Skip to main content

Posts

మళ్లీ తెరపైకి వివాదాస్పద పుస్తకం కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు

  మళ్లీ తెరపైకి వివాదాస్పద పుస్తకం కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు *కంచ ఐలయ్య రాసిన కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు అనే వివాదాస్పద పుస్తకంపై ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్న ప్రొఫెసర్   తన అభిప్రాయాన్ని  వెల్లడించాలి అంటు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల లో ఆర్య వైశ్య సంఘాల నిరసన

ఆరుగురు టీచర్లు సస్పెండ్

 గవర్నమెంట్​స్కూల్​లో మందు తాగి, పేకాట ఆడిన ఎంఈఓ, ఆరుగురు టీచర్లను విద్యా శాఖ ఆర్జేడీ సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.  ఆదిలాబాద్ జిల్లా బేల జడ్పీహెచ్ఎస్ హెడ్​మాస్టర్​కోలా నర్సింహులు, బేల, తాంసి, భీంపూర్ మండలాల ఎడ్యుకేషనల్​ఆఫీసర్. అయితే ఇటీవల బేల స్కూల్​లో చెప్రాల జడ్పీహెచ్ఎస్ హెడ్​మాస్టర్​ జీపీ జ్నానేశ్వర్, బేల జడ్పీహెచ్ఎస్​అసిస్టెంట్ సోనేరావు, బాది యూపీఎస్ అసిస్టెంట్​టి.నర్సింహస్వామి, సిర్సన్న, కరోని బి ఎంపీపీఎస్ లోని ఎస్ జీటీలు దేవురావు, అనంతరావులతో కలిసి మందు కొడుతూ, పేకాట ఆడారు. సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్​మీడియాలో బాగా వైరల్ ​అయ్యాయి. డీటీఎఫ్​ ఆర్జేడీతోపాటు విద్యాశాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఇష్యూని సీరియస్​గా తీసుకున్న వరంగల్ ఆర్జేడీ కె.లింగయ్య బాధ్యులను డ్యూటీల నుంచి సస్పెండ్ ​చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారని డీఈఓ ఎ.రవీందర్​రెడ్డి తెలిపారు.

బోర్డు తిప్పేసిన ఫన్ లాబ్ టెక్నాలజీస్ సాఫ్ట్వేర్ కంపెనీ

 Breaking  బోర్డు తిప్పేసిన ఫన్ లాబ్ టెక్నాలజీస్  సాఫ్ట్వేర్ కంపెనీ   బీటెక్ ఫ్రెషర్స్ కి ఉద్యోగమిస్తామని చెప్పి   వందలాదిమంది విద్యార్థుల నుండి సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో  ఇరవై నుండి యాభై వేల వరకు వసూళ్లు... ఆపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన నెలరోజుల్లోపే చేతులెత్తేసిన సంస్థ  • పరారీలో సంస్థ యజమాని  గతంలో కూడా ఇలాగే చేసినట్లు ఆరోపణలు... • పోలీసులకు బాధితుల ఫిర్యాదు... • నేడు లేబర్ కమిషనర్ కు ఫిర్యాదు చేయనున్న బాధితులు....

గోవధ చేసిన 8 మంది నిందితులను సంఘటన జరిగిన ఆరు గంటల లోపు అరెస్ట్

   *గోవధ చేసిన 8 మంది నిందితులను సంఘటన జరిగిన ఆరు గంటల లోపు అరెస్ట్*  నేరం నెంబర్ 124/2021 U/s 429,153,153-A IPC and  Sec 10 of prohibition of cows slaughter  Act, and Sec 11 of  prevention of cruelty to animal Act. పోలీస్ స్టేషన్ సిద్దిపేట వన్ టౌన్ *నిందితుల వివరాలు* 1. మహ్మద్ జుబేర్ తండ్రి షఫీ, వయస్సు 45 సంవత్సరములు, నసిర్ నగర్ సిద్దిపేట.  2. మహ్మద్ ఖాజా తండ్రి బాబామియా, వయసు 35 సంవత్సరములు, సాజిద్ పుర సిద్దిపేట. 3. మహ్మద్ సద్దాం తండ్రి మహబూబ్ సాబ్, వయస్సు 30 సంవత్సరములు,  సాజిద్ పుర సిద్దిపేట. 4. మహ్మద్ అరఫత్ తండ్రి వసీం, వయస్సు 24 సంవత్సరాలు, సాజిద్ పుర సిద్దిపేట. 5. మహ్మద్ ఇబ్రహీం తండ్రి మహబూబ్, వయసు 32 సంవత్సరములు,సాజిద్ పుర సిద్దిపేట. 6. మహ్మద్ హర్షద్ తండ్రి ఉమన్, వయస్సు 25 సంవత్సరములు, సాజిద్ పుర సిద్దిపేట. 7. మహ్మద్ ఆరాఫ్ తండ్రి ఇబ్రహీమ్, వయస్సు 30 సంవత్సరములు, సాజిద్ పుర సిద్దిపేట. 8. మహ్మద్ జావిద్ తండ్రి బాసిత్, వయసు 30 సంవత్సరములు, సాజిద్ పుర సిద్దిపేట. మరియు ఇతరులు ఈరోజు సాయంత్రం అందాజ 6:30 గంటల సమయమున సిద్దిపేట శివారు  సిరిసిల్ల వెళ్లే బైపాస్ రోడ్ లో పై నిందితులు  ఇటుక బట

