లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన జిల్లా మత్స్య శాఖ అధికారిణి


 ☝️ _వరంగల్ జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో ఓ మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో కొత్తగా 84 మంది సభ్యులకు సభ్యత్వం కల్పించేందుకు రూ.70,000 లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన జిల్లా మత్స్య శాఖ అధికారిణి అల్లు నాగమణి, ఫీల్డ్ ఆఫీసర్ పెద్దబోయిన హరీష్.._

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్