Posts

Showing posts from February, 2025

ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో గెలుపు ఎవరిది?

Image
  ఆర్యవైశ్య మహాసభ  ఎన్నికల్లో గెలుపు ఎవరిది? *ఉమ్మడి మహబూబ్నగర్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్,  అదిలాబాద్ ల్లో మిడిదుడ్డికి* *ఉమ్మడి రంగారెడ్డి లో అమరవాదికి ఎడ్జ్* *హైద్రాబాద్ లో ఉన్న బస్తీ సంఘాలు అమరవాది పై వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారమ్* * ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం మెదక్ లో 50:50* హైద్రాబాద్ ( గూఢచారి): తెలంగాణ ఏర్పడ్డ తరువాత తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు భారీ యెత్తున జరగడం ఇది మొదటిసారి. తెలంగాణ వచ్చిన 11సంవత్సరాల తరువాత ఎన్నికలు జరుగుతున్నదున సహజంగానే ఆర్యవైశ్య కమ్యూనిటీ దృష్టి మొత్తం ఈ ఎన్నికలపై ఉన్నది. గత 11 సంవత్సరాల నుండి అధ్యక్షుడుగా చెలామణి అయిన అమరవాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మిడిదుడ్డి శ్యామ్ సుందర్ రంగం లో ఉంటున్నట్లు వారి ప్రచారం సరళి నీ బట్టి తెలుస్తుంది. ఇద్దరు కూడా ఈ నెల 17 న నామినేషన్లు వేస్తున్నాం ఆర్యవైశ్యులను భారీ ఎత్తున హాజరు కండి అని సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం చేసుకున్నారు మిడిదుడ్డి శ్యామ్ సుందర్ లకడికాపూల్ లోని వాసవి సేవకేందద్రానికి, అమరవాది లక్ష్మీనారాయణ కర్మాంఘట్ లక్ష్మి కన్వెన్షన్ కు రావాలని వైశ్యు లకు పిలుపున...

IVF & WAM సభ్యులకు మహాసభ ఎన్నికలో పోటీకి అనర్హత క్లాస్ 3 అంశాన్ని వెంటనే తొలిగిoచాలి లేదా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి - IVF తెలంగాణ రాష్ట్ర యూత్ వింగ్

Image
  IVF & WAM సభ్యులకు మహాసభ ఎన్నికలో పోటీకి అనర్హత క్లాస్ 3 అంశాన్ని వెంటనే తొలిగిoచాలి లేదా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి - IVF తెలంగాణ రాష్ట్ర యూత్ వింగ్ హైద్రాబాద్:  ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మరియు WAM లో ఇంతకు ముందు పదువులు అనుభవించిన, ఇప్పుడు పదవి అనుభవిస్తున్న వ్యక్తులకు తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ లో పేర్కొన్న పోటీ కి అనర్హత కి సంబంధించి క్లాస్ 3 అంశాన్ని పై IVF రాష్ట్ర యూత్ అభ్యంతరం వ్యక్తం చేసింది.  నోటిఫికేషన్ లో క్లాసు 3 పోటీ కి అనర్హత కి సంబంధించి నిభందనలు పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెంటనే క్లాస్ 3 అంశాన్ని తొలిగిoచడం లేదా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందిగా ఆర్య వైశ్య మహాసభ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ తోడుపునూరి చంద్రపాల్ కు మరియు కమిషనర్ & ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఆఫీస్ లో వినతి పత్రం IVF రాష్ట్ర యూత్ వింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన పత్రాలతో కోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగిందని తెలిపింది. ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ సానుకూలంగా స్పందిస్తూ తగిన విధంగా నిర్ణయం తీసుకుంటామని హ...

వైశ్య ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, మాజీ చైర్మన్ లకు ఉపేందర్ మొగుళ్లపల్లి బహిరంగ లేఖ

Image
  వైశ్య ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, మాజీ చైర్మన్ లకు ఉపేందర్ మొగుళ్లపల్లి బహిరంగ లేఖ   హైద్రాబాద్: లేఖను యధాతదంగా చదవండి ఆర్య వైశ్య మహాసభ వైశ్య కుల పెద్దలు శ్రీ దన్ పాల్ సూర్య నారాయణ గారు MLA, శ్రీ బొగ్గారాపు దయానంద్ MLC గారు మాజీ MLA శ్రీ బిగ్గాలా గణేష్ గుప్తా గారు  వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు  పోలీస్ హోసింగ్ మాజీ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గుప్తా గారు టూరిజం మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గారు మాజీ చైర్మన్ బొల్లం సంపత్ గారు మాజీ చైర్మన్ సోమా భారత్ గారు మాజీ భగీరత చైర్మన్ వెంకటేష్ గారు ఇంకా ఆర్యా వైశ్య ప్రముఖులు మీరు తక్షణమే మహాసభ లో ఎన్నికల ప్రక్రియ సజావుగా నిబద్దతతో నియామవలి ప్రకారం జరిగే విధంగా మార్పుకు శ్రీ కారం చుట్టండి చొరవ తీసుకోవాలి  మీరు సమావేశం ఏర్పాటు చేసి మహాసభ లో తగు జాగ్రత లు అవకతవకలు సమీక్షించి వైష్యులకు న్యాయం చేయండి  ఓటర్ లిస్ట్ ఎవ్వరికి తెలియదు  ఇంకా లిస్ట్ లో అనుకూల వ్యక్తులను మారుస్తు ఉన్నారు అని తెలుస్తుంది కొందరు కోర్ట్ కు వెళ్లారు అని తెలుస్తుంది  ఒక్కటి కాదు చాలా విషయాలు మీరు పెద...

