దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.

 


దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.


11 లక్షలు దాటిన కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య.


గడచిన మూడు రోజుల్లో లక్షకు పైగా పాజిటివ్ కేసుల నిర్ధారణ.


గడచిన 24 గంటల్లో అత్యధికంగా 40, 425 పాజిటివ్ కేసులు నమోదు కాగా 681 మంది మృతి. 


దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 11, 18, 043 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ.


3, 90, 459 మందికి కొనసాగుతున్న చికిత్స.


కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 7, 00, 087 మంది బాధితులు.


కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 27, 497 మంది మృతి.


నిన్న ఒక్కరోజే కోలుకున్న 22, 664 మంది బాధితులు.


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్