కోడిపుంజు అరెస్టు

 జగిత్యాల: హత్యకు కారణమైన కోడిపుంజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి మరణంలో కోడిపుంజు పాత్ర కూడా ఉండడంతో పోలీసులో కస్టడీలోకి తీసుకున్నారు. మనిషి కోసుకుని తినే కోడిపుంజు.. మనిషిని చంపడమేంటి? పోలీసులు దాన్ని అదుపులోకి తీసుకోవడం ఏంటీ అనుకుంటున్నారా అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే మరీ… జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీసులు ఓ కోడి పుంజును అరెస్ట్ చేశారు. స్టేషన్ లోనే దానికి దాన వేస్తూ కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంచారు. గొల్లపల్లి మండలం లొత్తునూర్ గ్రామంలో ఇటీవల కోడి పందాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు పందెం రాయుళ్లు. పందెం కోసం సిద్ధం చేసిన కోడి పుంజుకు అమర్చిన కత్తి గుచ్చుకోవడంతో వెల్గటూర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన సత్తయ్య(45)కు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సత్తయ్య హత్య కేసును విచారిస్తున్న క్రమంలో ఇందుకు కారణమైన కోడిపుంజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. *నేరాంగీకారం ఎలానో మరి..?*  సాధారణంగా పోలీసులు నేరం జరిగిన తరువాత నిందితుల స్టేట్ మెంట్ రికార్డు చేస్

ఆలస్యంగా వెలుగులోకి

 *ఆలస్యంగా వెలుగులోకి* # జీడిమెట్ల పియస్ పరిధి కుత్బుల్లాపూర్ లో మద్యం మత్తులో తన గొంతు కోసుకున్న నరేష్ (30) అనే వ్యక్తి... # నిన్న మద్యం మత్తులో భార్యతో గొడవపడి తన గొంతు కోసుకున్న భర్త నరేష్... # కేసు నమోదు చేసుకొని ఆసుపత్రికి తరలించిన జీడిమెట్ల పోలీసులు...

ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం

 *DELHI* సాయంత్రం 4:30 కు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం నాగార్జున సాగర్, తిరుపతి ఉపఎన్నిక కూడా అవకాశం

కోడలి పై అత్యాచారానికి పాల్పడిన మామా*

 *హాబీబ్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో కోడలి పై అత్యాచారానికి పాల్పడిన మామా* ఓ బట్టల వ్యాపారం కోసం నగరానికి వచ్చిన మామా ,కోడలు గత రాత్రి నాంపల్లిలోని ఓ హోటల్ లో రూమ్ తీసుకొని ఉన్నారు అర్ధరాత్రి అదను చూసుకొని తన భర్త యొక్క తండ్రి తనను అత్యాచారం చేశాడని పోలీసులకు పిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని హాబీబ్ నగర్ పోలీసులు తెలిపారు భరోసా సెంటర్ కు స్టేట్ మెంట్ కు పంపించమని,స్టేట్ మెంట్ రాగానే అతని పై చర్యలు తీసుకుంటామని హాబీబ్ నగర్ ఇన్స్పెక్టర్ పూసపాటి శివ చెంధ్ర తెలిపారు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పై మాస్టర్ ట్రైనర్ లకు శిక్షణా కార్యక్రమం

  *గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పై మాస్టర్ ట్రైనర్ లకు శిక్షణా కార్యక్రమం* మార్చి 14వ తేదీన జరుగనున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని, అందుకు ప్రిసైడింగ్ మరియు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు రెండువిడతల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల మాస్టర్ ట్రైనర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 14వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థులను ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేస్తారని అన్నారు. పోలింగ్ నిర్వహణ కొరకు సిబ్బంది ఎంపిక ప్రక్రియ ప్రారంభమైందని, పోలింగ్ సిబ్బందికి రెండు విడతలలో మార్చి 2 వ తేదీ మరియు 9వ తేదీలలో ఆయా జిల్లా కేంద్రాలలో జిల్లా ఎన్నికల అధికారులైన జిల్లా కలెక్టర్ల ఆధ్వ

స్క్రూట్నీలో ఇద్దరు అభ్యర్థుల నామినేషన్స్ తిరస్కరణ.

 నల్గొండ :  ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ స్క్రూట్నీలో ఇద్దరు అభ్యర్థుల నామినేషన్స్ తిరస్కరణ. 74 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించిన రిటర్నింగ్ అధికారి. 26న సాయంత్రం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణకు గడువు.