**చరవాణి పోయినా, ఎవరైనా దొంగలించినా ఎక్కడుందో కనిపెట్టేందుకు దిల్లీలో ఓ నూతన పోర్టల్**

న్యూఢిల్లీ


ఎప్పుడైనా చరవాణి పోయినా, ఎవరైనా దొంగలించినా ఎక్కడుందో కనిపెట్టేందుకు దిల్లీలో ఓ నూతన పోర్టల్ ప్రారంభమైంది. 


ఈ వెబ్​ పోర్టల్​ను కేంద్ర సమాచార శాఖ మంత్రి రవి శంకర్​ ప్రసాద్ ప్రారంభించారు​. 


ఈ ఏడాది సెప్టెంబర్​లో దీన్ని ముంబయిలో ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు తెలిపారు.


పోగొట్టుకున్న, దొంగలించిన చరవాణిల వివరాలు పోలీసులకు తెలియజేయాటానికి, చరవాణిని బ్లాక్​ చేయడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని రవిశంకర్​ చెప్పారు.


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్