Skip to main content

*ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం అన్ని ఆర్యవైశ్య సంస్థలు ఒక్కటై "వైశ్య గర్జన"*


 

*ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం అన్ని ఆర్యవైశ్య సంస్థలు ఒక్కటై "వైశ్య గర్జన"*


*ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి జాతీయ అధ్యక్షులు ప్రేమ్ గాంధీ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ లో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని అశించాము ..కానీ ఆర్య వైశ్యులకు సరైన న్యాయం జరగ నందున ఆర్యవైశ్య సంస్థలన్నీ ఒక్క దాటిపై గర్జనకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది ఆర్యవైశ్యులు ఉన్నారు.. కానీ ఆర్థికoగా ఆర్యవైశ్యులకు న్యాయం జరగటo లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో 150% శాతం పెరిగిన మా ఆర్యవైశ్యుల్లో పేదరికానికి దగ్గర గా రాజరీకానికి దూరమై పోతున్నాం.. ఇప్పుడున్న అధికార పార్టీ బి.ఆర్.ఎస్ ఒకే ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మాకు పూర్తిగా అన్యాయం చేసింది... కాని రాజకీయ పార్టీలో ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించాలన్నా ఆర్యవైశ్యులు ఆర్థికంగా , విద్యాపరంగా, రాజకీయంగా పూర్తిగా అణిచివేయబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి అధ్వర్యంలో గత 12 సంవత్సరాల నుండి ఆర్యవైశ్యుల్ని చైతన్య పరుస్తూ 1500 వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసామని.. 24 జిల్లాలలో ధర్నాలు, అసెంబ్లీ ముట్టడి ,ఇలా అనేక ఉద్యమాలు చేసినా ప్రభుత్వం కనీస స్పందన కూడా లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్యవైశ్యుల పాత్ర చాలా కీలకంగా ఆర్థిక భరోసా ఇస్తూ ఉద్యమాల్లో ఊపిరి నిలబడ్డటువంటి ఎంతోమంది ఉన్నారని గుర్తు చేశారు. ఆర్యవైశ్యుల్లోని ఉద్యమకారులకు కూడా సరైన న్యాయం జరగలేదని తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులు శ్రీ కాచం సత్యనారాయణ తో కలిసి ఇప్పుడు గర్జనకి పిలుపునిచ్చామని తెలిపారు. ఇంకెన్నాళ్లీ బానిసత్వం కలిసి ముందుకు రండి ...మన ఆర్యవైశ్యుల్లోని పేదరికం నిర్మూలిద్దాం ...వైశ్య గర్జన విజయవంతం చేద్దాం మని పిలుపు నిచ్చారు.


*వైశ్య గర్జన -డిమాండ్స్*


*1000 ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలి*

*E.W.S. లో వర్గీకరణ తేవాలి*

*విదేశీ విద్యా ,సహాయ నిధిని ఏర్పాటు చేసి ఆర్యవైశ్యుల విద్యార్థులకు తోడ్పాటు అందించాలి*

 *ఆర్యవైశ్య బంధును ప్రారంభించాలి*

 *రాష్ట్ర వ్యాప్తంగా ఇండస్ట్రియల్ కారిడార్లలో ఆర్యవైశ్య పారిశ్రామిక వేత్తలకు 25% కేటాయించాలి*

*అక్టోబర్ 1, 2023, ఆదివారం మ॥ 3 గం॥ లకు వేదిక: సరూర్ నగర్ స్టేడియం. L.B. నగర్, హైదరా

బాద్*


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్