వరంగల్ టెక్స్ టైల్ పార్కులో మొక్కలు నాటిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి



 

వరంగల్ టెక్స్ టైల్ పార్కులో మొక్కలు నాటిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 


🌳తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, అటవీశాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖతో కలిసి వరంగల్ టెక్స్ టైల్ పార్కులో మొక్కలు నాటిన *తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనములు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు.


అంతకుముందు వనమహోత్సవం లోగోను ఆవిష్కరించడం జరిగింది.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన