ఏపీలో మరో 38 కరోనా పాజిటివ్

 


ఏపీలో మరో 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదు .


 ఏపీలో మొత్తం 572కు చేరిన కరోనా కేసులు .


 ఇప్పటి వరకు ఏపీలో 14 మంది కరోనాతో మృతి .


కరోనాతో కోలుకున్న 35 మంది .


 కర్నూలు 13, అనంతపురం 5, చిత్తూరు 5,  గుంటూరు 4, కృష్ణా 4, నెల్లూరు 6, కడపలో ఒక కేసు నమోదు.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్