Skip to main content

Posts

Showing posts with the label ANDHRA PRADESH

**ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ పిటిషన్‌పై విచారణ వాయిదా**

ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ పిటిషన్‌పై విచారణ వాయిదా అమరావతి: ఎస్ఈసీగా రమేష్‌కుమార్ తొలగింపు వివాదంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌‌పై సోమవారం ఉదయం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా ఈ నెల 17లోగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది. ఎస్ఈసీ నియామకం అర్హతల మార్పు ఆర్డినెన్స్‌పై హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. నిబంధనలు మార్చి తనను పదవి నుంచి తొలగించారంటూ జగన్ ప్రభుత్వ నిర్ణయంపై  నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. అలాగే రమేష్ కుమార్ తొలగింపుపై టీడీసీ తరపున వర్ల రామయ్య, బీజేపీ తరపున మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

**శక్తి టీం పోలీస్ సిబ్బంది అవగాహన కార్యక్రమం**

మహిళలు ఒంటరిగా లేక ప్రమాదకరమైన అత్యవసర సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై శక్తి టీం పోలీస్ సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు... నందిగామ జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాల నందు శ్రావణి శివకుమారి పద్మావతి  పాల్గొని విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు వారికి వివరించారు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న దిశ చట్టం  గురించి  దిశ యాప్ గురించి విద్యార్థులకు వివరించారు.. మహిళల భద్రత కోసమే తమని ప్రభుత్వం నియమించింది అని ఎటువంటి అత్యవసర సమయంలో నైనా కాల్ చేయవచ్చునని, ప్రస్తుతం మహిళల భద్రత కోసం  ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాల గురించి వివరించారు... అలాగే ఆపద సమయంలో ఉన్న మహిళలు ఉమెన్ helpline 1091 కి గాని, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కి గాని, ఎక్స్ఎన్ఎక్స్ సహాయం కొరకు100 కి గాని,112 కి గాని,181 కి గాని కాల్ చేసి సమస్యను  తెలియజేస్తే తక్షణం పోలీసు వారు అక్కడికి చేరుకొని తగు సహాయం చేస్తారని వివరించారు

**రెండు నెలలకు కలిపి ఒకేసారి పెన్షన్‌**

రెండు నెలలకు కలిపి ఒకేసారి పెన్షన్‌ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన వారికి పెన్షన్‌ తొలిగించారని ప్రతిపక్షాలు భారీ ఎత్తున విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వెరిఫికేషన్‌ చేసిన తర్వాత అర్హత ఉందని తేలితే వారికి రెండు నెలలకు కలిపి ఒకేసారి పెన్షన్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 5 రోజుల్లో పెన్షన్‌కార్డు ఇవ్వాలని నిర్ణయించారు. మంగళవారం 'స్పందన' కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా 6,14,244 పెన్షన్లు ఇచ్చామనీ, పెన్షన్‌ అందలేదని పెద్ద ఎత్తున వస్తున్న వార్తలను వస్తున్నాయిని, పెన్షన్‌ అర్జీలను ఫిబ్రవరి 17 నాటికి రీ వెరిఫికేషన్‌ చేయాలని చెప్పారు  ఫిబ్రవరి18కల్లా అప్‌లోడ్‌ చేసి, ఫిబ్రవరి 19, 20 తేదీల్లో సోషల్‌ ఆడిట్‌ చేయాలని అధికారులకు ఆదేశించారు. మార్చి 1న పెన్షన్‌ ఇవ్వాలని ఆదేశించారు. కార్డుతో కూడా అదే రోజు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎలాంటి వివక్ష చూపకూడదని తేల్చి చెప్పారు. కొత్తగా పెన్షన్లు 6,14,244 ఇచ్చామని, అయినా పెన్షన్లు తీసేసినట్లు ఫిర్యాదులు వస్తున్నట్లు చెప్పారు. అలాగే

