స్క్రూట్నీలో ఇద్దరు అభ్యర్థుల నామినేషన్స్ తిరస్కరణ.

 నల్గొండ : 


ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ స్క్రూట్నీలో ఇద్దరు అభ్యర్థుల నామినేషన్స్ తిరస్కరణ.


74 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించిన రిటర్నింగ్ అధికారి.


26న సాయంత్రం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణకు గడువు.

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముడిదుడ్డి శ్యాంసుందర్