3 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల


 3 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల


దిల్లీ: నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. ఫిబ్రవరి 16న త్రిపురలో.. ఫిబ్రవరి 27న మేఘాలయ, నాగాలాండ్‌ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించి మార్చి 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు పేర్కొంది.

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్