పోలింగ్ లో భారీగా పాల్గొంటున్న పట్టబద్రులు

 

పోలింగ్ లో  భారీగా  పాల్గొంటున్న పట్టబద్రులు


నల్గొండ  వరంగల్  ఖమ్మం   పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్  8 గంటలకు  ప్రారంభం అయ్యింది.  నల్గొండ నాగార్జున డిగ్రీ కాలేజీలో 3  పోలింగ్ బూతుల్లో పట్టబద్రులు   లైన్ల లో భారిగా నిలిచారు. ఆదివారం కావడం తో తొందరగా ఓటు వేసుకొని సెలవును కూడా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్