**ఓ వ్యక్తి దారుణ హత్య* *

*ఓ వ్యక్తి దారుణ హత్య* 


కడప జిల్లా.. 
చక్రాయపేట.. 


సురభి గ్రామం నాగులుగుట్ట పల్లె లో విషాదం చోటు చేసుకుంది..


ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు..


హత్యకాబడిన వ్యక్తి  కుప్పం గ్రామానికి చెందిన ఆంజినేయలు( 55)..


స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.. 


హత్యకు గల కారణాలపై చక్రాయపేట పోలీసులు ఆరా తీస్తున్నారు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*