సర్పంచ్‌గా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తండ్రి విజయం


 సర్పంచ్‌గా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తండ్రి విజయం


తెలంగాణ:

సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో 95 ఏళ్ల వృద్ధుడు రామచంద్రారెడ్డి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తండ్రి అయిన రామచంద్రారెడ్డి, తన వయసును లెక్కచేయకుండా పోటీ చేసి విజయం సాధించడం విశేషం. 

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం