పోలింగ్ లో భారీగా పాల్గొంటున్న పట్టబద్రులు

 

పోలింగ్ లో  భారీగా  పాల్గొంటున్న పట్టబద్రులు


నల్గొండ  వరంగల్  ఖమ్మం   పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్  8 గంటలకు  ప్రారంభం అయ్యింది.  నల్గొండ నాగార్జున డిగ్రీ కాలేజీలో 3  పోలింగ్ బూతుల్లో పట్టబద్రులు   లైన్ల లో భారిగా నిలిచారు. ఆదివారం కావడం తో తొందరగా ఓటు వేసుకొని సెలవును కూడా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు.

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్