ప్రియాంక  రెడ్డి హత్యకు నిరసనగా బీజేపీ మహిళ మోర్చా మౌన దీక్ష.

ప్రియాంక  రెడ్డి హత్యకు నిరసనగా బీజేపీ మహిళ మోర్చా ఇందిరా పార్కు దగ్గర ఉదయం 11 గంటల  కు మౌన దీక్ష. ఈ రోజు మధ్యాహ్నం 12.30 లకు ప్రియాంక తల్లిదండ్రులను వారి ఇంట్లో పరామర్శించనున్న  కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.  కిషన్ రెడ్డి.


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్