శ్రీ వాసవి సామూహిక పారాయణ ఉత్సవానికి సంబంధించి కర్టెన్ రైజర్ ప్రోగ్రాంకు మంత్రులను ఆహ్వానించిన కార్పొరేషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి కల్వ సుజాత గుప్త




శ్రీ వాసవి సామూహిక పారాయణ ఉత్సవానికి సంబంధించి  కర్టెన్ రైజర్ ప్రోగ్రాంకు మంత్రులను ఆహ్వానించిన కార్పొరేషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి కల్వ సుజాత గుప్త

హైదరాబాద్: 


 తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి కల్వ సుజాత గుప్త ఆధ్వర్యంలో ఈనెల 22న జరగనున్న శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవం-సామూహిక పారాయణ ఉత్సవానికి సంబంధించి రేపు  గురువారం సాయంత్రం 6 గంటలకు బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరగనున్న కర్టెన్ రైజర్ ప్రోగ్రాంకు మంత్రులు వాకిటి శ్రీహరి, సీతక్క లను ఆహ్వానిస్తున్న ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కల్వ సుజాత, బెల్ది శ్రీధర్ లు.  

కొణిజేటి శివ సుబ్బారావు (కీ.శే. శ్రీ రోశయ్య గారి తనయుడు) కి ఆహ్వాన పత్రిక ను అందచేశారు. 



Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