స్క్రూట్నీలో ఇద్దరు అభ్యర్థుల నామినేషన్స్ తిరస్కరణ.

 నల్గొండ : 


ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ స్క్రూట్నీలో ఇద్దరు అభ్యర్థుల నామినేషన్స్ తిరస్కరణ.


74 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించిన రిటర్నింగ్ అధికారి.


26న సాయంత్రం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణకు గడువు.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్