.3 లక్షలు లంచం తీసుకుంటూ పట్టబడిన పోలీసులు




 కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ సోదాలు. రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ పట్టబడిన పోలీసులు. ఓ కేసుకు సంబంధించి డబ్బులు డిమాండ్ చేసిన ఎస్సై షఫీ. పట్టుబడిన వారిలో ఎస్సై షఫీ, ఇన్‌స్పెక్టర్ వీరాస్వామి, కానిస్టేబుల్ ఉన్నట్టు సమాచారం.



Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్