750 కోట్ల విలువైన 10 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించిన హైడ్రా



 750 కోట్ల విలువైన 10 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించిన హైడ్రా

హైద్రాబాద్, డిసెంబర్ 11:
నిజాంపేటలోనీ 750 కోట్ల విలువైన 10 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా రక్షించింది.

హైడ్రా మరియు రెవెన్యూ అధికారుల వేగవంతమైన చర్య నిజాంపేట (బాచుపల్లి)లో ఆక్రమణలను గుర్తించి తొలగించడంలో సహాయపడింది.

కమిషనర్ హైడ్రా ఎ.వి. రంగనాథ్ ఆదేశాల మేరకు, శాశ్వత గృహాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా తాత్కాలిక షెడ్లు మరియు అక్రమ నిర్మాణాలను తొలగించారు.

మొత్తం 10 ఎకరాల విస్తీర్ణం ఇప్పుడు కంచె మరియు హెచ్చరిక బోర్డులతో భద్రపరచబడింది.

ప్రభుత్వ భూమిని రక్షించే దిశగా ఒక బలమైన అడుగువేసింది హైడ్రా.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్