ఏసీబీ చేతికి చిక్కిన కారేపల్లి మండలం ఈవో పి ఆర్ డి

భద్రాది కొత్తగూడెం జిల్లా కారేపల్లి ఏసీబీ చేతికి చిక్కిన కారేపల్లి మండలం ఈవో పి ఆర్ డి విక్రమ్ కుమార్ కంప్యూటర్ ఆపరేటర్ నుండి  లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఈవో ఆర్ డి. రెండు నెలల వేతనం మంజూరు కి 24 వేలు లంచం డిమాండ్ చేసినట్టు బాధితుడు ధరావత్ హరి పేర్కొన్నారు


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్