**సుప్రీం’ తీర్పునకు లోబడే ‘స్థానిక’ రిజర్వేషన్లు**

‘సుప్రీం’ తీర్పునకు లోబడే ‘స్థానిక’ రిజర్వేషన్లు రాష్ట్రంలో బీసీ ఓటర్లు 48.13% కానీ, రిజర్వేషన్లు 34 శాతమే  పంచాయతీ ఎన్నికలు పెట్టకపోతే కేంద్రం నిధులు ఇవ్వదు  దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిపోతుంది  విద్య, ఉపాధి రిజర్వేషన్లకు, రాజకీయ రిజర్వేషన్లకు వ్యత్యాసం ఉంది   హైకోర్టులో పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి కౌంటర్‌ దాఖలు  అమరావతి: వెనుకబడిన తరగతులకు (బీసీ) తగిన రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా చట్టాలు తీసుకువచ్చే అధికారం తమకు ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అందుకు అనుగుణంగానే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 1995లో పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలు జరిగాయని తెలిపింది. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ఆధారంగా.. వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించామని, కానీ బీసీలకు మాత్రం 1995 చట్ట సవరణను అనుసరించి 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని వివరించింది. 1995లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు, 1991 జనాభా లెక్కల ప్రకారం బీసీ జనాభా ఆంధ్రప్రదేశ్‌లో 39 శాతం మేర ఉందని తెలిపింది. రాష్ట్ర విభజన తరువాత ఇటీవల పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖ నిర్వహించిన సర్వేలో బీసీ ఓట

**వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్ **

అమరావతి  వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్  తన తండ్రి హత్య కేసును సిబిఐ కి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్  వేసిన వివేకా కుమార్తె సునీతమ్మ  ఇప్పటికే వివేకా హత్య కేసు సిబిఐ కి ఇవ్వాలని హైకోర్టు లో పిటిషన్లు వేసిన వైఎస్ జగన్ , వివేకా భార్య సౌభాగ్యమ్మ , ఎమ్మెల్సీ బీటెక్ రవి , మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి  కొత్తగా నాలుగో పిటిషన్ వేసిన వివేకా కుమార్తె సునీతమ్మ  విచారణ తుది దశలో ఉందని ఈ సమయంలో సిబిఐ విచారణ అవసరం లేదని ఇప్పటికే కోర్టుకి తెలిపిన ప్రభుత్వం  నేడు ఇప్పటికే వేసిన పిటిషన్ల పై విచారణ ఉండగానే వివేకా కుమార్తె మరో పిటిషన్ అన్ని పిటిషన్లపై నేడు విచారించనున్న ధర్మాసనం ప్రతివదులుగా సీబీఐ, ఏపీ హోం శాఖను చేర్చిన పిటీషినర్ సునీత

**కువైట్ ఎంబసీ పునరావాస కేంద్రంలో చిక్కుకొన్న పశ్చిమగోదావరి జిల్లా మహిళలు **

Imp breaking విజయవాడ  కువైట్ ఎంబసీ పునరావాస కేంద్రంలో చిక్కుకొన్న పశ్చిమగోదావరి జిల్లా మహిళలు  తమ దీనావస్థపై సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసిన బాధిత మహిళలు  వీడియో పై స్పందించిన సీఎం కార్యాలయాలయం  సీఎంఓ ఆదేశాలతో రంగంలోకి దిగిన దిశా స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్  పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్  బాధితుల కుటుంబసభ్యుల నుంచి వివరాల సేకరణ  కువైట్ ఎంబసీతో సంప్రదింపులు  నలుగురు బాధిత మహిళలకు విముక్తి  కువైట్ నుంచి స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు చర్యలు  సీఎంఓ స్పందనపై హర్షం వ్యక్తం చేస్తున్న బాధిత మహిళల కుంబసభ్యులు