మహాసభకు జరుగుతున్న ఎలక్షన్లలో ఆలోచించి ఓటువేయండి - TG ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గుప్తా

Image
 మహాసభకు జరుగుతున్న ఎలక్షన్లలో ఆలోచించి ఓటువేయండి - TG ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గుప్తా  హైద్రాబాద్:  తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు జరుగుతున్న ఎలక్షన్లలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మీరు ఓటు వేసే ముందు ఆలోచించవలసిందిగా తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గుప్తా విజ్ఞప్తి చేశారు. మీరు వేసే ఓటు మీ ఒక్కరిది కాదని 200 మంది సభ్యులు ఓటు వేస్తున్నారని మీరు రాష్ట్ర ఆర్యవైశ్య నిరుపేద ఆదుకునేవారు సమర్ధుడు రాజకీయంగా మనల్ని ముందుకు నడిపేవాడు ఎవరైతే ఉంటారో వారికి ఆలోచించి ఓటు వెయ్యమని సూచన చేసారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నిరుపేద ఆర్యవైశ్యులను గుర్తుపెట్టుకుని మీ ఓటు సమర్థులైన వారికి ఓటు వేయాలని కోరారు.

50 వెలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టు బడ్డ గచ్చిబౌలి ADE సతీష్ రెడ్డి....

Image
*గచ్చిబౌలి ఏడీఈ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు....* 50 వెలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టు బడ్డ గచ్చిబౌలి ADE సతీష్ రెడ్డి.... ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేందుకు   75 వేల రూపాయలు డిమాండ్ చేసిన గచ్చిబౌలి ADE సతీష్ రెడ్డి.... ముందు 25 వేల రూపాయలు తీసుకున్న ADE.... ఈరోజు మిగతా 50 వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టు ADE సతీష్ రెడ్డి....  

రెడ్ జోన్ గా ప్రకటించడంతో కోళ్ల ఫారం వద్ద ఫ్లెక్సీల..

Image
 తూర్పుగోదావరి జిల్లా  సీతానగరం మండలం మిర్తిపాడులో అలర్ట్ అయిన అధికారులు, వైద్య బృందం.. రెడ్ జోన్ గా ప్రకటించడంతో కోళ్ల ఫారం వద్ద ఫ్లెక్సీల పెట్టి నిషేధిత ప్రాంతంగా డేంజర్ గుర్తులను పెట్టిన అధికారులు.. మిర్తిపాడు గ్రామంలో ప్రజలను అలెర్ట్ చేస్తూ పోలీసులు, వైద్యులు మైకుల ద్వారా ప్రజలను అలెర్ట్ చేస్తున్న అధికారులు.. సీతానగరం మండలంలో ఉన్న 15 కోళ్ల ఫారాలలో మెడికల్ బృందాలుతో జరుగుతున్న పర్యవేక్షణ.. గ్రామంలోని ఇంటింటికి మెడికల్ బృందం సర్వే నిర్వహిస్తూ, శానిటేషన్ పనులు చేస్తున్న అధికారులు.. ఇదే క్రమంలో ఇప్పటికే పలు కోళ్ల ఫారాలలో ఉన్న కోళ్లను సైతం తరలించేసినట్లు చెబుతున్న కొంతమంది కోళ్ల ఫారం యజమానులు.. మిర్తిపాడు గ్రామంలో ఇప్పటికే 144 సెక్షన్  కూడా అమలులో ఉండడంతో గ్రామంలో పికెట్ నిర్వహిస్తున్న పోలీసులు..

అవగాహన కల్పించేందుకుగాను మోడల్ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలి - జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Image
  నల్గొండ:     ప్రజలలో అవగాహన కల్పించేందుకుగాను ముఖ్యమైన పట్టణాలు, మండల కేంద్రాలలో మోడల్ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.      బుధవారం ఆమె నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు .    అనంతరం మాట్లాడుతూ కలెక్టరేట్లో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ ఇల్లు బాగుందని, ఇదేవిధంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, ముఖ్యమైన పట్టణాలలో ప్రజలకు అవగాహన కల్పించేందుకుగాను ఇలాంటి మోడల్ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని చెప్పారు .రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలలో ఇందిరమ్మ ఇండ్లు కూడా ఒకటి.     జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ ,సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ లు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

