Skip to main content

Posts

బీజేపీ ముట్టడి - పోలీసుల అరెస్టు

  https://youtu.be/j7FcXP-YRIM బీజేపీ ముట్టడి - పోలీసుల అరెస్టు నల్గొండ:  వార్డుల్లో ఉన్న రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మున్సిపాలిటీ బీజేపీ ముట్టడి. బిజెపి పట్టణ నాయకులను అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించన పోలీసులు

*7 months* ? *7 countries…* ?

 *7 months* ? *7 countries…* ? వెలుగులోకి వస్తున్న చికోటి ప్రవీణ్‌ బాగోతాలు,.. ఏడు నెలల్లో ఏడు దేశాల్లో క్యాసినో నిర్వహించిన చికోటి... ? శ్రీలంక, ఇండోనేషియా, నేపాల్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌లో క్యాసినో, ? ఇప్పటి వరకు వెయ్యిమందికి పైగా విదేశాలకు తీసుకెళ్లి క్యాసినో ఆడించిన ప్రవీణ్?

మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించనున్న బీజేపీ కౌన్సిలర్లు

మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించనున్న బీజేపీ కౌన్సిలర్లు  నల్గొండ పట్టం లోని సమస్యల సాధన కొరకు బీజేపీ  కౌన్సిల్లెర్స్ నేటి మున్సిపల్ కౌన్సిల్  సమావేశాన్ని ను బహిష్కరించి బయటకు రావాలని నిర్ణయించుకున్నారని,    బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం  జరుగుతుందని బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేష్ తెలిపారు.  బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంఛార్జీలు,పట్టణం లో పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ మోర్చాల నాయకులు,మరియు రాష్ట్ర,జిల్లా నాయకులు కార్యకర్తలు అందరూ రావాల్సిందిగా కోరారు.  

మున్సిపల్ సమావేశానికి 14 మంది TRS రెబల్ కౌన్సిలర్లు గైర్హాజరు..?

 నల్గొండ : నేటి మున్సిపల్ సమావేశానికి 14 మంది TRS రెబల్ కౌన్సిలర్లు గైర్హాజరు..? -నిన్న సాగర్ లో.. మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, టౌన్ ప్రెసిడెంట్ పిల్లి రామరాజు ఆధ్వర్యంలో.. 14 మంది కౌన్సిలర్ల సమావేశం. - మున్సిపల్ సమావేశానికి హాజరు కామంటూ తేల్చి చెప్పిన కౌన్సిలర్లు. - పట్టణంలోని వార్డుల అభివృద్ధిని MLA పట్టించుకోవడంలేదని ఆరోపణ.

Casino king Updates:::

 Casino king Updates::: చికోటి ప్రవీణ్ వాట్సాప్‌లో కీలక సమాచారం చికోటి ఫోన్, ల్యాప్‌టాప్‌ను సీజ్ చేసిన ఈడీ లావాదేవీలకు సంబంధించి చికోటి వాట్సాప్‌లో సమాచారం చికోటికి చెందిన 4 బ్యాంకు అకౌంట్లను గుర్తించిన ఈడీ పెద్దమొత్తంలో హవాలా జరిగినట్లు గుర్తింపు సినీ, రాజకీయ నేతలకు నోటీసులు ఇవ్వనున్న ఈడీ 10 మంది సినీ ప్రముఖులతోపాటు 20 మంది ప్రజాప్రతినిధులకు నోటీసులు చికోటి వాట్సాప్‌లో ప్రముఖులతో చాటింగ్ తెలుగురాష్ట్రాలకు చెందిన వ్యాపార, రాజకీయవేత్తలతో పరిచయాలు బిగ్‌డాడీ అడ్డా ప్రమోషన్ కోసం తారలతో ఎర తారలతో తయారు చేసిన ప్రోమోలను వాట్సాప్‌లో ప్రముఖులకు పంపిన చికోటి నగదు లావాదేవీలకు సంబంధించి వాట్సాప్‌లో కీలక డేటా. **** Chikoti farm house lo forest raids.  ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ హేమ... కడ్తాల్ సమీపం లోని సాయి రెడ్డి గూడెం లోని  చికోటి ఫార్మ్ హౌస్ లో అటవీ శాఖ అధికారుల తనిఖీలు... నిబంధనలకు విరుద్ధంగా వున్న పాములు, ఆఫ్రికన్ దేశానికి చెందిన ఇగుణ లు ఫార్మ్ హౌస్ లో వుండటానికి వీలు లేదు.. ఫ్రెండ్లీ గా వుండే పక్షులు వుండొచ్చు.. ఫార్మ్ హౌజ్ లో పైథాన్ వుందని సమాచారం వచ్చింది...కానీ అది ఇక్కడ కనిపించట్లేదు

యస్.ఐ నన్ను కొట్టాడు అంటున్న ఆంధ్ర వ్యక్తి? వీడియో చూడండి.

   యస్.ఐ  నన్ను  కొట్టాడు అంటున్న  ఆంధ్ర వ్యక్తి?  వీడియో చూడండి. ⚪️ సూర్యాపేట జిల్లా ◻️  మఠం పల్లి మండలం యస్.ఐ  రవి నన్ను ఇష్టానుసారంగా కొట్టాడు అని ఆంధ్ర వ్యక్తి ఆరోపణలు...❗️ ◻️ ఆయన మాటల్లోనే ఈ వీడియో మీరు చూడండి... ❔️ ◻️ ఘటన కి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

చీకోటి వ్యవహారం తో ఓ వైశ్య బిజినెస్ గ్రూప్ లోని కొందరి నాయకుల గుండెల్లో దడ?

