**ఓ వ్యక్తి దారుణ హత్య* *

*ఓ వ్యక్తి దారుణ హత్య* 


కడప జిల్లా.. 
చక్రాయపేట.. 


సురభి గ్రామం నాగులుగుట్ట పల్లె లో విషాదం చోటు చేసుకుంది..


ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు..


హత్యకాబడిన వ్యక్తి  కుప్పం గ్రామానికి చెందిన ఆంజినేయలు( 55)..


స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.. 


హత్యకు గల కారణాలపై చక్రాయపేట పోలీసులు ఆరా తీస్తున్నారు.


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్