Skip to main content

**అంబటి రాంబాబు పాయింట్స్....**

తాడేపల్లి....


అంబటి రాంబాబు పాయింట్స్....


బీజేపీ నేత సునీల్ డియోదర్ రాజదాని అంశంపై బీజేపీతో చర్చించలేదని అంటున్నారు..


బీజేపీతో చర్చించామని మేము ఎప్పుడు చెప్పామా..


రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వంకు సంబంధం లేదు....


మూడు రాజధానులు, హైకోర్టు ఏర్పాటుపై  బీజేపీ నేతల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు..


ఎన్నికల మేనిఫెస్టోకు బీజేపీ నేతలు కట్టుబడి ఉన్నారా లేరా


హైకోర్టు ను శాశ్వతంగా రాయలసీమలో ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు చెప్పారు..


రాయలసీమ లో హైకోర్టు పెట్టడానికి  బీజేపీ నేతలు కట్టుబడి ఉన్నారా లేదా..


మీరు ఇచ్చిన హామీని మేము అమలు చేస్తుంటే ఎందుకు బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు..


వికేంద్రీకరణకు అనుకూలమని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది..


అమరావతి నిర్మాణం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని బీజేపీ మేనిఫెస్టోలో చెప్పింది..


రైతుల నుంచి భూముల బలవంతంగా చంద్రబాబు లాక్కున్నారని మేనిఫెస్టోలో బీజేపీ చెప్పింది..


రాజధాని ప్రాంత భూములు తిరిగి వెనక్కి ఇస్తామని బీజేపీ చెప్పింది..


బీజేపీతో పవన్ కళ్యాణ్ కలిసినా ఇంకా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు..


అన్ని ప్రాంతాలు సమానంగా  అభివృద్ధి చెందాలని విప్లవాత్మక మైన సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి తెస్తున్నారు..


వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి ఒక ఎకరా కొన్నట్లు ఆధారాలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చూపించాలి..


ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం మాకేమిటి..


ప్రజా స్వామ్యానికి ఖునీ చేసింది చంద్రబాబు నాయుడే..


ఫిరాయింపుల ను ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడే..


మా పార్టీలోకి రావాలంటే పదవికి రాజీనామా చేయాలని జగన్మోహన్ రెడ్డి చెప్పారు..


కీలకమైన బిల్లు పై చర్చ జరుగుతున్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా గ్యాలరీలో కూర్చున్నారు..


ఛైర్మన్ పై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు..


చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యం ఖునీ అవుతుందని మాట్లాడడం హాస్యాస్పదం..


చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసిన ఎక్కడ మేము వెనకడు వేయము..


5 కోట్లుతో న్యాయ వాదిని పెట్టుకున్నారంటున్న గోల పెడుతున్న చంద్రబాబు రాజధాని కాన్సెలేటెన్సీకు 845 కోట్లు ఖర్చు చేశాడు..


మండలి రద్దు అవుతుందా లేదా అన్నది సోమవారం వరకు వేచి చూడండి..


మండలి రద్దు చేయడం ఎవరి వల్ల కాదని టీడీపీ నేతలు అంటున్నారు..


గతంలో ఎన్టీఆర్ మండలి రద్దు చేయలేదా..


మండలి చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడినప్పుడు ఎలాంటి నిర్ణమైన తీసుకుంటాము..


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్