**ఝార్ఖండ్​లో నేడు మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు**

ఝార్ఖండ్​లో నేడు మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 


మొత్తం 13 స్థానాల్లో 189 మంది బరిలో నిలిచారు. 


37,83,055 మంది ఓటర్లు... 189 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. 


ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది.


కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సహా.. ఇతర ప్రముఖులు ఎన్నికల బరిలో ఉన్నారు. 


3,906 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ జరగనుంది. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని ఎన్నికల కమిషన్​ అధికారులు తెలిపారు. 


పోలింగ్​ ఉదయం 7 గంటలకే ప్రారంభమై.. మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది.


Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం