**CRPF జవాన్ మృతి ....**

CRPF జవాన్ మృతి ......


రంగారెడ్డి జిల్లా ,చేవెళ్ల మండలం , అంతారం గ్రామానికి సంబందించిన ఆవుల శ్రీనివాస్ (40), ఇతను ఢిల్లి లో CRPF జవాన్ గా విదులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది లో కండ్ల పాస్కలు రావడం తో అక్కడే ఆర్మీ ఆసుపత్రి లో రెండు రోజులు వైద్యులు పరిశీలించారు (ట్రిక్మెంట్ )చేశారు. తరువాత తగ్గకపోవడంతో గత ఏడాద డిసెంబర్ 6 నా వీరు హైదరాబాద్ కి వచ్చి ఆసుపత్రి కి చూపించారు. నిన్న మధ్యాహ్నం కేర్ఆసుపత్రి లో మృతి చెందడం జరిగింది. ఇతనికి భార్య  ప్రియాంక (32). పిల్లలు  ప్రజ్వల్(6), చార్వి (3) ఉన్నారు . శ్రీనివాస్ అంత్యక్రియలు తన స్వగ్రమం అంతారం లో పోలీస్ అధికారిక లాంఛనాలతో నిర్వహించడం జరిగింది .


Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం