టేట్ అర్హత ఫీజును తగ్గించాలి: బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖి


 *టేట్ అర్హత ఫీజును తగ్గించాలి: బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖి* 


గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుంది నల్గొండ జిల్లా బీజేవైఎం అధ్యక్షులు వంగూరు రాఖీ అన్నారు. గతంలో టెట్ అర్హత ఫీజు ఒక పేపర్ కు రూ.200 ఉండగా దాని రూ.1000కి ఫీజు పెంచారు,రెండు పేపర్లు వస్తే అభ్యర్థులకు గతంలో రూ.300 ఉండగా దాని ఏకంగా రూ.2000కి పెంచారు.ఈ సాయి పెంచడం నిరుద్యోగులకు అన్యాయం చేయటమే, ఈ యొక్క ఫీజులను తక్షణమే తగ్గించాలని బీజేవైఎం డిమాండ్ చేస్తుంది.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్