Skip to main content

Posts

సమాచార భారతి ఆధ్వర్యంలో వైభవోపేతంగా సోషల్ మీడియా సంగమం

 సమాచార భారతి ఆధ్వర్యంలో వైభవోపేతంగా సోషల్ మీడియా సంగమం  హైదరాబాద్: సమాచార భారతి ఆధ్వర్యంలో  ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబద్ లోని కేశవ మెమోరియల్ విద్యాసంస్ధల ఆవరణంలో సర్దార్ పటేల్ హాల్ లో సోషల్ మీడియా సంగమం 5వ సంచిక వైభవోపేతంగా జరిగింది. సమాచార భారతి అధ్యక్షులు గోపాల్ రెడ్డి స్వాగతోపన్యాసంలో భారతీయ మూలాలు వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ సోషల్ మీడియా సంగమం ద్వారా ఏ ఫలితాలు ఆశించామో ఆ దిశగానే ఈ సంచిక కూడా జరుగుతోందని తెలిపారు. మూడు అంశాలు ప్రాతిపదికగా సదస్సులు నిర్వహించారు. ఆత్మ నిర్భరత అంశంపై జి .ఎన్ . రావు, శ్రీమతి కాశీనాథుని శిరీష విలువైన విషయాలు తెలియజేశారు . ప్రాధాన్యత రంగాల్లో ఆత్మ నిర్భరత యొక్క ఆవశ్యకతని  జి .ఎన్ . రావు వివరిస్తూ .. భారతదేశం రక్షణ రంగంలో సాధించిన విషయాలను వివరంగా తెలియజేశారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ రంగంలో పరిశోధన చేసిన శ్రీమతి కాశీనాథుని శిరీష మాట్లాడుతూ సోషల్ మీడియాను అవసరమైన అంశాలలో ఎలా ఉపయోగించుకోవాలో , అనవసరమైన సమాచారాన్ని ఎలా నిరసించాలో వివరించారు. నారేటివ్ సదస్సులో  దేవగిరి ప్రాంతంలోని బంజారా కుంభమేళా నిర్వహణ ఏ విధంగా బంజారాలను ఐక్యం చేసిందో భారతీయ 

బిజెపి నాయకులపై దాడులకు పాల్పడ్డ గూండాలను అరెస్టు చేయాలి - బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల డిమాండ్

 బిజెపి నాయకులపై దాడులకు పాల్పడ్డ గూండాలను అరెస్టు చేయాలి - బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల డిమాండ్ నల్లగొండ పట్టణంలో గురువారం సాయంత్రం ప్రజా గోస బీజేపీ బరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ విజయవంతం అవడంతో బీజేపీ నాయకుల పై అధికార పార్టీ భౌతికంగా దాడులకు పాల్పడ్డా గూండాలను అరెస్టు చేయాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. న పట్టణంలోని బొట్టుగుడ ప్రాంతంలో కార్నర్ మీటింగ్ జరుగుతున్న సమయంలో కొంత మంది గుండాలు బీజేపీ సమావేశంలో పాల్గొంటున్న డాక్టర్ నాగం వర్షిత రెడ్డి మరియు బీజేపీ కార్యకర్తలపై,నాయకుల పై దాడి చేయడాన్ని ప్రజాస్వామ్యం పై దాడిగా భావిస్తున్నామనీ, ఇంతవరకు పట్టణంలో కనీసం ఒక్క డబుల్ బెడ్ రూం ఇవ్వని అధికార పార్టీ నాయకులు బీజేపీ సభ లపై దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. వెంటనే బీజేపీ నాయకుల పై దాడి చేసిన గూండాలను పోలీస్ శాఖ అరెస్ట్. చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేస్తామని బీజేపీ హెచ్చరిస్తుందని తెలిపారు .తాటాకు చప్పుళ్లకు బీజేపీ బెదరదని, నక్సలైట్ లకు ,ఇస్లామిక్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడిన బీజేపీ పార్టీకి వీధి గూండాలు ఒక