**వైసిపికి షాకిచ్చిన 17మంది ఎమ్మెల్యేలు...**

వైసిపికి షాకిచ్చిన 17మంది ఎమ్మెల్యేలు... అసెంబ్లీ అధికారులపై జగన్ సీరియస్ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు తీర్మానం పై జరిగిన అసెంబ్లీలో  ఓటింగ్ జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై సీఎం జగన్ సీరియస్ అయినట్లు సమాచారం.  అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై శాసనసభలో సోమవారం ఉదయం నుండి చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఈ తీర్మానంపై ఓటింగ్ కూడా జరిగింది. అయితే ఈ తీర్మానం శాసనసభ ఆమోదాన్ని పొందినప్పటికి ఈ ఓటింగ్ ప్రక్రియలో ముఖ్యమంత్రి జగన్ కు షాకిచ్చే ఫలితం వెలువడింది.  ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన అతి కీలకమైన మండలి రద్దు తీర్మానాన్ని కొందరు వైసిపి ఎమ్మెల్యేలు వ్యతిరేకించేలా వ్యవహరించారు. ఓటింగ్ సమయంలో దాదాపు 17 మంది వైసిపి ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. అత్యంత కీలకమైన సమయంలో ఎమ్మెల్యేలు సభలో లేకపోవడంపై సీఎం జగన్ సీరియస్ అయినట్లు సమాచారం. వారిపై చర్చలు తీసుకునే ఆలోచనలో సీఎం వున్నట్లు తెలుస్తోంది.  అయితే మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతో తాము ఓటింగ్ కి దూరంగా ఉన్నట్లు ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. మండలిలో జరిగే చర్చల ద్వారా తీసుకు

**అంబటి రాంబాబు పాయింట్స్....**

తాడేపల్లి.... అంబటి రాంబాబు పాయింట్స్.... బీజేపీ నేత సునీల్ డియోదర్ రాజదాని అంశంపై బీజేపీతో చర్చించలేదని అంటున్నారు.. బీజేపీతో చర్చించామని మేము ఎప్పుడు చెప్పామా.. రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వంకు సంబంధం లేదు.... మూడు రాజధానులు, హైకోర్టు ఏర్పాటుపై  బీజేపీ నేతల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు.. ఎన్నికల మేనిఫెస్టోకు బీజేపీ నేతలు కట్టుబడి ఉన్నారా లేరా హైకోర్టు ను శాశ్వతంగా రాయలసీమలో ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు చెప్పారు.. రాయలసీమ లో హైకోర్టు పెట్టడానికి  బీజేపీ నేతలు కట్టుబడి ఉన్నారా లేదా.. మీరు ఇచ్చిన హామీని మేము అమలు చేస్తుంటే ఎందుకు బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.. వికేంద్రీకరణకు అనుకూలమని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది.. అమరావతి నిర్మాణం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని బీజేపీ మేనిఫెస్టోలో చెప్పింది.. రైతుల నుంచి భూముల బలవంతంగా చంద్రబాబు లాక్కున్నారని మేనిఫెస్టోలో బీజేపీ చెప్పింది.. రాజధాని ప్రాంత భూములు తిరిగి వెనక్కి ఇస్తామని బీజేపీ చెప్పింది.. బీజేపీతో పవన్ కళ్యాణ్ కలిసినా ఇంకా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.. అన్ని ప్రాంతాలు సమానంగా  అభివృద్ధి చెందాలని విప్లవాత్మక మైన స

*_తిరువూరులో ప్రభుత్వ ఆదేశాలు భేఖాతర్.._*

*_తిరువూరులో ప్రభుత్వ ఆదేశాలు భేఖాతర్.._* *_బహిరంగ మద్యపానం నిషేధం అమలులో ఉన్నప్పటికి ఇక్కడ మాత్రం ఎలాంటి ఆదేశాలు అమలు కావడం లేదు..!_* *_ప్రభుత్వ మద్యం దుకాణాల ప్రక్కనే సిట్టింగ్ లు ఏర్పాటు చేసి మరీ సదుపాయాలు కల్పిస్తున్న పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు.._* *_ఎక్సైజ్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న రెస్టారెంట్ లో కూడా సిట్టింగ్ కల్పించి మద్యం ప్రియులకు అవకాశం కల్పించడంపై ఆంతర్యం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.._* *_ప్రభుత్వ మాత్రం మందుబాబులకు మద్యం దూరం చేసేందుకు ప్రయత్నం చేస్తుంటే స్థానికంగా మాత్రం ప్రభుత్వ అదేశాల్ని తుంగలో తొక్కుతున్న వైనం.._* *_ఏదైనా సమాచారాన్ని ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే మాకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదని, డీజిల్ కూడా ఇవ్వడం లేదని  చెప్పే అధికారులు మరి వారి కార్యాలయానికి సమీపంలో రెస్టారెంట్ లలో  నిర్వహణ దేనికి సందేశం..??_* *_జిల్లా అధికారులు ఈ విషయాలపై కఠిన చర్యలు చేపడితే తప్పా..!లేకపోతే మందుబాబుల్లో ..వాటికి సహకరించే అధికారుల్లో మార్పు రాదు.._*

**ఇంటర్ విద్యార్థిని పై లైంగిక దాడి ( అత్యాచారం), ఆపై హత్య **

శ్రీకాకుళం...... వజ్రపుకొత్తూరు (మ) ధర్మ పురంలో దారుణం.  ఇంటర్ విద్యార్థిని పై లైంగిక దాడి ( అత్యాచారం), ఆపై హత్య  మృతురాలు  వజ్రపుకొత్తూరు (మ) ధర్మ పురానికి చెందిన ఈరోతు సింధు (17) గా పోలీసులు నిర్ధారించారు.  పలాస రైల్వే స్టేషన్ పరిధిలో ధర్మ పురం సమీపంలోని రైలు పట్టాలపై  విద్యార్థిని మృత దేహాన్ని కనుగొన్న రైల్వే పోలీసులు.  కాశీబుగ్గ పోలీసుల అదుపులో  నిందితుడు.  నిందితుడు  పలాస (మ) సున్నాడకు చెందిన వ్యక్తిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

**జూబ్లీహిల్స్,లోని ఎ సీక్రెట్ ఎఫైర్ పబ్ లో రేవ్ పార్టీలో కొత్త కోణం**

జూబ్లీహిల్స్,లోని ఎ సీక్రెట్ ఎఫైర్ పబ్ లో రేవ్ పార్టీలో కొత్త కోణం పబ్ ను బుక్ చేసుకున్న సిగ్నోవా ఫార్మా కంపెనీ ఫార్మా కంపెనీ సేల్స్ పెంచుకునేందుకు డాక్టర్లకు, సేల్స్ ఉద్యోగుల కోసం రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్టు గుర్తించిన పోలీసులు ప్రతి ఏటా ఇలా రేవ్ పార్టీని ఈవెంట్ ఆర్గనైజర్ ప్రసాద్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడి 22 మంది యువతులతో నగ్న నృత్యాలు, వ్యభిచారంకోసం తెచ్చారని గుర్తించిన పోలీసులు పట్టుబడ్డ యువతులంతా ఏపీ లోని నెల్లూరుకు చెందిన వారిగా గుర్తింపు ప్రధాన నిందితుడు ప్రసాద్ పరారీపై అనుమానాలు సినీమా ఛాన్సుల కోసం..ఈవెంట్ డ్యాన్సుల కోసం హైదరాబాద్ వచ్చి వ్యభిచార రొంపిలోకి కొందరు యువతులు

**మందు లారీ బోల్తా**

మందు లారీ బోల్తా .. పాదచారులు మందు సీసాలతో హల్ చల్. ఒంగోలు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న లిక్కర్ లారీ రోడ్డు డివైడర్ ను ఢీ కొని బోల్తా కొట్టడంతో లారీలో మందు కాస్తా రోడ్డుపాలయింది. సింగరాయకొండ వద్ద గల జివిఆర్ ఆక్వా ఎదురు హైవేపై  ముగ్గురు ప్రయాణిస్తున్న లిక్కర్ లారీ బోల్తా పడింది. వెంటనే అటుగా వెళ్తున్న పాదచారులు మరియు జీవిఆర్ ఉద్యోగులు కలసి లారీ క్యాబిన్ లో ఇరుక్కున్న వ్యక్తుల్ని బయటకు తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే పోలీసులు వచ్చేలోపు రోడ్డుపాలైన మద్యాన్ని ( ఆఫీసర్స్ ఛాయిస్ ) దొరికింది దొరికినట్లు జెబుల్లో, కవర్లలో లాగించేశారు. పోలీసుల రాకతో మద్యం సీసాలు కుప్పగా వేయించారు.

**స్పీడ్ పెంచిన ఎస్పీ భాస్కర్ భూషణ్**

నెల్లూరు జిల్లా *స్పీడ్ పెంచిన ఎస్పీ భాస్కర్ భూషణ్* *మరొకసారి సత్తాచాటిన సీసీఎస్ సీఐ శ్రీనివాసన్ అండ్ టీమ్* గుట్టుగా గుట్కాను, గంజాయిని తరలిస్తున్న అంతర్ జిల్లా ముఠాను అరెస్ట్ చేసిన జిల్లా పోలీసులు.. -సూత్రదారి అంజిబాబుతో పాటు మరో 5 మందిని  వల పన్ని పట్టుకున్న పోలీసులు.. *వారి వద్ద నుంచి కోటి 32 లక్షలు విలువ చేసే రెండు లారీలు, ఒక ఇన్నోవా, ఒక ఓమ్ని వాహనం, గుట్కా, గంజాయి స్వాధీనం..

పాత కక్షల నెపద్యంలో గొడ్డలితో దాడి*

_*కృష్ణాజిల్లా :-  *పాత కక్షల నెపద్యంలో గొడ్డలితో దాడి* కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య మద్యం మత్తు లో  ఘర్షణ..... బోదా కృష్ణ పై అవల నరసింహారావు అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేయటంతో తలకు బలమైన గాయం..... వెంటనే చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలింపు చికిత్స చేస్తున్న వైద్యులు.....

**తనకు పుట్టలేదనే అనుమానంతో మూడు నెలల పసికందును చంపిన కసాయి తండ్రి**

*తనకు పుట్టలేదనే అనుమానంతో మూడు నెలల పసికందును చంపిన కసాయి తండ్రి* కడప జిల్లా..వేంపల్లె..  వేంపల్లె లో దారుణం చోటు చేసుకుంది..  భార్యపై అనుమానంతో మూడు నెలల  పసిగుడ్డును చంపిన కసాయి తండ్రి.. వేంపల్లె పాపాఘ్న నదిలో పూడ్చివేత.. వేంపల్లె లోని రాజీవ్ కాలానీ కి చెందిన వ్యక్తి.. పోలీసులకు తల్లి కృషిద శుక్రవారం పాప కనిపించలేదని ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు విచారణ చేయగా నిందితుడు గజేంద్ర తానే చంపానని చెప్పాడు .. తండ్రి సమాచారంతో వెలుగులోకి సంఘటన.. మృతదేహం వెలికితీత..నిందితుడు అరెస్టు.. మృతి చెందిన మూడు నెలల పసిపాప తండ్రి గజేంద్రకు రెండో భార్య సంతానం.

**బొకారో ఎక్స్ ప్రెస్ లో వీరంగం..**

బొకారో ఎక్స్ ప్రెస్ లో వీరంగం.. రైల్లో నుంచి హోంగార్డును కిందకు తోసేయడంతో మృతి విశాఖ వైపునకు వెళ్లే 'బొకారో'లో దారుణం తూ.గో జిల్లాలోని తుని రైల్వేస్టేషన్ సమీపంలో ఘటన మృతి చెందిన హోంగార్డు పేరు శివ విశాఖపట్టణం వైపునకు వెళ్లే బొకారో ఎక్స్ ప్రెస్ రైలులో దారుణం జరిగింది. ఓ ఉన్మాది సృష్టించిన వీరంగంతో హోంగార్డు ప్రాణాలు కోల్పోయాడు. తూర్పు గోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. రైల్లో ప్రయాణికులను బయటకు గెంటేసేందుకు యత్నించిన ఉన్మాదిని ఓ హోంగార్డు అడ్డుకున్నాడు. దీంతో, రెచ్చిపోయిన ఉన్మాది.. హోంగార్డును రైల్లో నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందాడని, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన హోంగార్డు పేరు శివ అని, కోటనందూరు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నట్టు అధికారులు గుర్తించారు

**అమరావతి మందడంలో ఉద్రిక్తత... మహిళల అరెస్ట్**

అమరావతి మందడంలో ఉద్రిక్తత... మహిళల అరెస్ట్ ఓవైపు ఏలూరులో సీఎం జగన్... రాజధాని తరలింపునకు అనుకూలంగా సంకేతాలిస్తూ... ప్రకటన చెయ్యడంతో... అమరావతిలో ఆందోళనలు మరింత ఉద్ధృతం అవుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని అమరావతిలో ఆందోళనలు మరింత ఉద్ధృతం అవుతున్నాయి. ఆందోళన చేస్తున్న మహిళల్ని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తమపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. నిజానికి ఇవాళ్టి నుంచీ సకల జనుల సమ్మెకు దిగారు అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు, ప్రజలు. తమకు న్యాయం జరగాల్సిందే అంటూ... తమ ఆందోళనలను పెంచుతూ... మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో... మందడంలో... మహిళల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కొంత మంది మహిళల్ని అరెస్టు చేశామంటున్నారు పోలీసులు. మరోవైపు రాజధానిని తరలించే అంశంపై సీఎం జగన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. గత పాలకులు తీసుకున్న నిర్ణయాల్ని సరిదిద్దుతామన్నారు. తద్వారా రాజధానిని తరలించబోతున్నట్లు మరోసారి సంకేతాలిచ్చినట్లైంది. ఈ వార్త తెలిసిన తర్వాత... అమరావతి రైతులు... సకల

**వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లో నోటీసులు కలకలం**

*అమరావతి* *వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లో నోటీసులు కలకలం* *పలువురు రైతులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు* *307 హత్యాయత్నం కేసుతో పాటు మరో 7సెక్షన్ల కింద కేసు నమోదు* *కేసులు ఉన్నందున పోలీస్ స్టేషన్ కు రావాలంటూ నోటీసులు* *విచారణకు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని వెలగపూడి, మల్కాపురం గ్రామస్థులకు నోటీసులు* *సాయంత్రం 5గంటలకు చిలకలూరిపేట రూరల్ పీఎస్ కు ఆధార్ కార్డు తో రావాలని ఆదేశాలు* *దాదాపు 15మందికి పైగా రైతులు, రైతు కూలీలకు నోటీసులు జారీ*

**వెలగపూడిలో 17వ రోజు రైతు రిలే నిరాహారదీక్ష లు**

*అమరావతి* *వెలగపూడిలో 17వ రోజు రైతు రిలే నిరాహారదీక్ష లు* గత రాత్రి వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లో పోలీసులు హల్చల్ చేశారు. -రైతులు దోపిడీ, హత్యాయత్నం కేసులు ఉన్నాయంటూ నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. -రైతులు హత్యలు చేసేవారు, దోపీడీలకు పాల్పడేవారు ఎవ్వరూ లేరని వారికి తేల్చి చెప్పాం.- రైతులు ఇక్కడంతా రైతులు, రైతు కూలీలే ఉన్నారని నోటీసులు ఎవ్వరూ తీసుకోలేదు. -రైతులు  కొందరిని చిలకలూరిపేట, మరికొందరిని తెనాలి, ఇంకొందరిని గుంటూరు స్టేషన్లకు రావాలంటూ పోలీసులు బృందాలుగా తిరిగారు. తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి పీఎస్ లను కాదని ఎక్కడెక్కడో పీఎస్ ల్లో జారీ చేసిన నోటీసులకు మాకు సంబంధo ఏమిటి. -రైతులు

**నాతోటి మహిళల బాధలు నేను అర్ధం చేసుకోగలను. - నారా భువనేశ్వరి**

*అమరావతి* *నారా భువనేశ్వరి, చంద్రబాబు సతీమణి* కామెంట్స్ *నాతోటి మహిళల బాధలు నేను అర్ధం చేసుకోగలను.* *ఆరోగ్యం గురించి మేము ఆందోళన చెందినా....చంద్రబాబు రాష్ట్రం గురించే ఆలోచన చేసేవారం* *ప్రజల తరువాతనే నన్ను, కుటుంబాన్ని పట్టించుకునే వారు.* *అమరావతి రైతుల నమ్మకాన్ని చంద్రబాబు వొమ్ము చేయరు* *భోజనం చేసినా, పడుకున్నా అమరావతి, పోలవరం అనే తపించారు* *ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ప్రజల కోసమే కష్టపడ్డారు* *రైతులకు పూర్తి మద్దతుగా మా కుటుంబం అండ ఉంటుంది*