లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన జిల్లా మత్స్య శాఖ అధికారిణి


 ☝️ _వరంగల్ జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో ఓ మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో కొత్తగా 84 మంది సభ్యులకు సభ్యత్వం కల్పించేందుకు రూ.70,000 లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన జిల్లా మత్స్య శాఖ అధికారిణి అల్లు నాగమణి, ఫీల్డ్ ఆఫీసర్ పెద్దబోయిన హరీష్.._

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్