ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ మహబుబాబాద్ జిల్లా డోర్నకల్ సీఐ రాజేష్ నాయక్


 *ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ మహబుబాబాద్ జిల్లా డోర్నకల్ సీఐ రాజేష్ నాయక్* 

 *ఓ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు 50 వేల రూపాయల డిమాండ్* 

 *30 వేల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు*

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*