ప్రతిజ్ఞ రచయిత వెంకట సుబ్బారావు జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.


 ప్రతిజ్ఞ రచయిత వెంకట సుబ్బారావు జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

హైద్రాబాద్: 

“భారత దేశం నా మాతృభూమి.. భారతీయులందరూ నా సహోదరులు..” అని సాగే భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత, బహు భాషా కోవిదుడు, తెలంగాణ ముద్దుబిడ్డ స్వర్గీయ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు.

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