ఏప్రిల్ 27- తెలంగాణ కరోనా బులిటీన్

కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ.
తెలంగాణలో ఇవాళ కొత్తగా  2   పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఇవాళ 16 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం 332  మంది  కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణా లో  1003 కేసులు, తెలంగాణా లో అక్టీవ్ కేసులు 646,  ఇప్పటి వరకు 25 మంది మృతి. ఇవాళ  జిహెచ్ఎంసీ లో  రెండు కేసులు నమోదు అయ్యాయి.



 


 


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్