలుగురి ఫొటోలను ఉంచి విటులను ఆకర్షిస్తున్నారు.  నమ్మకం కుదిరాకే మళ్లీ ఫోన్    ఈ వ్యవహారమంతా ఆన్ లైన్ లోనే జరుగుతోంది . విటుల నుంచి ఫోన్ రాగానే నిర్వాహ కులు అప్రమత్తమవు తారు. మీకు ఈ నంబర్ ఎక్కడి నుంచి వచ్చిందంటూ తీసి మళ్లీ ఫోన

భారత్‌ కోలుకుంటోంది

భారత్‌ కోలుకుంటోంది. భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ.. ఈ వైరస్‌ కోరల్లోంచి బయటపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంలో వరుసగా మూడో రోజూ కరోనాను జయించిన వారి సంఖ్య 24గంటల్లో మరో రికార్డును నమోదు చేసింది. గురువారం ఒక్కరోజే 34,602 మంది రోగులు కోలుకోవడంతో దేశంలో రికవరీ రేటు 63.45శాతానికి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది._  _ఈ రోజు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం దేశంలో  ఈ ఒక్కరోజే అత్యధికంగా 49,310 యాక్టివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో  మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 12,87,945కి పెరిగింది. వీరిలో 8,17,209 మంది కోలుకొని డిశ్చార్జి కాగా..  30,601 మంది ప్రాణాలు కోల్పోయారు.  దేశంలో మరణాల రేటు కూడా 2.38శతానికి పడిపోవడం విశేషం. ప్రస్తుతం 4,40,135 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. కరోనా పరీక్షలను పెంచి పాజిటివిటీ రేటు తగ్గిస్తామని ప్రకటించిన కేంద్రం అందుకనుగుణంగా టెస్టుల సంఖ్యను పెంచుతోంది. దేశవ్యాప్తంగా 1290 ల్యాబ్‌లలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. గురువారం ఒక్క రోజే 3,52,801 శాంపిల్స్‌ పరీక్షించారు. దేశంలో నిన్నటి వరకు 1,54,28,170 శాంపిల్స్‌ను పర

పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..

పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.. చాంద్రాయణగుట్ట police la వేధింపులు తట్టుకోలేక చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్  పోసుకొని ఆత్మహత్య యత్నం చేసిన పాత నెరస్థుడు షబ్బీర్..... షబ్బీర్ ని కాపాడేందుకు యత్నించిన చాంద్రాయణగుట్ట అదనపు సిఐ ప్రసాద్ వర్మ తోటి సిబ్బంది.. క్రైమ్ డి ఐ ప్రసాద్ వర్మ తో పాటు మరో కానిస్టేబుల్ కి స్వల్ప గాయాలు....  కాలిన గాయాలతో నెరస్థుడు షబ్బీర్ ని ఆసుపత్రికి తరలించిన చాంద్రాయణగుట్ట పోలీసులు.... షబ్బీర్ గతం లో 4 కేసులు పై శిక్ష అనుభవించాడు.... విచారణ నిమిత్తం తాజాగా ఓ దొంగతనం కేసులో పిలిపించి చాంద్రాయణగుట్ట పోలీసులు... సెల్ ఫోన్ దొంగతనం కేసు విచారణ నిమిత్తం షబ్బీర్ ని పోలీస్ స్టేషన్ కి పిలిచిన పోలీసులు

ఎస్సారెస్పీ కాలువకు గండి

సూర్యాపేట జిల్లా..పన్ పహడ్ మండలం ధర్మాపురం గ్రామంలో  ఎస్సారెస్పీ కాలువకు గండి భారిగా వృథా అవుతున్న గోదావరి జలాలు.  ఇసుక బస్తాలతో గండి ని పూడ్చి వేస్తున్న అధికారులు.. పరిస్థితిని పరిశీలిస్తున్న పెన్ పహాడ్ ఎంపిపి.

దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.

  దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ. 11 లక్షలు దాటిన కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన మూడు రోజుల్లో లక్షకు పైగా పాజిటివ్ కేసుల నిర్ధారణ. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 40, 425 పాజిటివ్ కేసులు నమోదు కాగా 681 మంది మృతి.  దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 11, 18, 043 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. 3, 90, 459 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 7, 00, 087 మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 27, 497 మంది మృతి. నిన్న ఒక్కరోజే కోలుకున్న 22, 664 మంది బాధితులు.

ఏ సి బి దాడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :పాల్వంచ మండలం  కిన్నెరసాని విఆర్వో పై ఏసీబీ దాడులు ఏడు వేల రూపాయల నగదు స్వాధీనం కొనసాగుతున్న విచారణ.

జూన్ 11 ఏపీ కరోనా సమాచారం

ఏపీ కరోనా బులిటెన్ అమరావతి : ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో ఏపీలో 135 కేసులు నమోదవగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 38 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అలాగే విదేశాల నుంచి వచ్చి 9 మందికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తంగా ఏపీలో 182 పాజిటివ్ కేసులు గడిచిన 24 గంటల్లో నమోదయ్యాయి. ఏపీకి చెందిన 11,602 శాంపిళ్లను పరిశీలించగా 135 మందికి పాజిటివ్ అని తేలింది. కాగా 65 మంది కరోనా నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఏపీలో నమోదైన మొత్తం 4261 పాజిటివ్ కేసులకు గాను.. 2540 మంది డిశ్చార్జ్ అవగా.. 80 మంది మృతి చెందారు. ప్రస్తుతం 1641 మంది కరోనా కారణంగా చికిత్స పొందుతున్నారు.