ఇసుక కొరతపై తెలుగుదేశం ఆందోళన


ఇసుక కొరతపై తెలుగుదేశం ఆందోళన


ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఇసుక కొరతతో లక్షల మంది ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలుగుదేశం పార్టీ నిరసనలకు పిలుపిచ్చింది. కృష్ణా జిల్లా విజయవాడ ధర్నా చౌక్ లో నిరసన దీక్షను ప్రారంభించిన తెదేపా. దీక్షలో కూర్చున్న మాజీ మంత్రి దేవినేని ఉమా , ఎంపీ కనకమేడల రవీంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యేలు  బోండా ఉమామహేశ్వరరావు, శ్రీరామ్ రాజ గోపాల్ (తాతయ్య),శ్రీమతి తంగిరాల సౌమ్య మరియు తెదేపా నేతలు.


Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం