లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన జిల్లా మత్స్య శాఖ అధికారిణి


 ☝️ _వరంగల్ జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో ఓ మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో కొత్తగా 84 మంది సభ్యులకు సభ్యత్వం కల్పించేందుకు రూ.70,000 లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన జిల్లా మత్స్య శాఖ అధికారిణి అల్లు నాగమణి, ఫీల్డ్ ఆఫీసర్ పెద్దబోయిన హరీష్.._

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన