ఏసీబీ చేతికి చిక్కిన కారేపల్లి మండలం ఈవో పి ఆర్ డి

భద్రాది కొత్తగూడెం జిల్లా కారేపల్లి ఏసీబీ చేతికి చిక్కిన కారేపల్లి మండలం ఈవో పి ఆర్ డి విక్రమ్ కుమార్ కంప్యూటర్ ఆపరేటర్ నుండి  లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఈవో ఆర్ డి. రెండు నెలల వేతనం మంజూరు కి 24 వేలు లంచం డిమాండ్ చేసినట్టు బాధితుడు ధరావత్ హరి పేర్కొన్నారు


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్