**భారీ అగ్నప్రమాదం**

 


మహానగరం ముంబైలోని ఘాట్కోపర్ ప్రాంతంలోని ఒక ఫ్యాక్టరీలో శుక్రవారం అర్థరాత్రి దాటాక భారీ అగ్నప్రమాదం సంభవించింది. 


సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. 


వారు చేపట్టిన సహాయక చర్యల్లో ఒక మహిళ, ఒక పురుషుని మృతదేహాలను వెలికితీసినట్టు సమాచారం. 


ఈ సందర్భంగా అగ్నిమాపకదళ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ముగ్గురు గల్లంతయ్యారని, రెండు మృతదేహాలు వెలికితీశామని, మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*