రంగరాజన్ పై దాడి కేసులో చంచల్ గూడ జైలు లో ఉన్న వీర రాఘవరెడ్డి ని పరామర్శించిన ప్రముఖ న్యాయవాది K. N సాయికుమార్

Image
  రంగరాజన్ పై దాడి కేసులో చంచల్ గూడ జైలు లో ఉన్న వీర రాఘవరెడ్డి ని పరామర్శించిన ప్రముఖ న్యాయవాది K. N సాయికుమార్ హైద్రాబాద్ :  చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వీర రాఘవరెడ్డిని... చంచల్ గూడ జైలు లో ప్రముఖ న్యాయవాది K. N సాయికుమార్ కలిసి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా కేఎన్ సాయికుమార్ మాట్లాడుతూ నేను వీర రాఘవరెడ్డిని పరామర్శించి అతని ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేశానని రాఘవరెడ్డి ఆరోగ్యంగానే ఉన్నాడని తెలిపారు. వీర రాఘవరెడ్డి పై నమోదు చేసిన కేసు ఒక బూటకం అని, రాఘవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తాను రంగరాజన్ పై ఎటువంటి దాడి చేయలేదని కనీసం చేయి కూడా లేపలేదని కేవలం ఒక విషయమే చర్చించేందుకు చిలుకూరు బాలాజీ టెంపుల్ కు వెళ్లాలని, రామరాజ్యం తరపున అర్చకులు చేయవలసిన విధివిధానాలను, భక్తులకు ఉపదేశించవలసిన వివరాల గురించి మాత్రమే చర్చించానని రాఘవరెడ్డి తెలిపినట్లు సాయికుమార్ వెల్లడించారు...

నేడు నల్గొండ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Image
  • నేడు  నల్గొండ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. • ఉదయం 07.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి  09.30 గంటలకు నల్గొండ జిల్లా, నార్కట్ పల్లి మండలం, గోపలాయిపల్లి గ్రామం చేరుకొని.. శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. * అనంతరం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామం చేరుకొని ఇటీవల అనారోగ్యంతో కాలం చేసిన మాజీ సర్పంచ్ కీ.శే. రాజిరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. • తిరిగి మధ్యాహ్నం 01.30 గంటలకు మామిడాల గ్రామం నుంచి బయలుదేరి మ. 03.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.

చండూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికి తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

Image
 *చండూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికి తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి*  నల్గొండ: గూఢచారి: చండూరులోని ప్రభుత్వ ఆస్పత్రిని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది అందరూ డ్యూటీలో ఉండడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. గర్భిణీ మహిళలు, బాలింతలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉన్నట్లుగా గుర్తించారు. డాక్టర్ ద్వారా ప్రతిపాదనలు తీసుకొని త్వరలోనే పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఆస్పత్రి కి నూతన భవనం ఏర్పాటు ప్రజా ప్రతినిధుల దృష్టిలో ఉందన్నారు. ఇప్పటికే మంజూరు అయిందని తెలిపారు. త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపే చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె వెంట జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, ఆర్డీవో శ్రీదేవి తహసిల్దార్ దశరథ, వైద్యాధికారి డాక్టర్ రాజు తదితరులు ఉన్నారు.

శ్యాంసుందర్ కే నల్లగొండ ఆర్యవైశ్యుల మద్దతు

Image
  శ్యాంసుందర్ కే నల్లగొండ ఆర్యవైశ్యుల మద్దతు నల్లగొండ ( గూఢచారి) : తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ విద్య కమిటీ చైర్మన్ మిడిదొడ్డి శ్యాంసుందర్ కు నల్గొండ నాయకులు మద్దతు ప్రకటించారు. మంగళవారం నల్గొండ కు మద్దతు కోరుతూ వచ్చిన సందర్భంగా స్థానిక వాసవి భవన్ లో  సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా   రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళన, మార్పు కోసం రాబోయే రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న తనకు  జిల్లా ఆర్య వైశ్యులతో పాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను కలిసి మద్దతు కోరారు. దీనికి ప్రతిస్పందనగా, నాయకులు, కౌన్సిల్ సభ్యులు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ, రాష్ట్ర మహాసభలో త్వరగా ఎన్నికలు నిర్వహించాలని, బైలాను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. రాష్ట్ర మహాసభలో మెరుగైన పరిపాలన కోసం మార్పు అవసరమన్నారు. ఈ సందర్భంగా మిడిదొడ్డి శ్యాంసుందర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారం, మెరుగైన ఆరోగ్య, విద్యా అవకాశాల కోసం తన ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. మహాసభ అధ్యక్షునిగా పోటీ చేయడంలో తన ఉద్దేశం సమాజ సేవేనని, ఆర్యవైశ్య...

ఎసిబి చిక్కిన Asst. ఇంజనీర్

Image
 ఎసిబి చిక్కిన Asst. ఇంజనీర్ వరంగల్:  కంకణాల రమేష్, Asst. ఇంజనీర్, పంచాయతీరాజ్ శాఖ., Z.P., వరంగల్ జిల్లాకు చెందిన తెలంగాణ #ACB అధికారికంగా వ్యవహరిస్తున్న గోగులోత్ సారయ్య తన కార్యాలయంలో అసిస్టెంట్ గా వ్యవహరిస్తున్న ఒక ప్రైవేట్ వ్యక్తి ద్వారా రూ.10,000/- లంచం ని డిమాండ్ చేసి స్వీకరించినందుకు, ఫిర్యాదు దారుడి ఇంటి నిర్మాణం కొరకు. "కుడా" నుండి ఆమోదం పొందడానికి భవన అనుమతి దరఖాస్తును ప్రాసెస్ చేసేందుకు లంచం డిమాండ్ చేసి స్వీకరించాడు. Kankanala Ramesh, Asst. Engineer, Panchayatraj dept., Z.P., Warangal district was caught by the Telangana #ACB Officilas for demanding and accepting the #bribe amounant of Rs. 10,000/- through a private person Goguloth Saraiah acting as is assistant in his office, from the complainant for official favour "for processing the building permission application to obtain approval from "KUDA" for the construction of house ."

బి జె పి అభ్యర్తి గా నామినేషన్ దాఖలు చేసిన పులి సరోత్తం రెడ్డి

Image
 వరంగల్ -ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా సోమవారం  బి జె పి అభ్యర్తి గా  నామినేషన్ దాఖలు చేసిన   పులి సరోత్తం రెడ్డి.  🔸TPUS మద్దతుతో బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పులి సర్వోత్తమ్ రెడ్డి... 🔸 నేడు నల్లగొండ పట్టణంలోని SR గార్డెన్స్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు... భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన నల్గొండ వరంగల్ ఖమ్మం బిజెపి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డి  🔸ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు, టీచర్స్ ఎమ్మెల్సీ AVN రెడ్డి గారు.. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ,మాజీ శాసనసభ్యులు ధర్మరావుగారు,రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కాసం వెంకటేశ్వర్లు గారు మరియు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు, బిజెపి నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారు , TPUS సంఘం నాయకులు రాష్ట్ర ,జిల్లా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు...

MLC బరిలో OU శంకర్

Image
 *MLC బరిలో OU శంకర్*    *నల్గొండ-వరంగల్-ఖమ్మం MLC బరిలో నిలబడుతున్న ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ OU Shankar ఈరోజు నల్గొండలో కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేయడం జరిగింది.*  ఈ కార్యక్రమంలో *OU శంకర్ ని* బలపరిచిన ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ సమితి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లు,డిగ్రీ లెక్చరర్లు,పాలిటెక్నిక్ లెక్చరర్లు, గురుకుల సొసైటీలు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ ఖమ్మం వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ అధ్యాపక ఓటర్లు మద్దతు ఇచ్చి గెలిపిస్తే దశాబ్దాలుగా అపరిస్కృతంగా ఉన్న MEO,DyEOs,Dy IOSs Jls, DIET lecturers promotion లాంటి సమస్యలని పరిష్కరించడం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని గతంలో గెలిచినటువంటి సంఘాల నాయకులు *ఎమ్మెల్సీలు రాజకీయ పార్టీల కోసం , వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేశారనీ. అంతే కాకుండా పేద మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందకుండా చేస్తూ , రాజ్యాంగ విరుద్ధంగా కాంట్రాక్టు లెక్చరర్ల క్రమ బద్దీకరణకు మద్దతు పలికిన ప్రస్తుత నల్లగొండ-వరంగల్-ఖమ్మం సిట్టింగ్ టీచర్ MLC , వారికి ఈ ఎన్నికల్ల...

ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల అధికారికి బహిరంగ లేఖ వ్రాసిన ఉప్పల అనసూయ, మాజీ అధ్యక్షులు, కరీంనగర్ జిల్లా ఆర్య వైశ్య మహిళ సంఘం

Image
 ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల అధికారికి బహిరంగ లేఖ వ్రాసిన ఉప్పల అనసూయ, మాజీ అధ్యక్షులు, కరీంనగర్ జిల్లా ఆర్య వైశ్య మహిళ సంఘం  కరీంనగర్: (గూఢచారి) లేఖ ను యాదాతంగా చడవండి శ్రీ అమరవాది లక్షినారాయణ గారు తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు & శ్రీ తోడుపునూరి చంద్రపాల్ గారు ఎన్నికల అధికారి హైదరాబాద్ ఆర్యా, రాబోయే రాష్ట్ర మహాసభ ఎన్నికలలో జిల్లా మహిళ సంఘం అధ్యక్షులు మరియు మాజీ జిల్లా మహిళ సంఘం అధ్యక్షులు లకు ex officisio శాశ్వత రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా గుర్తించి ఓటు హక్కు కల్పించగలరు ప్రస్తుతం పురుషులు ప్రాతినిత్యం వహించే జిల్లా ఆర్యా వైశ్య సంఘం అధ్యక్షులు & ప్రధాన కార్యదర్శి లకు మరియు మాజీలకు కూడ శాశ్వత రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా ఓటు హక్కు గలదు పురుషులు లతో పాటు మహిళా సంఘం అధ్యక్షులు ఓటు హక్కు కల్పించండి   భవదీయులు  ఉప్పల అనసూయ    కరీంనగర్ జిల్లా ఆర్య వైశ్య మహిళ సంఘం మాజీ అధ్యక్షులు 2004-2006 & బెస్ట్ జిల్లా అధ్యక్షులు Award in ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ హైదరాబాద్ At కరీంనగర్ 9248845323

మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి - కేంద్ర మంత్రి బండి సంజయ్

Image
 మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి - కేంద్ర మంత్రి బండి సంజయ్ నల్గొండ:  వరంగల్ నల్లగొండ ఖమ్మం ఉపద్యాయ MLC ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కొరకు నిర్వహించిన కర్యశాల వచ్చిన సంద్భంగా విలేకరుల సమావేశం లో మాట్లాడారు.. కరీంనగర్ ఎంపి కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన లెక్కలు తప్పుల తడక.. బీసీల లెక్క పెరగాలి కానీ ఎలా తగ్గుతది.. ముస్లిమ్ మైనార్టీల ఓట్లతో స్థానిక సంస్థల్లో గెలవాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుంది....దీనిపై బీసీ సంఘాలు ఎందుకు మాట్లాడడం లేదు.... విద్యా వ్యవస్థ మొత్తం అర్బన్ నక్సల్స్ చేతిలో పెట్టారు..  ఢిల్లీ ఫలితాల స్పూర్తి తో మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి.... 317 జీవో కు వ్యతిరేకంగా పోరాడుతుంది ఒక్క బిజెపి మాత్రమే.... కాంగ్రెస్,బిజెపి లోపాయకారి ఒప్పందం ప్రజలే భయటపెడతారు... ఈ 11 ఏళ్లలో తెలంగాణ కు ఎంత బడ్జెట్ విడుదల చేసామో చర్చకు మేము సిద్ధం....

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

Image
 మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష! . హైద్రాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ  అధ్యక్షుని ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల అధికారి తొడుపునూరి చంద్రపాల్ పేరుతో సోషల్ మీడియాలో ప్రకటించినట్లు వైరల్ అవుతుంది. ఆ షెడ్యూల్ లో ఉన్న వివరాలు చదవండి 17-2-2025 సోమవారం ఉ. 10:00 నుండి మ. 3:00 గం.ల వరకు వ్యక్తిగతముగా గాని, ఆథరైజేషన్ పొందిన వ్యక్తి ద్వారా గాని నామినేషన్ ఫారము తీసుకొనుట మరియు తిరిగి సమర్పించుట. 4:00గం.లకు స్క్యూటిని సా. 5:00 గం.లకు జాబితా ప్రకటన. 18-2-2025 మంగళవారం ఉ. 10:00 నుండి సా, 4:00గం.ల వరకు ఉపసంహరణలు.సా. 5:00 గం.లకు నిఖర జాబితా ప్రకటన. ఈ ప్రక్రియ హైదరాబాద్. : వైశ్య భవన్, చింతలబస్తీ, ఖైరతాబాద్, లో జరుగుతుంది. 4-2025 మంగళవారం రోజున ఉ. 9:00 నుండి సా. 5:00 గం. వరకు ఎన్నికల పోలింగ్. సా. 6:00 గం.లకు కౌంటింగ్ - అనంతరం ఫలితాల ప్రకటన. వాసవీ కళ్యాణ మండపము, వాసవీ సేవా కేంద్రము నందు పోలింగ్ జరుగును. 1) నామినేషన్ వేయు అభ్యర్థులు వారి వెంట మరో నలుగురిని మాత్రమే తీసుకొని రాగలరు. 2) నామినేషన్ వేసిన అభ్యర్థులకు మాత్రమే ఓటర్ లిస్టు ఇవ్వబడు...

బీసీ సర్టిఫికెట్ ప్రాసెస్‌ కోసం లంచం డిమాండ్‌ చేసిన బీసీ కమిషన్‌ చైర్మన్‌ పీఏ శ్రీనివాస్

Image
 బీసీ సర్టిఫికెట్ ప్రాసెస్‌ కోసం లంచం డిమాండ్‌ చేసిన బీసీ కమిషన్‌ చైర్మన్‌ పీఏ శ్రీనివాస్ –రూ.లక్ష తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వైనం హైదరాబాద్: గూఢచారి : బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ పీఏ గొల్ల శ్రీనివాస్‌ ఏసీబీ వలకు చిక్కాడు.బీసీ సర్టిఫికెట్‌ కోసం రూ.లక్ష లంచం తీసుకుంటూ శుక్రవారం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. లంచంగా తీసుకున్న డబ్బును ఏసీబీ అధికారులు కెమికల్‌ టెస్ట్‌ ఆధారంగా సీజ్‌ చేశారు. శ్రీనివా స్‌ను అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరి చారు. కోర్టు రిమాండ్ విధించగా చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ మేరకు ఏసీబీ డీజీ విజ య్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకా రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గొల్ల శ్రీనివాస్‌ బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ వద్ద ఔట్‌ సోర్సింగ్‌ పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్ ఆఫీస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. బీసీ సర్టిఫికెట్‌కు సంబంధించి ఓ బాధితుడి వద్ద లంచం డిమాండ్ చేశాడు. ఫైల్ ప్రాసెసింగ్‌ చేయాలం టే రూ 2 లక్షలు ఖర్చు అవు తుంద ని చెప్పాడు.ఇందులో మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌గా రూ.లక్ష ఇచ్చేందుకు బాధితుడు...

