**భారీ అగ్నప్రమాదం**

 


మహానగరం ముంబైలోని ఘాట్కోపర్ ప్రాంతంలోని ఒక ఫ్యాక్టరీలో శుక్రవారం అర్థరాత్రి దాటాక భారీ అగ్నప్రమాదం సంభవించింది. 


సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. 


వారు చేపట్టిన సహాయక చర్యల్లో ఒక మహిళ, ఒక పురుషుని మృతదేహాలను వెలికితీసినట్టు సమాచారం. 


ఈ సందర్భంగా అగ్నిమాపకదళ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ముగ్గురు గల్లంతయ్యారని, రెండు మృతదేహాలు వెలికితీశామని, మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు.


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్