ప్రతిజ్ఞ రచయిత వెంకట సుబ్బారావు జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.


 ప్రతిజ్ఞ రచయిత వెంకట సుబ్బారావు జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

హైద్రాబాద్: 

“భారత దేశం నా మాతృభూమి.. భారతీయులందరూ నా సహోదరులు..” అని సాగే భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత, బహు భాషా కోవిదుడు, తెలంగాణ ముద్దుబిడ్డ స్వర్గీయ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్