అనుమతి లేకుండా దువ్వాడ అనుచరుడి మద్యం పార్టీ.. పోలీసుల దాడులు

 *అనుమతి లేకుండా దువ్వాడ అనుచరుడి మద్యం పార్టీ.. పోలీసుల దాడులు*


* రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ది పెండెంట్‌ ఫామ్‌హౌస్‌పై ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ప్రధాన అనుచరుడు పార్థసారథి బర్త్‌డే వేడుక చేసినట్లు గుర్తించారు. ఇందులో దువ్వాడ శ్రీనివాస్‌, మాధురి పాల్గొన్నారు. బర్త్‌డే పార్టీకి 29 మంది వచ్చినట్లు అనుమానిస్తున్నారు. పార్టీలో 7 మద్యం బాటిళ్లు, హుక్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం