ప్రియాంక  రెడ్డి హత్యకు నిరసనగా బీజేపీ మహిళ మోర్చా మౌన దీక్ష.

ప్రియాంక  రెడ్డి హత్యకు నిరసనగా బీజేపీ మహిళ మోర్చా ఇందిరా పార్కు దగ్గర ఉదయం 11 గంటల  కు మౌన దీక్ష. ఈ రోజు మధ్యాహ్నం 12.30 లకు ప్రియాంక తల్లిదండ్రులను వారి ఇంట్లో పరామర్శించనున్న  కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.  కిషన్ రెడ్డి.


Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