  చీకోటి వ్యవహారం తో   ఓ వైశ్య  బిజినెస్   గ్రూప్ లోని కొందరి నాయకుల గుండెల్లో దడ? క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ కుమార్   ఇళ్లలో  హైదరాబాదులో  ఈ.డీ దాడుల నిర్వహించదాంతో  చీకోటి ప్రవీణ్ కుమార్  తో  సన్నిహితంగా ఉన్న కొంత మంది వైశ్య బిజినెస్ గ్రూప్ సభ్యుల,  తెలంగాణ ఆర్యవైశ్య   నాయకుల, పలు మహాసభ ల నాయకుల ప్రపంచ  సంఘం   నాయకుల   గుండెల్లో గుబులు మొదలయ్యిందని టాక్. మరి వీరి ఆర్దిక  సంబంధాలపై  ఈడీ   దృష్టిపెడుతుందా లేదా అని వేచి చూడాల్సిందే.   సేవ పేరుతో దాతల నుండి సేకరించిన  విరాళాల ల్లో 30 శాతం జేబులో వేసుకుంటున్న నాయకుల పై ఈడీ కి ఫిర్యాదు చేయడానికి  వైశ్య జర్నలిస్టుల్లో  ఒక టీమ్  తయారు అవుతున్నట్లు గుస గుస లు.

మారెడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వర్ రావుకు బిగుస్తున్న ఉచ్చు…!

  మారెడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వర్ రావుకు బిగుస్తున్న ఉచ్చు…! నాగేశ్వర్ రావును హయత్ నగర్ కోర్టు లో హాజరు పరిచిన పోలీస్ లు.. అత్యాచారం, కిడ్నాప్  తరువాత మారేడ్ పల్లీ పీ ఎస్ లో డ్యూటీ చేసిన నాగేశ్వర్ రావు..! డ్యూటీ చేసి , జీ డీ ఎంట్రీ , వెపన్ సరెండర్  చేసింది నాగేశ్వర్ రావెనా, ఆయన చేసినట్టుగా క్రియేట్ చేశాడా  అన్నది నిర్ధారించుకుంటున్న  పోలీసులు. నాగేశ్వర్ రావు స్పెసిమెన్ సిగ్నేచర్స్   తీసుకుంటున్న కోర్టు..

వీఆర్ఏ లకు పేస్కేలు జీఓ విడుదల చేయాలి - పాలడుగు డిమాండ్

  *వీఆర్ఏ లకు పేస్కేలు జీఓ విడుదల చేయాలి*   *-- పాలడుగు నాగార్జున* సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డిమాండ్  *నల్లగొండ తహసీల్దార్ ముందు దీక్ష*       నల్గొండ: ఎండా అనేక వాననకా రేయింబవళ్లు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసే వీఆర్ఏలకు ప్రభుత్వం పే స్కేలు  జీఓ ను వెంటనే విడుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు.            ఈరోజు నల్లగొండ తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ ఏ లా మూడవ రోజు దీక్షకు మద్దతుగా పాల్గొని మాట్లాడడం జరిగింది..  ఈ సందర్బంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానం  అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలు అర్హత కలిగిన వారికి ప్రమోషన్ ఇవ్వాలని  అన్నారు. 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.  కరోనా కష్టకాలంలో పనిచేసి ప్రాణాలు కోల్పోయినా వీఆర్ఏలకు ప్రభుత్వ ఉద్యోగం 5 లక్షల పరిహారం ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు వెంటనే ఇచ్చి అమలు జరిగే విధంగా ప్రయత్నించాలని కోరారు. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం జరిగేవరకు సీపీఎం పార్టీ అం

15 🧡 30 - 15 ఏళ్ల బాలుడితో శారీరక సంబంధం ఏర్పరచుకున్న 30 ఏళ్ల మహిళ,

 15 🧡 30 15 ఏళ్ల బాలుడితో శారీరక సంబంధం ఏర్పరచుకున్న 30 ఏళ్ల మహిళ,  మాయమాటలతో బాలుడిని  కిడ్నాప్ చేసిన కేసును కృష్ణాజిల్లా గుడివాడ   పోలీసులు చేదించారు. గుడివాడ గుడ్ మేన్ పేటలో ఎదురెదురు ఇళ్లలో ఉంటున్న స్వప్న అనే మహిళ, బాలుడు గత 19వ తేదీ నుండి కనిపించకపోవడంతో బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో మాయమాటలతో స్వప్న బాలుడిని అపహరించినట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన పోలీసులు స్వప్న, బాలుడు హైదరాబాద్ బాలానగర్ లో ఉన్నట్లు గుర్తించారు. బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు స్వప్న పై ఫోక్సో చట్టం, కిడ్నాప్ కేసు నమోదు చేశారు. టూ టౌన్ సిఐ దుర్గారావు తెలిపిన వివరాల ప్రకారం ఫోన్లో పోర్న్ వీడియోలు చూపించి బాలుడిని ప్రలోభ పెట్టిన, స్వప్న గత నెల రోజులుగా శారీరిక సంబంధం ఏర్పరచుకుందని తెలిపారు. మాయమాటలతోనే బాలుడిని స్వప్న కిడ్నాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.