ఇండ్లూరు బిజెపి కార్నర్ మీటింగు లో వీరెల్లి

  ఇండ్లూరు బిజెపి కార్నర్ మీటింగు లో వీరెల్లి ఈరోజు నల్గొండ జిల్లా నల్లగొండ అసెంబ్లీ తిప్పర్తి మండలం ఇండ్లురూ గ్రామంలో శక్తి కేంద్రం 271 272 గల బూతులలో కార్నర్ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ కు బిజెపి రాష్ట్ర నాయకులు మహబూబ్నగర్ పార్లమెంట్ ప్రబారి వీరెల్లి చంద్రశేఖర్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ యువకులకు ఉద్యోగాలు కల్పించడంలో నిరుద్యోగ భృతి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోలేకపోయిందనీ, పేదవారికి రేషన్ కార్డులు అర్హులకు పెన్షన్లు అర్హులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో అందని ద్రాక్ష పండుగ మిగిలిందనీ, రుణమాఫీ పేరుమీద రైతులను మోసం చేసి ఓట్లు ఎంచుకొని అధికారంలోకి వచ్చాడని విమర్శించారు. చాలా మంది రైతులకు రైతుబంధు ఇవ్వకుండా రైతులకు రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారి, రైతుల రైతుల ఖాతాలను ఎన్ పి ఏ లుగా మార్చడం, అదేవిధంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తానని మరొక్కసారి రైతులను మోసం చేసాడు కేసీఆర్ అని పేర్కొన్నారు. అమలు కాని హామీలు ఇస్తూ బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందడని, దళిత బందు పేరా మరొక్కసా

హైదరాబాద్ మేయర్ ఇంట్లోకి 5000 కుక్కలను తోలాలి

రాంగోపాల్ వర్మ కామెంట్ చూడండి👇  

కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు - వీరెల్లి

 కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల  ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు - వీరెల్లి  నల్గొండ జిల్లా నకిరేకల్ అసెంబ్లీ కట్టంగూరు మండలం కట్టంగూరు గ్రామంలో శక్తి కేంద్రం 192 193 194 గల బూతులలో జరిగిన కార్నర్ మీటింగ్ కు బిజెపి రాష్ట్ర నాయకులు మహబూబ్నగర్ పార్లమెంట్ ప్రబారి వీరెల్లి చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారనీ, అదేవిధంగా యువకులకు ఉద్యోగాలు కల్పించడంలో నిరుద్యోగ భృతి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోలేకపోయిందనీ, పేదవారికి రేషన్ కార్డులు అర్హులకు పెన్షన్లు అర్హులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో అందని ద్రాక్ష పండుగ మిగిలిందనీ, రుణమాఫీ పేరుమీద రైతులను మోసం చేసి ఓట్లు ఎంచుకొని అధికారంలోకి వచ్చాడని విమర్శించారు. ఎన్నికల ముందు కేసీఆర్ హామీలను నమ్మొద్దని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని బిజెపిని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కట్టంగూరు శక్తి కేంద్రం ఇన్చార్జి కోమటి భాస్కర్ , బూత్ అ

Ghmc అసలు ఎం చేస్తుందని ప్రశ్నించిన హైకోర్టు

    Ghmc అసలు ఎం చేస్తుందని ప్రశ్నించిన హైకోర్టు *టిఎస్ హైకోర్టు.....* అంబర్ పేట్ లో వీధి కుక్కల దాడి కేసు సుమోటో గా  స్వీకరించిన హైకోర్టు.. Ghmc అసలు ఎం చేస్తుందని ప్రశ్నించిన హైకోర్టు.  మీ నిర్లక్ష్యం తో పసి బాలుడు చనిపోయాడన్నా హైకోర్టు.  ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎం చర్యలు తీసుకుంటున్నారన్న హైకోర్టు.  తెలంగాణ చీఫ్ సెక్రటరీ, Ghmc, హైదరాబాద్ కలెక్టర్,తెలంగాణ లీగల్ సేల్ అథారిటీ,అంబర్ పేట్ మున్సిపల్ అధికారికి హైకోర్టు నోటీసులు.. బాలుడు మృతి బాధాకరమన్న హైకోర్టు.  బాలుడు మృతి కి నష్ట పరిహారం చెల్లింపు అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్న హైకోర్టు.  పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు. తదుపరి విచారణ మార్చ్ 16 వాయిదా వేసిన హైకోర్టు.

