.3 లక్షలు లంచం తీసుకుంటూ పట్టబడిన పోలీసులు




 కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ సోదాలు. రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ పట్టబడిన పోలీసులు. ఓ కేసుకు సంబంధించి డబ్బులు డిమాండ్ చేసిన ఎస్సై షఫీ. పట్టుబడిన వారిలో ఎస్సై షఫీ, ఇన్‌స్పెక్టర్ వీరాస్వామి, కానిస్టేబుల్ ఉన్నట్టు సమాచారం.



Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్