కిషన్ నాయక్‌పై ఏసీబీ కేసు నమోదు

కిషన్ నాయక్‌పై ఏసీబీ కేసు నమోదు 


మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌పై ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది.


కిషన్ నాయక్‌కు సంబంధించిన ఆస్తులపై హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలతో పాటు మొత్తం ఆరు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. కిషన్ నాయక్ గతంలో పనిచేసిన పాపారావుకు సన్నిహితుడిగా, ప్రధాన శిష్యుడిగా గుర్తింపు ఉన్నట్లు సమాచారం.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం