బంజారా హిల్స్ ఏసీబీ కేసులో ట్విస్ట్.. పబ్ నిర్వాహకుల ఫిర్యాదుతో కేసు నమోదు


 

బంజారా హిల్స్ ఏసీబీ కేసులో ట్విస్ట్..

 పబ్ నిర్వాహకుల ఫిర్యాదుతో కేసు నమోదు


రూ.4.5 లక్షలు అడిగారు అని ఫిర్యాదు..


ఇవ్వకపోవడంతో తనను వేధిస్తున్నారనీ ఫిర్యాదు..


గత నెల 30 న పబ్ నిర్వాహకుడిని ps కు తీసుకు వెళ్ళారని ఫిర్యాదు చేసిన యజమాని లక్ష్మన్ రావు.


మిస్ కండక్ట్ కింద కేసు నమోదు చేసిన ఏసీబీ.


 Ao 1 గా నరేందర్

Ao 2 గా ఎస్ ఐ నవీన్ 

Ao 3 గా హోం గార్డు హరి


ఏసీబీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బంజారా హిల్స్ ఇనస్పెక్టర్ నరేందర్,తో పాటు ఎస్ ఐ, హోమ్ గార్డు ల మీద శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్