బంజారా హిల్స్ ఏసీబీ కేసులో ట్విస్ట్.. పబ్ నిర్వాహకుల ఫిర్యాదుతో కేసు నమోదు


 

బంజారా హిల్స్ ఏసీబీ కేసులో ట్విస్ట్..

 పబ్ నిర్వాహకుల ఫిర్యాదుతో కేసు నమోదు


రూ.4.5 లక్షలు అడిగారు అని ఫిర్యాదు..


ఇవ్వకపోవడంతో తనను వేధిస్తున్నారనీ ఫిర్యాదు..


గత నెల 30 న పబ్ నిర్వాహకుడిని ps కు తీసుకు వెళ్ళారని ఫిర్యాదు చేసిన యజమాని లక్ష్మన్ రావు.


మిస్ కండక్ట్ కింద కేసు నమోదు చేసిన ఏసీబీ.


 Ao 1 గా నరేందర్

Ao 2 గా ఎస్ ఐ నవీన్ 

Ao 3 గా హోం గార్డు హరి


ఏసీబీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బంజారా హిల్స్ ఇనస్పెక్టర్ నరేందర్,తో పాటు ఎస్ ఐ, హోమ్ గార్డు ల మీద శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*