ప్రతిజ్ఞ రచయిత వెంకట సుబ్బారావు జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.


 ప్రతిజ్ఞ రచయిత వెంకట సుబ్బారావు జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

హైద్రాబాద్: 

“భారత దేశం నా మాతృభూమి.. భారతీయులందరూ నా సహోదరులు..” అని సాగే భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత, బహు భాషా కోవిదుడు, తెలంగాణ ముద్దుబిడ్డ స్వర్గీయ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం