నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చీర పంకజ్ యాదవ



 నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చీర పంకజ్ యాదవ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


వైస్ చైర్మన్‌గా దొంతం ఇంద్రసేనారెడ్డి, సభ్యులుగా కందికొండ జానయ్య, చింతకింది శంకరయ్య, ఇస్లావత్ హనుమంతు, దేప అమృతా రెడ్డి, సయ్యద్ ఎజాజ్, పనాస శ్రీనివాస్, రొయ్య సైదులు, మల్లెబోయిన బుచ్చిరాజు, కోండ్ర స్వరూప, గడగోజు సత్యనారాయణ, ఎలిశాల వెంకటేశం, గుండా రమేష్ బాబులను నియమిస్తూ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్