నా పోరాటం మొత్తం న్యాయం వైపే -30 ఏళ్ల పోరాటంలో టీజేయు భాగమయింది : మందకృష్ణ మాదిగ

Image
 నా పోరాటం మొత్తం న్యాయం వైపే -30 ఏళ్ల పోరాటంలో టీజేయు భాగమయింది : మందకృష్ణ మాదిగ   కెసిఆర్ ఉద్యమాన్ని అవమానిస్తే   రేవంత్ రెడ్డి ఉద్యమాన్ని అవహేళన చేశాడు  నరేంద్ర మోడీ గుండెల్లో పెట్టుకున్నాడు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ 2025 డైరీ క్యాలెండర్ ఆవిష్కరణలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పాల్గొని ఆవిష్కరించిన మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ తన 30 ఏళ్ల పోరాటంలో ప్రతి చోట టీజేయు తనతో పాటే నడిచిందన్నారు జర్నలిస్టులో చిన్నోళ్ల పెద్దోళ్ళని కాదు న్యాయం వైపు ఉండాలని రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద రావు న్యాయం వైపు పోరాటాలు చేస్తున్నారని అన్నారు. తన 30ఏళ్ల పోరాటంలో జాతి కోసం కొన్ని రోజులు కష్టపడితే సమాజంలో జరిగే అనేక కష్టనష్టాల మీద పోరాటం చేసిన చరిత్ర ఎంఆర్పిఎస్ కు ఉన్నదని అన్నారు ఆరోగ్యశ్రీ వికలాంగులకు పెన్షన్ ఒంటరి మహిళలకు పెన్షన్ రావడంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం కీలకపాత్ర పోషించిందని అన్నారు సమాజంలో అట్టడుగు వర్గం నుంచి వచ్చిన తమ ఉద్యమాన్ని గుర్తించి గుండెలకు హత్తుకున్న నరేంద్ర మోడీ నీ ఉద్యమానికి అడుగడుగున బాసటగా నిలిచిన సమాజానికి తాను రుణపడి ఉంటాను అన్నా...

అమరవాది కి బహిరంగ లేఖ వ్రాసిన చకిలం రమణయ్య

Image
 అమరవాది కి బహిరంగ లేఖ వ్రాసిన చకిలం రమణయ్య యధాతధంగా చదవండి అయ్యా లక్ష్మీనారాయణ అమరవాది గారు, మీరు అధ్యక్షులే కాదు. కారణం 24 2015 రోజున ఓపి నెంబర్ 741/2015 లో అయ్యే నెంబర్ 743/2015 ద్వారా ఎలక్షన్ జరగవద్దని స్టే వచ్చింది. అడ్వకేట్ పేరి వెంకటరమణ గారు స్టే ఆర్డర్ తెచ్చినారు. కీర్తిశేషులు పూర్వపు అధ్యక్షులు ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు గారు తేదీ 28. 4. 2015 రోజున ఇచ్చిన ప్రకటన ప్రకారం 29.. 4 .2015 రోజున ఎన్నికలను రద్దు పరుస్తూ, తదుపరి కోర్టు ఉత్తర్వులు వచ్చేవరక ఎన్నికలు నిలిపివేయడం అయినది అని సభ్యుల అందరికీ నోటీసు ద్వారా తెలియజేశారు. 27 4 2017 రోజున ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ స్టేట్ పేరున సొసైటీ రిజిస్ట్రేషన్ నేతి రాములు గారి సొంత గృహములో హౌస్ నెంబర్ 6-2-648 చింతల్ బస్తి ఖైరతాబాద్. ప్రస్తుతము ఉన్న మహాసభ అడ్రస్సు అని సొసైటీ రిజిస్ట్రేషన్ చేశారు. నేతి రాములు గారు ఇచ్చిన తప్పుడు వలన ఈ రిజిస్ట్రేషన్ జరిగినది ఇది వారి ఇల్లు కాదు. ఎలాంటి ఆబ్జెక్షన్ లేకుండా నేతి రాములు గారు ఇది సత్యమని ఒక ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. 28 4 2015 రోజున ఈ అఫిడవిడి ద్వారా 8 మంది ఇతరులను సభ్యులుగా రిజిస్ట్రేషన్ చేసుకు...

నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ అభ్యర్థిగా పులి సరోత్తమ్ రెడ్డి నామినేషన్ దాఖలు

Image
 నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ అభ్యర్థిగా పులి సరోత్తమ్ రెడ్డి నామినేషన్ దాఖలు  నల్గొండ:  వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ మరియు వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి కి బిజెపి అభ్యర్థిగా పులి సరోత్తమ్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్య్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు  ప్రేమెందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి,  మాజీ జిల్లా అధ్యక్షుడు  నూకల నరసింహ రెడ్డి

ధర్మ పోరాటం- రాక్షస పోరాటం - వైశ్యులు ఎటువైపు? అంటూ ప్రశ్నించిన ముంగాల కాంతారావు

Image
   ధర్మ పోరాటం- రాక్షస పోరాటం - వైశ్యులు ఎటువైపు? అంటూ ప్రశ్నించిన మునగాల కాంతారావు * మహాసభ అధ్యక్షుడు తన రాక్షస తత్వంతో రాక్షసి ముఠాను ఏర్పాటు చేసుకొని ఆర్యవైశ్యులను మోసగించారు* ఖమ్మం:    తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్య సామాజిక వర్గంలో ఎన్నో సంఘాలతో దాతల సహాయార్థంతో మంచిగా జ్ఞానం కలిగిన కొంతమంది వైశ్యులు సమాజ సేవ చేస్తూ ఉంటారు వారు సమాజ సేవ ఆధ్యాత్మిక సేవ జీవిత పరమార్ధంగా భావించి సంఘాలలో సభ్యత్వం ఉన్నప్పటికీ సేవ చేయటానికి వెచ్చించిన సమయం తమ జాతికి జరుగుతున్న అన్యాయం మీద సంఘం పేరుతో మోసగించబడుతున్న సమయంలో సంఘం అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తిని ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయారు ఇదే అవకాశాన్ని తీసుకొని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తన రాక్షస తత్వంతో రాక్షసి ముఠాను ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్యులను మోసగించటం జరిగినది ఈ రాక్షస పదవి క్రీడను ధర్మసేవ తత్వం కలిగిన ఆర్యవైశ్యులు మీరు బయటకు వచ్చి ధర్మంతో ఓటును ఈ రాక్షస పోరాటాన్ని అంతమొద్దించి ధర్మ పోరాటానికి మద్దతిచ్చి ఓటు వేసి మిడ్డిదొడ్డి శ్యాంసుందర్ గారిని గెలిపించుకుంటే ధర్మ పోరాటం విజయం సాధించింది అవుతుం...

ఏసీబీకి చిక్కిన ఫుడ్ సేఫ్టీ అధికారి కావ్యరెడ్డి.

Image
 ఏసీబీకి చిక్కిన ఫుడ్ సేఫ్టీ అధికారి కావ్యరెడ్డి. ఏలూరు : నాణ్యత లేని గోలి సోడాలు తయారు చేస్తున్నారనే ఆరోపణలతో యజమాని నుంచి లంచం డిమాండ్ చేసిన ఏలూరు ఫుడ్సేఫ్టీ అధికారి, ఆఫీస్ అటెండర్ను ఏలూరు అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏలూరు అభివృద్ధి నిరోధక శాఖ డీఎస్పీ వి. సుబ్బరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు మండలం కాట్లంపూడి గ్రామానికి చెందిన సాయి సుందర్ గోకుల్ అదే ప్రాంతంలో ఊప్స్ గోలీ సోడా కంపెనీ పేరుతో గోలీ సోడాను తయారు చేస్తున్నాడు. గోలి సోడా తయారీలో అధికంగా రసాయనాలు వినియోగిస్తున్నట్లు గుర్తించామనీ ఏలూరు ఫుడ్సేఫ్టీ అధికారి దొండపూడి కావ్యరెడ్డి, కార్యాలయ అటెండర్ పుల్లారావు గోకుల్కు ఫోన్ చేసి చెప్పారు. గోలీ సోడా విక్రయాలు సాఫీగా సాగాలంటే రూ.25 వేల లంచం డిమాండ్ చేశారు. ఎట్టకేలకు ఫుడ్సేఫ్టీ అధికారికి రూ.20 వేలు, సహాయకుడికి రూ.2 వేలు ఇచ్చేందుకు గోకుల్ సిద్ధపడ్డాడు. ఈ నేపథ్యంలో ఫుడ్సేఫ్టీ అధికారులు డబ్బులు కోసం వేధించటంతో గోకుల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో లంచం సొమ్మును ఫుడ్సేఫ్టీ అధికారి డి.వెంకట కావ్య రెడ్డికి, అటెండర్ పులపా పుల్లారావ...

వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Image
     వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.      సోమవారం ఆమె నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం మరియు వరంగల్- ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అనంతరం మీడియాతో మాట్లాడారు.      ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 3 నుండి 10 వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని, ఈనెల 8, 9 తేదీలలో ప్రభుత్వ సెలవు దినాలలో ఎలాంటి నామినేషన్లు స్వీకరించడం జరగదని ,ఈనెల 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని ,ఈనెల 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4:00 వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని కలెక్టర్ వివరించారు .       ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు తాను రిటర్నింగ్ అధికారిగా, నల్గొండ రెవిన్యూ అదనపు కలెక్టర్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నట్ల...

భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా రెండవసారి ఎన్నికైన నాగం వర్షిత్ రెడ్డి

Image
 భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా రెండవసారి ఎన్నికైన నాగం వర్షిత్ రెడ్డి నల్గొండ: భారతీయ జనతా పార్టీ తెలంగాణ సంఘటన పర్వ్ 2024 ఎన్నికల నియమావళి ఆధారంగా రాష్ట్ర ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా నాగం వర్షిత్ రెడ్డి పేరును జిల్లా అధక్షునిగా నియమించారని జిల్లా ఎన్నికల అధికారి కట్టా సుధాకర్ రెడ్డి ప్రకటించారు.

*స్థలాలు సాధించడం వెనుక ఒక కొలేటి, బిగాల, బోగ్గరపు, లాంటి వ్యక్తుల ప్రమేయం*

Image
 అమరవాది లక్ష్మీనారాయణ గారు మంచివారు కానీ పని తక్కువ, పబ్లిసిటి ఎక్కువ - బుస్స శ్రీనివాస్ *స్థలాలు సాధించడం వెనుక ఒక కొలేటి, బిగాల, బోగ్గరపు, లాంటి వ్యక్తుల ప్రమేయం* సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బుస్స శ్రీనివాస్ పోస్ట్  యధాతధంగా చదవండి తెలంగాణ రాష్ట్ర అర్యవైశ్య మహాసభ నాయకత్వ మార్పు కోరడం లో న్యాయం ఉంది మిత్రులారా💐✊ రాష్ట్రం లోని ఆర్యవైశ్య ప్రముఖులు, జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికా రులు ప్రస్తుత అధ్యక్షులు, వారి కార్యవర్గ సభ్యులు మరియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులకు బుస్స శ్రీనివాస్ వుమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు నమస్కారములు💐🙏. అమరవాది లక్ష్మీనారాయణ గారు మంచివారు కాదనలేం❗️. కానీ తెలంగాణ రాష్ట్ర అర్యవైశ్య మహాసభ అభివృద్ధి విషయంలో, చాలా చాలా చాలా నిర్లక్ష్యం చేయడం జరిగింది👈. 10 సంవత్సరాల కాలంలో విద్యాపరంగా, వైద్యపరంగా, రాజకీయ పరంగా, EWS రిజర్వేషన్ ల పరంగా, వైశ్య కార్పొరేషన్ సాధన పరంగా, వ్యాపారరంగ పరంగా, చివరకు చింతల్ బస్తి మహాసభ లోని రూముల రిపేర్ కూడా చేయలేని 0 పరిస్థితి ❗️...

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ బైలా పాటించని అమరవాది ని మహాసభ నుంచి బహిష్కరించాలి⁉️ సోషల్ మీడియా లో హల్చల్

Image
  తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ బైలా పాటించని అమరవాది ని మహాసభ నుంచి బహిష్కరించాలి⁉️ సోషల్ మీడియా లో హల్చల్ అవుతున్న పోస్ట్ యధాతధంగా చదవండి అమరవాది అసలు అధ్యక్షుడే కాదు, అతను అధ్యక్షుడు అని ఎవరు అంటున్నారు⁉️ ‼️🔥ఎప్పుడో మాజీ అయిపోయాడు అతనికి జిల్లాల ఎన్నికలు పెట్టడానికి అర్హత లేదు, ప్రమాణస్వీకారాలకు రావడానికి అర్హత లేదు, మనం అతని గౌరవించడమే పెద్ద తప్పు‼️ 🔥తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ బైలా పాటించని వ్యక్తిని మహాసభ నుంచి బహిష్కరించాలి⁉️ 🔥అసలు నేను అడుగుతా! ఎప్పుడూ అమరవాది సమావేశాలు పెట్టిన ఆ పక్క ఈ పక్క నలుగురు నలుగురిని బౌన్సర్లను ( గుండాలను ) పెట్టుకొని మీటింగ్ పెడతాడు, *అసలు వైశ్యులను భయపెడుతున్నట్టా! లేక వైశ్యులకు భయపడుతున్నట్టా!*⁉️ 👉రెండు పర్యాయములు అధికారంలో ఉన్న వ్యక్తి (2+2=4) మళ్లీ పోటీ చేయడానికి అర్హత లేదు‼️ ‼️మరి అసలు విషయం ఏమిటంటే ప్రాంతాలవారీగా అవకాశం ఇయ్యాలి అట్లా ఇయ్యట్లేదు కిందిస్థాయి పదవుల్లో ఉన్న మనమైతే అన్ని పాటించాలి కానీ అయిన పాటించడు మరి ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా,మహాసభ నుంచి తరుమాలే⁉️ ‼️👉విజ్ఞులైన ఆర్యవైశ్య పెద్దలారా ఆలోచన చేయండి "*మార్పు రావాలి అమరవాది పోవా...