కుక్కల దాడి ఘటనపై సుమోటోగా విచారణ కు స్వీకరించిన హైకోర్టు

 సుమోటోగా విచారణ కు స్వీకరించిన హైకోర్టు పేపర్ న్యూస్ ఆధారంగా విచారణ కు స్వీకరించిన హైకోర్టు మూడురోజుల క్రితం అంబర్ పేట్ లో కుక్కల దాడిలో ప్రదీప్ అనే నాలుగేండ్ల బాలుడు మృతి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన కుక్కల దాడి ఘటన రేపు కుక్కల దాడి ఘటనపై హైకోర్టు లో విచారణ

పర్భని వద్ద షిర్డీ – కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ లో దొంగల బీభత్సం.

 మహారాష్ట్ర : పర్భని వద్ద షిర్డీ – కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ లో దొంగల బీభత్సం. 30 మంది మహిళల మెడలోంచి బంగారం చోరీ. మహారాష్ట్రలోని పర్భణి స్టేషన్‌ శివారులో సిగ్నల్ కోసం ఆగగా. ఇదే అదనుగా భావించిన దుండగులు బోగీలోకి ప్రవేశించారు. ప్రయాణికులను బెదిరించి, మహిళ మెడలోని గొలుసులు కొట్టేశారు. S2 నుంచి S11 వరకు మహిళలే టార్గెట్‌గా దోపిడీ చేశారు. 30 మంది ప్రయాణికుల నుంచి బంగారం దోచుకెళ్లారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పర్భణి స్టేషన్‌లో ఆర్పీఎఫ్‌కు ఫిర్యాదు చేశారు. దొంగలను పట్టుకోవాలని కోరారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

నల్గొండ పట్టణం లో డబుల్ బెడ్ రూం లకు దరఖాస్తుల స్వీకరణ

నల్గొండ పట్టణం లో డబుల్ బెడ్ రూం లకు దరఖాస్తుల స్వీకరణ. 21 ఫిబ్రవరి నుంచి ప్రారంభం. శనివారం (26 ఫిబ్రవరి) సాయంత్రం 5 గంటల వరకు గడువు.  * నల్గొండ శాసన సభ్యులు  కంచర్ల భూపాల్ రెడ్డి ఆదేశాలతో ధరఖాస్తు స్వీకరణ కు 12 కేంద్రాల ను ఏర్పాటు చేయనున్న మున్సిపల్ కమిషనర్.  * వార్డుల వారీగా ధరఖాస్తు ల స్వీకరణ.  * 3, 4 వార్డులకు కలిపి ఒక్కొక్క కేంద్రం ఏర్పాటు.  * వెనువెంటనే ధరఖాస్తు ల విచారణ ప్రారంభం. మరియు అర్హుల లైన లబ్ధిదారుల ఎంపిక. కలెక్టర్ ఆదేశాల తో 12 ఎంక్వైరీ టీమ్ లను ఏర్పాటు చేసిన నల్గొండ ఆర్డీవో .  * గృహ నిర్మణా శాఖ వారు రూపొందించిన ధరఖాస్తు ఫారం ల ను మాత్రమే ఉపయోగించి ధరఖాస్తు చేయాలని, అన్ని జిరాక్స్ కేంద్రాల వద్ద ధరఖాస్తు ఫారాలను అందుబాటు లో ఉంచవలసిందిగా మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించిన  శాసన సభ్యలు కంచర్ల భూపాల్ రెడ్డి

హిందూ వాహిని అధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి బైక్ ర్యాలీ

హిందూ వాహిని అధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి బైక్ ర్యాలీ ఈరోజు అదివారం మన నల్లగొండ పట్టణంలో జరిగే చత్రపతి శివాజీ జయంతి బైక్ ర్యాలీలో హిందూ బంధువులందరూ మరియు హిందూ వాహిని కార్యకర్తలు వివిధ క్షేత్ర ప్రముఖులు అందరూ పాల్గొనవలసిందిగా హిందూ వాహిని కోరింది. సాయంత్రం నాలుగు గంటలకు రామగిరి రామాలయం నుండి ప్రారంభం అవుతుందని తెలిపారు.