**ఓ వ్యక్తి దారుణ హత్య* *

*ఓ వ్యక్తి దారుణ హత్య* 


కడప జిల్లా.. 
చక్రాయపేట.. 


సురభి గ్రామం నాగులుగుట్ట పల్లె లో విషాదం చోటు చేసుకుంది..


ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు..


హత్యకాబడిన వ్యక్తి  కుప్పం గ్రామానికి చెందిన ఆంజినేయలు( 55)..


స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.. 


హత్యకు గల కారణాలపై చక్రాయపేట పోలీసులు ఆరా తీస్తున్నారు.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్